పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.. రాయ్పుర్ డివిజన్లో అప్రెంటిస్షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.. సౌత్ ఈస్ట్ సెంట్రల్…










