‘పది లక్షలు ఇస్తే ఏకంగా రూ. 44 లక్షలు ఇస్తారు’.. నమ్మారో ఇక నిండా మునిగినట్టే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘పది లక్షలు ఇస్తే ఏకంగా రూ. 44 లక్షలు ఇస్తారు’.. నమ్మారో ఇక నిండా మునిగినట్టే..

అన్‌నోన్ నెంబర్‌తో కాల్ చేసి అధిక డబ్బు ఇస్తామంటే ఆశపడేరు. ఫేక్‌ ముఠా మాయలో పడ్డారంటే దారుణంగా మోసపోయినట్లే. ఏలూరు జిల్లాలో అధిక డబ్బుకు ఆశపడి ఓ వ్యక్తి నిట్టనిలువునా మోసపోయాడు. ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీని ముఠా గుట్టురట్టైంది. పది లక్షలు ఇస్తే 44 లక్షల రూపాయలు…

ఏపీలో యువతులు, మహిళలకు గుడ్‌న్యూస్.. చంద్రబాబు కీలక ప్రకటన, అదిరే ఐడియా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో యువతులు, మహిళలకు గుడ్‌న్యూస్.. చంద్రబాబు కీలక ప్రకటన, అదిరే ఐడియా

ఆంధ్రప్రదేశ్‌లో వీలున్నన్ని ఎక్కువ మహిళా వసతి గృహాలను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానాంశాలు:ఏపీలో మహిళలకు శుభవార్తరాష్ట్రంలో మహిళలకు హాస్టల్స్కీలక ప్రకటన చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వీలున్నన్ని మహిళా వసతి గృహాలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రాష్ట్రంలో…

ఏపీ రైలు ప్రయాణిికులకు ముఖ్యమైన గమనిక.. ఈ రైళ్లు దారి మళ్లింపు, మరికొన్ని రద్దు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రైలు ప్రయాణిికులకు ముఖ్యమైన గమనిక.. ఈ రైళ్లు దారి మళ్లింపు, మరికొన్ని రద్దు

రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. నాగపూర్‌ డివిజన్‌లో ఇంటర్‌లాకింగ్‌ పనుల దృష్ట్యా పలు రైళ్లను విజయవాడ, బలార్ష, నాగ్‌పూర్‌ మీదగా ప్రధానాంశాలు:ఏపీలో రైలు ప్రయాణికులకు గమనికపలు రైళ్లను దారి మళ్లించిన రైల్వేశాఖరెండు రైళ్లను రద్దు చేసిన అధికారులు ఏపీ మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు…

ఏపీ రైతులకు శుభవార్త.. మళ్లీ ఆ పథకం అమలు, ఐడియా అదిరింది
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రైతులకు శుభవార్త.. మళ్లీ ఆ పథకం అమలు, ఐడియా అదిరింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం మరోసారి కీలక పథకాన్ని అమలుకు సిద్ధమైంది. గతంలో అమలు చేసిన సూక్ష్మసేద్య పథకాన్ని తీసుకొస్తోంది. ప్రధానాంశాలు: ఏపీలో రైతులకు ప్రభుత్వం శుభవార్తమళ్లీ డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలుఈ ఏడాది 7.5 లక్షల ఎకరాలకు పెంపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. అన్నదాతల…

నిద్రలోనే తెల్లారిన బతుకులు.. మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిద్రలోనే తెల్లారిన బతుకులు.. మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో విషాదం జరిగింది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. వీరంతా ఇంట్లో నిద్రిస్తుండగా గురువారం అర్ధరాత్రి మట్టి మిద్దె కూలినట్లు స్థానికులు చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక…

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్.. మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఈ డాక్యుమెంట్లు రెడీ చేస్కోండి!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్.. మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఈ డాక్యుమెంట్లు రెడీ చేస్కోండి!

ఏపీలో సూపర్ సిక్స్ కింద ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పథకాలవారీగా విధివిధానాలు, మార్గ దర్శకాలు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు తీపికబురుఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంఈ పథకంపై కసరత్తు చేస్తోన్నప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు…

తిరుపతి జిల్లావాసులకు పోలీసుల హెచ్చరిక.. ఆ తప్పు చేస్తే భారీగా జరిమానా!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుపతి జిల్లావాసులకు పోలీసుల హెచ్చరిక.. ఆ తప్పు చేస్తే భారీగా జరిమానా!

ఏపీలో పోలీసులు కొత్త చట్టాల ప్రకారం ట్రాఫిక్ నిబంధనల్ని అమలు చేస్తోంది. కొన్ని నిబంధనలు మారగా.. భారీగా జరిమానాలు విధిస్తా తిరుపతి జిల్లావాసుల్ని పోలీసులు హెచ్చరించారు. నేటి నుంచి బైక్‌లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ నిర్ణయం అమలుకు పోలీసులు…

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం ఉచితంగా, ఇప్పటికే వచ్చేశాయి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం ఉచితంగా, ఇప్పటికే వచ్చేశాయి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీకి సిద్ధమైంది. ఇప్పటికే మండల కేంద్రాలకు బుక్స్ చేరగా.. జూనియర్ ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,08,619మంది…

పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తా.. చంద్రబాబుతో మాట్లాడతా: టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తా.. చంద్రబాబుతో మాట్లాడతా: టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫీసర్స్‌ క్లబ్‌లో పేకాట ఆడిస్తానంటూ సంచల తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర…

ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ.. నాలుగు రోజులు ముందే, అధికారుల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ.. నాలుగు రోజులు ముందే, అధికారుల కీలక ప్రకటన

ఏపీలో ఆగస్టు 1న పింఛనల్ పంపిణీ చేయనున్నారు.. అయితే సెర్ప్ సీఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీకి సంబంధిం.... ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు రోజులు ముందుగానే నిధుల విడుదలపై ఫోకస్ పెట్టింది. గత నెలలో గ్రామ,…