200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. NBEMS కొత్త రూల్స్ చూశారా?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. NBEMS కొత్త రూల్స్ చూశారా?

దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌ పీజీ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఈ నెల 21వ తేదీ ఆర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.…

ఇలాంటి మెజిషియన్ తెలుగువాడు అవ్వడం మనందరికీ గర్వకారణం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇలాంటి మెజిషియన్ తెలుగువాడు అవ్వడం మనందరికీ గర్వకారణం

ప్రపంచ ప్రఖ్యాత ఇల్యూషనిస్ట్ బీఎస్ రెడ్డి.. ప్రముఖులను గాలిలో తేల్చడం, మనుషులను రెండు ముక్కలు చేయడం వంటి ప్రదర్శనలతో ప్రేక్షకులను విస్మయపరుస్తారు. ఇదంతా భ్రమ కల్పించే కళ అని, దీని వెనుక సైన్స్, టెక్నిక్, నిరంతర సాధన ఉంటాయని ఆయన వివరిస్తారు. మ్యాజిక్ ఆస్కార్‌గా పేరొందిన ఇంటర్నేషనల్ మెర్లిన్…

NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్‌!

నీట్ యూజీ 2026 రీ ఎగ్జాం పలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. తాజాగా ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలోనే తుది ఆన్సర్ కీని కూడా వెల్లడించనుంది. ఆన్సర్ కీ విడుదలైన తర్వాత ఆ వెనువెంటనే నీట్ యూజీ ఫలితాలను కూడా వెల్లడిస్తుంది..…

జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. తుని పోలీసుల కీలక ప్రకటన..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. తుని పోలీసుల కీలక ప్రకటన..

కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై 26 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. 12 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలించినా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చిన్నారి జాడ తెలిపిన వారికి రూ.1 లక్షల నగదు బహుమతి ప్రకటిస్తూ, సమాచారం ఇచ్చిన…

CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. విద్యార్ధులంతా ఆ మూడు భాషలు నేర్చుకోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. విద్యార్ధులంతా ఆ మూడు భాషలు నేర్చుకోవాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP-2020) అమలులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి CBSE పాఠశాలల్లో త్రిభాషా విధానం అమల్లోకి రానుంది. 9వ తరగతిలో చేరే విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలను అభ్యసించాల్సి ఉండగా, వాటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే 10వ తరగతి విద్యార్థులకు…

ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేకం? ఎప్పుడు చూడాలి?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేకం? ఎప్పుడు చూడాలి?

వర్షాకాలంలో తొలి పౌర్ణమి అయిన స్ట్రాబెర్రీ మూన్ జూన్ 29 సాయంత్రం భారత్‌లో దర్శనమివ్వనుంది. బంగారు వర్ణంలో కనిపించే ఈ అరుదైన చంద్రుడి ప్రత్యేకత, వీక్షించే సమయం, ఆసక్తికరమైన విశేషాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భారత్‌లోని ఖగోళ ప్రేమికులకు ఈ నెల ఒక అద్భుతమైన ఆకాశ దృశ్యాన్ని…

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి…

అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?

అమరావతిలో బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవం జరగడం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. హైదరాబాద్ తర్వాత అమరావతిని టాలీవుడ్‌కు రెండో కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ పరిశ్రమను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. స్టూడియోలు, ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ, చిత్రీకరణ సదుపాయాలపై ప్రత్యేక…

మావయ్య సినిమాకి అల్లుడి క్లాప్.. అమరావతిలో బాలయ్య కొత్త సినిమా ప్రారంభం.. వీడియో
వార్తలు సినిమా

మావయ్య సినిమాకి అల్లుడి క్లాప్.. అమరావతిలో బాలయ్య కొత్త సినిమా ప్రారంభం.. వీడియో

వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ మరో కొత్త సినిమాను ప్రారంభించారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈసారి బాలయ్యను డైరెక్ట్ చేయనున్నారు. గురువారం (జూన్ 25) వెలగపూడిలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఏపీ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!

ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు మరో శుభవార్త అందింది. మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మొహర్రం సెలవు తేదీపై నెలకొన్న సందిగ్ధతకు కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇవ్వడంతో సెలవుపై క్లారిటీ వచ్చింది. దీంతో…