CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. విద్యార్ధులంతా ఆ మూడు భాషలు నేర్చుకోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. విద్యార్ధులంతా ఆ మూడు భాషలు నేర్చుకోవాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP-2020) అమలులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి CBSE పాఠశాలల్లో త్రిభాషా విధానం అమల్లోకి రానుంది. 9వ తరగతిలో చేరే విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలను అభ్యసించాల్సి ఉండగా, వాటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే 10వ తరగతి విద్యార్థులకు…

ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేకం? ఎప్పుడు చూడాలి?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేకం? ఎప్పుడు చూడాలి?

వర్షాకాలంలో తొలి పౌర్ణమి అయిన స్ట్రాబెర్రీ మూన్ జూన్ 29 సాయంత్రం భారత్‌లో దర్శనమివ్వనుంది. బంగారు వర్ణంలో కనిపించే ఈ అరుదైన చంద్రుడి ప్రత్యేకత, వీక్షించే సమయం, ఆసక్తికరమైన విశేషాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భారత్‌లోని ఖగోళ ప్రేమికులకు ఈ నెల ఒక అద్భుతమైన ఆకాశ దృశ్యాన్ని…

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి…

అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?

అమరావతిలో బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవం జరగడం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. హైదరాబాద్ తర్వాత అమరావతిని టాలీవుడ్‌కు రెండో కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ పరిశ్రమను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. స్టూడియోలు, ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ, చిత్రీకరణ సదుపాయాలపై ప్రత్యేక…

మావయ్య సినిమాకి అల్లుడి క్లాప్.. అమరావతిలో బాలయ్య కొత్త సినిమా ప్రారంభం.. వీడియో
వార్తలు సినిమా

మావయ్య సినిమాకి అల్లుడి క్లాప్.. అమరావతిలో బాలయ్య కొత్త సినిమా ప్రారంభం.. వీడియో

వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ మరో కొత్త సినిమాను ప్రారంభించారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈసారి బాలయ్యను డైరెక్ట్ చేయనున్నారు. గురువారం (జూన్ 25) వెలగపూడిలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఏపీ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!

ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు మరో శుభవార్త అందింది. మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మొహర్రం సెలవు తేదీపై నెలకొన్న సందిగ్ధతకు కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇవ్వడంతో సెలవుపై క్లారిటీ వచ్చింది. దీంతో…

తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, కేంద్ర మంత్రి సమక్షంలో ఆవిష్కృతం!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, కేంద్ర మంత్రి సమక్షంలో ఆవిష్కృతం!

కర్ణాటకలోని విజయనగర జిల్లా పరిధిలోని తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో గురువారం ( జూన్ 25, 2026) ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రూ.51 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన 33 కొత్త స్పిల్ వే (క్రస్ట్) గేట్లను ఏపీ సీఎం నారా…

యాసిడ్ పురుగుల కలకలం.. చేతులతో నలిపితే మంటతోపాటు దురద.. ఏం చేయాలంటే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

యాసిడ్ పురుగుల కలకలం.. చేతులతో నలిపితే మంటతోపాటు దురద.. ఏం చేయాలంటే

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో రోవ్ బీటిల్స్‌ (యాసిడ్ పురుగులు) ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ పురుగులను చేతితో నలిపితే వాటి శరీరంలోని ‘పెడెరిన్’ అనే విషపదార్థం చర్మంపై పడి మంట, దురద, ఎర్రటి దద్దుర్లు, నీటి పొక్కులు వంటి సమస్యలు కలిగిస్తోంది. వర్షాకాలంలో తేమ…

తీర్థయాత్రలకు పోటెత్తుతున్న జెన్‌జీ.. తాజా సర్వేలో ఆసక్తికర వెల్లడి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తీర్థయాత్రలకు పోటెత్తుతున్న జెన్‌జీ.. తాజా సర్వేలో ఆసక్తికర వెల్లడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీర్థయాత్రలు, వారాంతపు ప్రయాణాల కారణంగా బస్సు బుకింగ్‌లు 22% మేర పెరిగాయని రెడ్‌బస్ వెల్లడించింది. 18-30 ఏళ్ల వయస్సు గల ప్రయాణికులు అత్యధికంగా ప్రయాణిస్తుండగా, మహిళా బుకింగ్‌లలో 48% వాటాతో జెన్-జీ యువతులు ముందంజలో ఉన్నారు. తిరుపతి యాత్రల డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన…

అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇటీవల రూ.5 వేలు రైతుల అకౌంట్లలో జమ చేసింది. అయితే కొంతమందికి ఈ డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారేమోనని టెన్షన్ పడుతున్నారు. కొన్ని కారణాల వల్ల నిధులు ఆగిపోవచ్చు. ఏపీలోని కూటమి ప్రభుత్వం…