రెండు జిల్లాల్లో చుక్కలు చూపిస్తున్న చిరుత పులులు.. భయం గుప్పెట జనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రెండు జిల్లాల్లో చుక్కలు చూపిస్తున్న చిరుత పులులు.. భయం గుప్పెట జనం

గత ఆరు నెలల క్రితం మూడు చిరుత పులలను శేషాచలం అడవుల నుంచి తీసుకొని వచ్చి పచ్చర్ల సమీపంలోని నల్లమల అడవిలో వదిలి పెట్టినట్లు అ చిరుత పులులే ఇలా దాడులకు పాల్పడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా మహానంది అలయ పరిసరాల్లో చిరుతపులి…

నారా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌లను కలిసిన క్రికెటర్ హనుమ విహారి.. కెరీర్‌పై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నారా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌లను కలిసిన క్రికెటర్ హనుమ విహారి.. కెరీర్‌పై కీలక నిర్ణయం

ప్రముఖ టీమిండియా క్రికెటర్ హనుమ విహారి నారా లోకేశ్ ను కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లాడీ ట్యాలెంటెడ్ క్రికెటర్. అయితే ఇప్పుడు ఏసీఏతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని నారా లోకేష్ హామీ ఇవ్వడంతో ప్రముఖ టీమిండియా…

వైసీపీ నిర్ణయంతో.. ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వైసీపీ నిర్ణయంతో.. ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక..!

దేశవ్యాప్తంగా లోక్‌సభ స్పీకర్ ఎన్నిక గురించే చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ.. లోక్‌సభ స్పీకర్‌ను అధికార, విపక్షాలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుండగా, ఈసారి ప్రతిపక్ష ఇండి కూటమి కూడా స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో.. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్…

స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. రేసులో మాజీ స్పీకర్ ఓం బిర్లా, పురంధేశ్వరి..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. రేసులో మాజీ స్పీకర్ ఓం బిర్లా, పురంధేశ్వరి..!

పార్లమెంట్ దిగువ సభ లోక్ సభ కొత్త స్పీకర్ ఎన్నికకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. జూన్ 26న జరగనున్న స్పీకర్ ఎన్నికకు ఒకరోజు ముందు మంగళవారం ఈ పదవికి తన అభ్యర్థి పేరును ఎన్డీయే ప్రకటించే అవకాశముంది. పార్లమెంట్ దిగువ…

గ్రామ వాలంటీర్లపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గ్రామ వాలంటీర్లపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తూ పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. ఇటీవల పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ ఆసరాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన…

ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం.. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ప్రధాన చర్చ!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం.. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ప్రధాన చర్చ!

మరికొన్ని గంటల్లో భేటీకానున్న ఏపీ కేబినెట్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది..? A అంటే అమరావతి.. P అంటే పోలవరం అన్న చంద్రబాబు.. వాటి నిర్మాణాలపై ఎలా ముందుకెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఆరు గ్యారంటీల అమలుపై ఏం తేల్చనున్నారు..? ఏపీ కేబినెట్‌ తొలి మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి…

అమరావతి రైతుల పాదయాత్ర.. సీఎం చంద్రబాబు నిర్ణయంపై హర్షం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతి రైతుల పాదయాత్ర.. సీఎం చంద్రబాబు నిర్ణయంపై హర్షం..

ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రైతులు దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. రాజధాని రైతుల ఉద్యమ ఆకాంక్ష నెరవేరడంతో అమరావతి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరి.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన ప్రారంభించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి…

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదంపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదంపై కీలక నిర్ణయం

లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యతా లోపం పై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోటు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శెనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయ పడ్డారు. నాణ్యమైన నెయ్యి, శనగపిండి, యాలకులు ఉపయోగించి…

‘నాన్నా నువ్వెప్పుడూ ప్రజల హీరోవి’.. బాలయ్య ప్రమాణ స్వీకారంపై బ్రాహ్మణి ఎమోషనల్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘నాన్నా నువ్వెప్పుడూ ప్రజల హీరోవి’.. బాలయ్య ప్రమాణ స్వీకారంపై బ్రాహ్మణి ఎమోషనల్ ట్వీట్

ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాలయ్యతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. దీంతో నందమూరి హీరోకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి ఎమోషనల్ ట్వీట్ చేశారు. నందమూరి హీరో అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న వీడియోను షేర్ చేసిన…

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం రెండు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి..కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. స్పీకర్ ఎన్నిక సభ్యులతో ప్రమాణం చేయించనున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇవాళ్టి నుంచి ఏపీ…