ఆంధ్ర టైమ్‌ ఆగయా.. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డబ్బుల వరద
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్ర టైమ్‌ ఆగయా.. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డబ్బుల వరద

ఆంధ్ర టైమ్‌ ఆగయా. అడిగితే చాలు.. కాదనకుండా ఇచ్చేస్తున్నారు కేంద్రం పెద్దలు. రిక్వెస్ట్‌ వెళ్తే చాలు.. నిధుల వరద పారిస్తున్నారు. వరుస గుడ్‌ న్యూస్‌లతో ఏపీ దిల్‌ ఖుష్‌ చేస్తున్నారు. కేంద్రం బూస్టప్‌తో ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కుతున్నాయి. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతికి మహర్దశ పడుతోంది. ఏపీ ప్రజల ఆశలు…

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి రూ.2,58,56,737 కోట్ల నగదు ఆదాయంగా లభించిందని ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న…

మరో కీలక పరిణామం.. సెయిల్‌లో విలీన ప్రతిపాదన ఉండగానే వీఆర్‌ఎస్‌పై సర్వే..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో కీలక పరిణామం.. సెయిల్‌లో విలీన ప్రతిపాదన ఉండగానే వీఆర్‌ఎస్‌పై సర్వే..!

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు VRS పేరుతో కుట్ర జరుగుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సెయిల్‌లో విలీనం ప్రతిపాదన ఉన్నప్పటికీ, VRS సర్వే జరపడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్పత్తి తగ్గింపు, నియామకాలు లేకపోవడం వంటి…

తీవ్రతుపానుగా మారిన ‘దానా’.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తీవ్రతుపానుగా మారిన ‘దానా’.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన

‘దానా’ తీవ్ర తుఫాన్‌గా మారింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కాకినాడ, మచిలీపట్నం, గంగవరం, కళింగపట్నం, విశాఖపట్నం, పోర్టులకు రెండో నంబరు హెచ్చరిక జారీ చేసినట్లు విశాఖ తుపాను…

కాశీ వెళ్లొస్తానని చెప్పి.. చిట్టీల పేరుతో రెండు కోట్లు టోకరా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కాశీ వెళ్లొస్తానని చెప్పి.. చిట్టీల పేరుతో రెండు కోట్లు టోకరా..?

చిట్టీల పేరుతో సుమారు రెండు కోట్ల వరకు టోకరా వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని గుత్తిలో జరిగింది. తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ గుత్తి పోలీసులను ఆశ్రయించారు. అనంతపురం జిల్లా గుత్తిలో చిట్టీల పేరుతో సుమారు రెండు కోట్ల వరకు టోకరా…

మొన్న బుడమేరు.. నేడు పండమేరు..అతలాకుతలం చేసిన వాగులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మొన్న బుడమేరు.. నేడు పండమేరు..అతలాకుతలం చేసిన వాగులు

విజయవాడలో కాలనీలను బుడమేరు ముంచెత్తితే.. అనంతపురం శివారులో ఉన్న కాలనీలపై పండమేరు విరుచుకుపడింది. అనంతపురంలో కూడా తాజాగా కురిసిన భారీ వర్షాలతో పండమేరు వాగు శివారు కాలనీలపై విరుచుకుపడింది. భారీ వర్షాలతో కనగానపల్లి చెరువు గండి పడడంతో పండమేరు వాగు ఉధృతంగా ప్రవహించి పలు కాలనీలను ముంచెత్తింది. నెలరోజుల…

కళ్లు తిప్పుకోనివ్వని అందం.. ఎటు చూసినా ప్రకృతి రమణీయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కళ్లు తిప్పుకోనివ్వని అందం.. ఎటు చూసినా ప్రకృతి రమణీయం

ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, కులుమనాలి, కాశ్మీర్…. ఈ పేర్లు చెబితేనే మనసు ఆహ్లాదంతో పరవశించిపోతుంది. చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు… ఇలా అక్కడి ప్రకృతి అందాలు చూస్తే కవి కాని వాడికికూడా కవిత్వం తన్నుకొస్తుంది. అయితే ఇప్పుడు అలాంటి ప్రకృతి సోయగమే మన…

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..!

ఇక, మరికొద్ది రోజుల్లో ఆశ్వయుజ మాసం ముగిసి కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది దీపావళి పండుగ అయిపోయిన తర్వాత నవంబర్ 2 నుంచి కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసంలో శ్రీశైలంలో భక్తుల రద్దీ నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల…

ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన ఉచిత ఇసుక పథకంలో మరికొన్ని మార్పులు చేసింది. మొన్నటి వరకు కేవలం ఎడ్ల బండ్లలో మాత్రమే ఇసుకను తరలించే అవకాశం ఉండగా తాజాగా.. ఈ అవకాశాన్ని ట్రాక్టర్లకు కూడా కల్పిస్తూ…

2029 ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రయత్నాలు.. పొత్తుపై చంద్రబాబు క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

2029 ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రయత్నాలు.. పొత్తుపై చంద్రబాబు క్లారిటీ!

అంతర్గతంగా ఎలాంటి వివాదాల్లేకుండా 125 రోజుల కూటమి పాలన సాగింది. పాలనలో పార్టీ పరమైన జోక్యం కనిపించలేదు. మూడు పార్టీల సమన్వయంతో పాలన సాగించారు. కలిసుంటే కలదు సుఖం… కూటమిగా ఉంటేనే బలం… ఐకమత్యంతో వెళ్తేనే విజయం అంటున్నారు సీఎం చంద్రబాబు. ఇటు జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌…