అయ్యప్ప భక్తుల మినీ బస్సు బోల్తా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యప్ప భక్తుల మినీ బస్సు బోల్తా

నంద్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కానాలపల్లె మలుపు దగ్గర అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ఓ మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది…