ఏపీ ప్రజలకు మరో అదిరిపోయే గుడ్న్యూస్.. ఆన్లైన్లోకి మరో 25 సేవలు.. ఇక సెకన్లలోనే అన్నీ..
ఏపీలోని ప్రజలకు మరో తీపికబురు అందించింది కూటమి ప్రభుత్వం. మరో 25 రకాల సేవలను ఆన్లైన్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఒక పోర్టల్ను లాంచ్ చేసింది. దీని ద్వారా మున్సిపల్ సేవలను ఆన్లైన్లో పొందవచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఈజీగా పొందవచ్చు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆన్లైన్…










