ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు.. పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు.. పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీ..

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. వరుస భేటీలతో బిజి బిజీగా ఉన్నారు. 3 రోజుల ఢిల్లీ టూర్‌లో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితులతోపాటు పోలవరం, రాజధాని అంశాలపై కేంద్ర పెద్దలకు రిపోర్ట్‌ ఇవ్వనున్నారు.…

తిరుమలకు అలా వెళ్లేవారికి ఎక్కువ ప్రాధాన్యత.. టీటీడీ ఈవో కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలకు అలా వెళ్లేవారికి ఎక్కువ ప్రాధాన్యత.. టీటీడీ ఈవో కీలక ఆదేశాలు..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తుల భద్రతకు టీటీడీ మరింత ప్రాధాన్యత ఇవ్వబోతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో కొండ మెట్లు ఎక్కే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. తిరుపతి శ్రీపద్మావతి గెస్ట్ హౌస్‎లో ఏపీ ఫారెస్ట్ అధికారులతో పాటు టీటీడీ…

ఏపీలో ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన ఇరుపార్టీల నేతలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన ఇరుపార్టీల నేతలు..

ఏపీలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. కడప జిల్లాకు చెందిన కీలక నేత సీనియర్ పొలిటీషియన్ సి. రామచంద్రయ్య టీడీపీ నుంచి నామినేషన్ దాఖలు చేయగా, పి.హరిప్రసాద్‌ జనసేన నుంచి నామినేషన్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా…

తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. పేర్కొన్న అంశాలివే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. పేర్కొన్న అంశాలివే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. జూలై 6న భేటీ అవుదామని లేఖలో ప్రతిపాదించారు. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో భారీ మెజార్టీతో అధికారం సాధించిన ఎన్డీయే కూటమి వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. ఒకవైపు సంక్షేమానికి పెద్దపీట…

పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ రెండో ప్రమాణం.. ఎందుకో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ రెండో ప్రమాణం.. ఎందుకో తెలుసా..

పిఠాపురంలో పవన్ పర్యటన కొనసాగుతోంది. మూడురోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్‎లో పంచాయతీరాజ్ శాఖ, జలవనరుల శాఖ, అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అలాగే రహదారుల పరిస్థితిపై కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు.…

గుడ్ న్యూస్.. తెలంగాణలో స్మార్ట్‌సిటీ మిషన్​ గడువు పొడిగింపు..
తెలంగాణ వార్తలు

గుడ్ న్యూస్.. తెలంగాణలో స్మార్ట్‌సిటీ మిషన్​ గడువు పొడిగింపు..

స్మార్ట్ సిటీ మిష‌న్‌ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను…

ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై మంత్రి క్లారిటీ.. అప్పటి నుంచే అమలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై మంత్రి క్లారిటీ.. అప్పటి నుంచే అమలు..

కొంచెం లేటైయినా.. మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు ఏపీ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు విషయంపై పూర్తి అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనిపై పొరుగు రాష్ట్రాల నుంచి సూచనలు తీసుకుని అమలు చేస్తామన్నారు. అలాగే ఆ పథకం అమలులో వచ్చే…

‘పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా ధ్యేయం’.. సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా ధ్యేయం’.. సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఇప్పటివరకూ రూ. 1,939 కోట్లు ఖర్చు చేసేవారని.. ఇప్పుడు అదనంగా మరో రూ.819 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పెనుమాక గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్భార్ వేదికపై సీఎం చంద్రబాబు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఎస్టీ వాడల్లో పర్యటించానని బనావత్…

పింఛన్‌దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పింఛన్‌దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్‌దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్‌ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్‌ రూ.6 వేలు ఇస్తున్నందుకు…

పోలవరంపై వైట్ పేపర్ విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పోలవరంపై వైట్ పేపర్ విడుదల

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై శుక్రవారం అమరావతిలో వైట్ పేపర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. ‘‘పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. వైసీపీ చీఫ్​ జగన్ రెడ్డి 2019లో సీఎంగా బాధ్యతలు…