అడుగు పెడితే అదే ఆఖరి రోజు.. దుంగల దొంగలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అడుగు పెడితే అదే ఆఖరి రోజు.. దుంగల దొంగలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్‌

ఎర్రచందనం దుంగలను ఎత్తుకుపోతున్న అడవి దొంగలకు.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. శేషాచలం అడవిలో అడుగు పెడితే అదే మీకు ఆఖరి రోజు అంటూ హెచ్చరించారు. సరికొత్త ఆయుధంతో స్మగ్లర్లను వేటాడతామన్నారు బాబు.అడుగు పెడితే అదే ఆఖరి రోజు.. దుంగల దొంగలకు సీఎం చంద్రబాబు…

ముంబై నటి జిత్వాని కేసుపై స్పందించిన హోం మంత్రి.. ఏమన్నారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ముంబై నటి జిత్వాని కేసుపై స్పందించిన హోం మంత్రి.. ఏమన్నారో తెలుసా..?

ముంబై నటి ఎపిసోడ్.. ఇప్పుడు బెజవాడను షేక్ చేస్తోంది. వారం రోజులుగా రకరకాల కథనాలు.. అనేక ఆరోపణలు.. ఏకంగా సీనియర్ ఐపీఎస్‌లనే టచ్ చేసింది. దీంతో ఈ కేసుపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కేసు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఈ కేసు విచారణకు విచారణ…

APకి కేంద్రం నుంచి నిధుల వరద.. ఫండ్స్ రాకతో సీఎం చంద్రబాబు దూకుడు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

APకి కేంద్రం నుంచి నిధుల వరద.. ఫండ్స్ రాకతో సీఎం చంద్రబాబు దూకుడు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి నిధుల వరద పారుతోంది. కేంద్రం సహకారంతో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. అమరావతికి 15 వేల కోట్లు, పోలవరానికి 12 వేల కోట్లు, విశాఖ, విజయవాడ మెట్రోలకు 40వేల కోట్లు నిధులు వచ్చేందుకు గ్రౌండ్ వర్క్‌ పూర్తయ్యింది. ఇవికాక.. మౌలిక సదుపాయాల కల్పన, ఇండస్ట్రియల్ కారిడార్లు,…

ఏపీలో హీటెక్కిస్తున్న వలసల రాజకీయం.. వైసీపీకి ఇద్దరు ఎంపీల గుడ్‌బై.. త్వరలోనే టీడీపీలోకి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో హీటెక్కిస్తున్న వలసల రాజకీయం.. వైసీపీకి ఇద్దరు ఎంపీల గుడ్‌బై.. త్వరలోనే టీడీపీలోకి..

రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు ఇప్పటికే రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఇద్దరు ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు లేఖలు ఇస్తారు. ఏకకాలంలో అటు పదవికి, ఇటు పార్టీకి ఇద్దరు ఎంపీల రాజీనామా చేయబోతున్నారు. ఏపీ పాలిటిక్స్‌ మళ్లీ హాట్‌టాపిక్‌గా…

విశాఖలో అరుదైన గోధుమ నాగు హల్‌చల్‌.. షటిల్‌ కోర్టు వద్ద ప్రత్యక్షమై ఇలా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖలో అరుదైన గోధుమ నాగు హల్‌చల్‌.. షటిల్‌ కోర్టు వద్ద ప్రత్యక్షమై ఇలా..

సుమారు 6 అడుగులకు మించి ఉన్న ఈ నాగును చూసిన స్థానికులు, షటిల్ క్రీడాకారులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ చాకచక్యంగా పామును బంధించారు. కన్నంలోకి బయటపడ్డ నాగు.. తొలుత అతన్ని ముప్పు తిప్పలు పెట్టింది.…

సంచలన నిర్ణయం.. వారికి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సంచలన నిర్ణయం.. వారికి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్..

చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది. మేనిఫెస్టో హామీల మేరకు అర్చకుల వేతనాన్నిరూ.15 వేలకు పెంచింది. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ఆదేశాలిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది.…

ఇలా చేశావేంటమ్మా..? ఆరు వేలకు శిశువును అమ్మేసిన తల్లి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇలా చేశావేంటమ్మా..? ఆరు వేలకు శిశువును అమ్మేసిన తల్లి

ప్రకాశం జిల్లాలో ఆడశిశువు విక్రయం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై బాలల సంరక్షణశాఖ అధికారులు, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆడ శిశువును పెంచడం ఇబ్బంది కావడంతో తన బంధువుల్లో ఓ మహిళకు 6 వేలకు తన బిడ్డను అమ్మేసింది ఓ తల్లి. ఆమెను నెల్లూరు జిల్లా పొన్నలూరు గ్రామానికి…

అమ్మానాన్న తిడతారని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పని బాలుడు.. 24 గంటల తర్వాత
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమ్మానాన్న తిడతారని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పని బాలుడు.. 24 గంటల తర్వాత

10 ఏళ్ల బాలుడికి ఆడుకుంటూ ఉండగా తేలు కుట్టింది. అయితే అమ్మ తిడుతుందని.. నాన్న కొడతాడని బాలుడు ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. అదే పెను ప్రమాదాన్ని తీసుకువచ్చింది.అమ్మానాన్న తిడతారని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పని బాలుడు.. 24 గంటల తర్వాత బెజవాడలో విషాద ఘటన వెలుగుచూసింది.…

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డీఎస్సీ నోటికేషన్‌ త్వరలో వెలువడనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు నిర్వహణలో 2024-25 విద్యా సంవత్సరానికి పేద అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటన వెలువరించింది. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పోటీ పడే వారు దరఖాస్తు…

పూజలు చేయడం లేదని అలిగి వెళ్ళిపోయిన కన్నయ్య.. ఈ మహిమత్వ ఆలయం ఎక్కడ ఉందంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పూజలు చేయడం లేదని అలిగి వెళ్ళిపోయిన కన్నయ్య.. ఈ మహిమత్వ ఆలయం ఎక్కడ ఉందంటే..

ఆ ఆలయంలో పూజలకు నోచుకోకపోవడంతో ఆ గ్రామం నుండి కృష్ణుడు అలిగి వెళ్లిపోయాడట.. వెళ్తూ వెళ్తూ ఆలయ గుడి ముఖ ద్వారాన్ని కాలితో తన్ని వెళ్లాడట… కృష్ణుడు వెళ్లిపోయిన నాటినుంచి గ్రామంలో కరువు కాటకాలు తాండవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారట.. ఇంతకీ ఆ కృష్ణుడు అలిగిపోయిన కథ…