ముసురు ఇంకా వీడలేదు.. ఏపీలో ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ముసురు ఇంకా వీడలేదు.. ఏపీలో ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో…

స్వయం జులై సెషన్‌కు మీరూ దరఖాస్తు చేశారా? రాత పరీక్ష తేదీలు చూశారా..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

స్వయం జులై సెషన్‌కు మీరూ దరఖాస్తు చేశారా? రాత పరీక్ష తేదీలు చూశారా..

స్వయం 2025 జులై సెషన్ పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా కీలక ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్‌ 31, 2025వ తేదీతో ముగిసింది. అయితే తాజాగా ఈ గడువును.. స్టడీ వెబ్స్ ఆఫ్…

నిరుద్యోగ యువతకు ఎగిరి గంతేసే న్యూస్.. గురువారం మెహిదీపట్నంలో మెగా జాబ్‌ మేళా!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నిరుద్యోగ యువతకు ఎగిరి గంతేసే న్యూస్.. గురువారం మెహిదీపట్నంలో మెగా జాబ్‌ మేళా!

హైదరాబాద్ యువతకు పోలీసుల నుంచి సూపర్‌ గుడ్‌ న్యూస్ వచ్చింది. పోలీస్ సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిరుద్యోగుల కోసం ఒక భారీ ఉద్యోగ మేళాను నిర్వహించబోతున్నారు. డెక్కన్ బ్లాస్టర్స్‌ అనే ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ భాగస్వామ్యంతో ఈ మెగా జాబ్‌ హైదరాబాద్ యువతకు పోలీసుల నుంచి సూపర్‌ గుడ్‌…

తుఫాన్ బీభత్సంలో చిక్కుకున్న గర్భిణి.. పురిటినొప్పులతో విలవిల.. అప్పుడు ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తుఫాన్ బీభత్సంలో చిక్కుకున్న గర్భిణి.. పురిటినొప్పులతో విలవిల.. అప్పుడు ఏం జరిగిందంటే..

మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. ప్రజలు ఇళ్లకే పరమితమయ్యారు. ఈదురు గాలులతో కురుస్తున్న ఎడతేరపిలేని భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికక్కడ చెట్లు నేలమట్టమయ్యాయి.. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి.. రోడ్లు దెబ్బతిన్నాయి.. పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు…

ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎస్‌బీఐలో ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎస్‌బీఐలో ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతం

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ (SCO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్‌ 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు…

తరుముకొస్తున్న మోంథా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తరుముకొస్తున్న మోంథా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాను "మోంథా" గత 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర- వాయువ్య దిశగా కదిలి, కాకినాడ (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 240 కి.మీ., విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-నైరుతి దిశలో 320 కి.మీ., గోపాల్‌పూర్ (ఒడిశా)కి దక్షిణ-నైరుతి దిశలో 530 కి.మీ.…

ఇది మీకు తెలుసా..? రోజూ రాగి పాత్రలో నీరు తాగితే.. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఇది మీకు తెలుసా..? రోజూ రాగి పాత్రలో నీరు తాగితే.. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..!

రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు త్రాగడం వల్ల తెల్లబడిన జుట్టును నల్లగా మారుతుందని మీకు తెలుసా..? అవును, ప్రఖ్యాత పోషకాహార నిపుణురాలు లిమా మహాజన్ ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో రాగి నీరు జుట్టుకు మాత్రమే కాకుండా మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే…

మరో బాంబ్ పేల్చిన వాతావరణశాఖ.. వచ్చే 4 రోజులు కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో బాంబ్ పేల్చిన వాతావరణశాఖ.. వచ్చే 4 రోజులు కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

మొంతా తుఫాను ముప్పు ముంచుకొస్తోంది.. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఏపీకి ఎక్కువగా ముప్పు ఉందని పేర్కొంది.. మొంతా తుఫాను…

అడవిలో వెళ్తూ దారి తప్పిన మహిళ.. ముప్పై గంటలైనా జాడలేదు.. డ్రోన్లు ఎగరవేసి చూడగా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అడవిలో వెళ్తూ దారి తప్పిన మహిళ.. ముప్పై గంటలైనా జాడలేదు.. డ్రోన్లు ఎగరవేసి చూడగా

రెండు రోజుల క్రితం ఉదయాన్నే బయలుదేరి పోలేపల్లి నుండి రాయవరం చేరుకొంది. అక్కడ నుండి బస్సులో గండిగనుమల వచ్చింది. ఆ తర్వాత అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ మేకలదిన్నె తండాకు వెళ్లాలని అనుకుంది. తెలిసిన మార్గం కావడంతో అడవిలో బయలుదేరింది. అయితే సాయంత్రం అయినా.. పల్నాడు జిల్లా దుర్గి…

12 ఏళ్ల తర్వాత మరోసారి దారికాచిన మృత్యువు.. అప్పుడు జరిగిన చోటే మళ్లీ ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

12 ఏళ్ల తర్వాత మరోసారి దారికాచిన మృత్యువు.. అప్పుడు జరిగిన చోటే మళ్లీ ప్రమాదం

శుక్రవారం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎలాగైతే విషాదంలోకి నెట్టిందో సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే నెలలో, ఇంచుమించు ఇదే ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదం కూడా ఇదే తరహాజో జనాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 20 మంది…