అర్ధరాత్రి ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఆదివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్లోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న B1 కోచ్లో ముందుగా మంటలు చెలరేగాయి.. ఆ తర్వాత M2కి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే.. B1, M2 కోచ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే అప్పటికే ప్రయాణికులు బోగీల నుంచి…










