భూమి కొలతలు: అంగుళం నుండి హెక్టార్ వరకు పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

భూమి కొలతలు: అంగుళం నుండి హెక్టార్ వరకు పూర్తి వివరాలు

భూమి కొలతలను అర్థం చేసుకోవడం ఆస్తి కొనుగోలుకు చాలా అవసరం. ఈ గైడ్ అంగుళం, అడుగు, గజం, గుంట, సెంట్, ఎకరం, హెక్టార్ వంటి ప్రాథమిక యూనిట్లను.. వాటి మధ్య మార్పిడులను వివరిస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఈ సమాచారంతో మీ భూమి వైశాల్యాన్ని సరిగ్గా లెక్కించండి.…

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్ళీ కలకలం.. ఫైర్ బాల్ ఒక్కసారిగా ఎగసిపడటంతో భయం భయం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్ళీ కలకలం.. ఫైర్ బాల్ ఒక్కసారిగా ఎగసిపడటంతో భయం భయం..

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మరోసారి ప్రమాద భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నెల 8న జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి ఇంకా కోలుకోకముందే, తాజాగా ఎస్‌ఎమ్‌ఎస్-1 యూనిట్‌లో ల్యాడిల్ నుంచి ఫైర్‌బాల్ ఎగసిపడటంతో కలకలం రేగింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.…

అన్నదాతలకు శుభవార్త.. సుఖీభవ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్ల జమ!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అన్నదాతలకు శుభవార్త.. సుఖీభవ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్ల జమ!

ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని శనివారం (జూన్ 20) విడుదల చేయనుంది. రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే లక్ష్యంతో అమలు చేస్తున్న…

AI ఉద్యోగాల బూమ్.. కోడింగ్ రాకపోయినా రూ.33 లక్షల ప్యాకేజీలు సాధ్యమే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

AI ఉద్యోగాల బూమ్.. కోడింగ్ రాకపోయినా రూ.33 లక్షల ప్యాకేజీలు సాధ్యమే!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం ఇప్పుడు కేవలం కోడింగ్ తెలిసిన ఇంజనీర్లకే పరిమితం కాదు. స్కేలర్ తాజా నివేదిక ప్రకారం, AI ఉద్యోగాల్లో 50 శాతానికి పైగా నాన్-టెక్ రంగాలకు చెందినవే. AI నైపుణ్యాలు కలిగిన ఫ్రెషర్లు 147% వరకు, అనుభవజ్ఞులు 155% వరకు జీతాల పెరుగుదల పొందుతున్నారని…

13 రోజులు.. చిన్న క్లూ కూడా దొరకలే: పాప మిస్సైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

13 రోజులు.. చిన్న క్లూ కూడా దొరకలే: పాప మిస్సైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందంటే..?

కాకినాడ జిల్లాలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు తీవ్ర సంచలనం రేపింది. జూన్ 6న పామాయిల్ తోటలో తప్పిపోయిన జ్ఞానేశ్వరి కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పెంపుడు కుక్క మృతి, తండ్రిని విచారించడం, కిడ్నాప్, జంతువుల దాడి వంటి పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.…

రాయలసీమకు గుడ్ న్యూస్.. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు రంగం సిద్దం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాయలసీమకు గుడ్ న్యూస్.. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు రంగం సిద్దం..

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిపిందే. సింగపూర్‌లో వివిధ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో రాయలసీమలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు అవుతోందని అన్నారు. సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ…

డియర్ జన్ జీ.. మీకు తెలియదు మా నైన్టీస్ కిడ్స్ లగ్జరీ..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

డియర్ జన్ జీ.. మీకు తెలియదు మా నైన్టీస్ కిడ్స్ లగ్జరీ..

పాత మట్టి ఇళ్లు, వర్షం కురిసే వేళ కాగితపు పడవ ఆటలు… 90ల నాటి పల్లె జీవితం, మన చిన్ననాటి జ్ఞాపకాలు. ఎండలో మట్టి ఇంటి సహజసిద్ధమైన చల్లదనం, వానలో మట్టి వాసన, అరుగులపై కబుర్లు, నేరేడు పండ్ల రుచి - ఇవన్నీ ఇప్పుడు ఎంత కోరుకున్నా దొరకని…

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో మరో 3 రోజులు వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో మరో 3 రోజులు వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని.. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉష్ణోగ్రతల్లో…

గ్రామ, వార్డు సచివాలయానికి వెళుతున్నారా..? ఆ సర్టిఫికేట్ల జారీ రద్దు.. కొత్తగా మరో నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గ్రామ, వార్డు సచివాలయానికి వెళుతున్నారా..? ఆ సర్టిఫికేట్ల జారీ రద్దు.. కొత్తగా మరో నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి కొత్త పేర్లతో ధ్రువీకరణ పత్రాలను జారీ చేయనున్నారు. పాత పత్రాలను ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పత్రాలను ప్రవేశపెట్టింది. ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ బిగ్…

జాహ్నవి ఎక్కడ..? అడవిలో చిక్కుకుపోయిందా.. కిడ్నాప్ చేశారా..? 500 ఎకరాల్లో గాలింపు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జాహ్నవి ఎక్కడ..? అడవిలో చిక్కుకుపోయిందా.. కిడ్నాప్ చేశారా..? 500 ఎకరాల్లో గాలింపు..

కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమైన ఘటన రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా పోయి వారం రోజులు గడిచినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి…