ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. ప్రజలు గెలిచారు.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. ప్రజలు గెలిచారు.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది..

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి తిరుగులేని విజయాన్ని అందుకుంది తెలుగుదేశం పార్టీ.. 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మినహా రాష్ట్రంలోని మిగతా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను మొత్తం కైవసం చేసుకుంది కూటమి.. ఇక, ఈ అద్భుత విజయాన్ని అందించిన ఏపీ ప్రజలకు సోషల్‌ మీడియా…

8 జిల్లాల్లో చాప చుట్టేసిన వైసీపీ.. ఏపీలో ఓడిపోయిన బడా నేతలు వీరే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

8 జిల్లాల్లో చాప చుట్టేసిన వైసీపీ.. ఏపీలో ఓడిపోయిన బడా నేతలు వీరే..

నేడు వెలుబడిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ మొత్తం 8 జిల్లాల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా సీట్ గెలవలేకపోయింది. 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోనూ ఈ సారి వైస్సార్సీపీ ఒక్క…

ElectionsResults ఫీవర్‌.. ట్రెండింగ్‌లో ఏపీ హవా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ElectionsResults ఫీవర్‌.. ట్రెండింగ్‌లో ఏపీ హవా

ఇవాళ దేశం మొత్తం ఎన్నికల ఫలితాల గురించే చర్చ నడుస్తోంది. టీవీ ఆన్‌ చేస్తే కౌంటింగ్‌ అప్‌డేట్‌, ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు, చర్చలు.. ఆఖరికి సోషల్‌ మీడియాలో నవ్వులు పంచే మీమ్స్‌ సైతం ఎన్నికల రిజల్ట్స్‌ గురించే ఉంటున్నాయి. ఈ తరుణంలో ట్రెండింగ్‌లో ఎన్నికల ఫలితాల హవా కొనసాగుతోంది.…

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా

జూన్‌ 2న పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ హాజరు కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం 10 జన్‌పథ్‌ నివాసంలో సోనియాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర దశాబ్ది వేడుకలకు రావాలంటూ ఆహ్వానించారు. సుమారు అరగంట సేపు…

పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అక్కడే.. జనసేనాని ముందే మాజీ ఎమ్మెల్యే ప్రకటన
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వార్తలు

పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అక్కడే.. జనసేనాని ముందే మాజీ ఎమ్మెల్యే ప్రకటన

Pulaparthi Ramanjaneyulu joined Janasena : భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజినేయులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పులపర్తి రామాంజినేయులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ పోటీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్…

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!
ఆంధ్రప్రదేశ్ క్రైమ్ వార్తలు

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మైలవరం జలాశయంలో దూకి భార్య భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు గోవర్ధన్ హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను మైలవరం జలాశయం ఆనకట్టపై ఉంచి వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. పోలీసులు యంత్రాంగం…

అయ్యప్ప భక్తుల మినీ బస్సు బోల్తా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యప్ప భక్తుల మినీ బస్సు బోల్తా

నంద్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కానాలపల్లె మలుపు దగ్గర అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ఓ మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది…

పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

విజయవాడలో యువకుడి సూసైడ్‌ కలకలం రేపింది. పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పీవీపీ మాల్‌లోని బార్బీక్యూలో పనిచేసే ఒడిశాకు చెందిన దాస్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు ముందు.. బార్బీ క్యూ సహ ఉద్యోగి, యువకుడి మధ్య వివాదం జరిగినట్టు సమాచారం.…

ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం..తప్పిన ప్రాణాపాయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం..తప్పిన ప్రాణాపాయం

పల్నాడు జిల్లాలో పొగమంచు కారణంగా 9 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై దట్టంగా పొగమంచు అలుముకున్న కారణంగా ఒకదానికొకటి వాహనాలు ఢీకొట్టడంతో 9 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో…

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం
దేవాలయాలు భక్తి వార్తలు

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని ఆలయ అధికారులు ఆదేశించారు. నేటి ఉదయం 11 వరకు దేవస్థానం అధికారులు గడువు ఇచ్చారు. పాత దుకాణాల్లోని సరుకును 15 రోజులపాటు సిద్దరామప్ప షాపింగ్ కాంప్లెక్స్‌లో భద్రపరుచుకోవచ్చని సూచించారు అధికారులు అయితే పాత దుకాణాలను ఖాళీ చేయకుంటే జేసీబీతో కూల్చేస్తామని ఈఓ…