పిన్నెల్లికి హైకోర్టులో ఊరట..
ఏపీలో ఎన్నికల అనంతరం చెలరేగిన ఘర్షణలు రేపిన కలకలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ఘర్షణల్లో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో కేసు నమోదయ్యింది. ప్రస్తుతం ఈ కేసులో హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ గడువు ముగియటంతో గురువారం హైకోర్టులో…