ఏపీకి కేంద్రం నుంచి భారీ గుడ్‌న్యూస్.. కూటమి ప్రభుత్వానికి పండగే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి కేంద్రం నుంచి భారీ గుడ్‌న్యూస్.. కూటమి ప్రభుత్వానికి పండగే..

ఏపీలో వైద్య ఆరోగ్యం రంగం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీలతో పాటు ఆరోగ్య రంగంలో చేపట్టే ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం అందించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి కేంద్రం నుంచి అదిరిపోయే…

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు దర్శన టికెట్ల జారీ రద్దు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు దర్శన టికెట్ల జారీ రద్దు!

శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లే భక్తులు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి, క్రిస్‌మస్ వరుస సెలవుల నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని భక్తులు శ్రీవారి దర్శననానికి క్యూకట్టారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటలు పడుతుంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.…

గోవిందా.. 50 కిలోల గోల్డ్ గోవిందా.? తిరుపతిలో ఈసారి గోవిందరాజుస్వామి ఆలయంలో.!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గోవిందా.. 50 కిలోల గోల్డ్ గోవిందా.? తిరుపతిలో ఈసారి గోవిందరాజుస్వామి ఆలయంలో.!

తిరుపతి గోవిందరాజుల స్వామి విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో 50 కిలోల బంగారం మాయమయిందని దుమారం రేగింది. ఇదంతా గత ప్రభుత్వ హయంలో జరిగిందని రాద్ధాంతం మొదలైంది. మరోవైపు టీటీడీ విజిలెన్స్ ఎంక్వయిరీ అత్యంత రహస్యంగా ఉంచారు. ఆ వివరాలు ఇలా.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు…

ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు.. 94% మందికి ఇంగ్లిష్‌ మీడియంలోనే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు.. 94% మందికి ఇంగ్లిష్‌ మీడియంలోనే!

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ కూడా విడుదల చేసింది. ఇక ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా…

చీరల దినోత్సవం..సాంప్రదాయ చీరకట్టుతో ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న మహిళలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చీరల దినోత్సవం..సాంప్రదాయ చీరకట్టుతో ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న మహిళలు!

భారతీయ మహిళలు ధరించే చీరలు సాంప్రదాయానికి నిదర్శణం, ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ప్రపంచ చీరల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాగా, డిసెంబర్ 21 ఆదివారం రోజున, ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో ఏ బి యెన్ & పి ఆర్ ఆర్ కళాశాలలో ఘనంగా ప్రపంచ చీరల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రస్తుతం…

ఇది కదా సనాతన ధర్మం గొప్పతనం.. రాహు కేతు పూజ చేసిన పదుల కొద్దీ రష్యన్లు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇది కదా సనాతన ధర్మం గొప్పతనం.. రాహు కేతు పూజ చేసిన పదుల కొద్దీ రష్యన్లు..

శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనానికి వచ్చిన రష్యన్ భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతో ఆలయాన్ని సందర్శించి ఆకట్టుకున్నారు. రాహు–కేతు పూజల్లో పాల్గొని, శిల్పకళతో ఉట్టిపడే చారిత్రక కట్టడాలకు ముగ్ధులయ్యారు. ఆలయ విశిష్టతను అర్చకుల నుంచి తెలుసుకున్న వారు స్వామి–అమ్మవార్ల పట్ల మరింత భక్తి, విశ్వాసం పెరిగిందని చెప్పారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి…

ఈ ఫోటో ఫ్రేమ్‌లలో ఏముందో కనిపెట్టగలరా..! శివ, పార్వతులే అనుకోకండి.. మరింకేం ఉందంటే.?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ ఫోటో ఫ్రేమ్‌లలో ఏముందో కనిపెట్టగలరా..! శివ, పార్వతులే అనుకోకండి.. మరింకేం ఉందంటే.?

ఇవి చూసేందుకు ఒకటి లేత నీలిరంగులోనూ, మరొకటి ఎరుపు రంగులోనూ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎరుపు రంగు ఫోటో ఫ్రేమ్‌లో అమ్మవారి చిత్రాలు కనిపిస్తాయి. ఆ బొమ్మల మధ్యలో అందంగా, అలంకరణగా దేవి స్తోత్రాలను లిఖించారు. లేత నీలం రంగులో ఉన్న ఫోటో ఫ్రేమ్‌లో స్వామివారి రూపాలు..…

అక్కడ వర్షాలు.. ఇక్కడ చలి.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అక్కడ వర్షాలు.. ఇక్కడ చలి.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..

తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. హైదరాబాద్‌ని కోల్డ్‌ వేవ్స్‌ వణికిస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. అటు ఏపీలోని మన్యం జిల్లాలో నీళ్లు గడ్డ కట్టే చలిగాలులు వీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు…

ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరూ పరీక్షలు రాశారా? ఫలితాలు ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరూ పరీక్షలు రాశారా? ఫలితాలు ఎప్పుడంటే..

కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 టైర్‌ 1 పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఏర్పాట్లు చేస్తుంది. సీబీటీ పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా 129 నగరాల్లో 260 కేంద్రాలలో నిర్వహించిన సంగతి తెలిసిందే..…

వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు

ఏపీని స్క్రబ్‌ టైఫస్‌ వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో స్క్రబ్‌ టైఫస్‌ కలకలం రేపగా.. ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఏకంగా ఇద్దరు మరణించడం మరింత వణికిస్తోంది. ఇప్పటికే.. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లో కేసులు బయటపడ్డాయి. విశాఖలో…