అడవిలో వెళ్తూ దారి తప్పిన మహిళ.. ముప్పై గంటలైనా జాడలేదు.. డ్రోన్లు ఎగరవేసి చూడగా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అడవిలో వెళ్తూ దారి తప్పిన మహిళ.. ముప్పై గంటలైనా జాడలేదు.. డ్రోన్లు ఎగరవేసి చూడగా

రెండు రోజుల క్రితం ఉదయాన్నే బయలుదేరి పోలేపల్లి నుండి రాయవరం చేరుకొంది. అక్కడ నుండి బస్సులో గండిగనుమల వచ్చింది. ఆ తర్వాత అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ మేకలదిన్నె తండాకు వెళ్లాలని అనుకుంది. తెలిసిన మార్గం కావడంతో అడవిలో బయలుదేరింది. అయితే సాయంత్రం అయినా.. పల్నాడు జిల్లా దుర్గి…

12 ఏళ్ల తర్వాత మరోసారి దారికాచిన మృత్యువు.. అప్పుడు జరిగిన చోటే మళ్లీ ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

12 ఏళ్ల తర్వాత మరోసారి దారికాచిన మృత్యువు.. అప్పుడు జరిగిన చోటే మళ్లీ ప్రమాదం

శుక్రవారం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎలాగైతే విషాదంలోకి నెట్టిందో సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే నెలలో, ఇంచుమించు ఇదే ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదం కూడా ఇదే తరహాజో జనాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 20 మంది…

ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!

బత్తుల శ్రీనివాసరావును పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా శ్రీనివాసరావుపై పోలీసులు దృష్టి పెట్టారు. పక్కా ఆధారాలు సేకరించిన వెంటనే అరెస్ట్ చేశారు. శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లికి చెందిన వ్యక్తి.. గత కొన్ని రోజులుగా చిలకలూరిపేటలో నివసిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం…

కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి..

కాకినాడ జిల్లా తుని జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికపై నిన్న నారాయణ రావు అనే వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. నిందితుడు తాను బాలికకు తాతయ్యనని చెప్పి పాఠశాల నుంచి తీసుకెళ్లాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. కాకినాడ జిల్లా తుని జగన్నాథగిరి…

ఏపీలో AI విప్లవం.. హైస్కూలు స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశాలు: నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో AI విప్లవం.. హైస్కూలు స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశాలు: నారా లోకేష్

భారతదేశంలో విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యారంగంపై క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్టిమెంట్ సెంటర్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆస్ట్రేలియా (బ్రిస్బేన్): భారతదేశంలో…

దూసుకువస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్ అలర్ట్.. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

దూసుకువస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్ అలర్ట్.. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.. రాగల 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి.. దక్షిణాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ…

బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షకుపైగా జీతం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షకుపైగా జీతం

బ్యాంక్ ఆఫ్‌ బరోడా.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుత నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 50 మేనేజర్‌ (క్రెడిట్‌ అనలిస్ట్‌), సీనియర్‌ మేనేజర్‌(క్రెడిట్ అనలిస్ట్‌), చీఫ్‌…

విశాఖలో దేశంలోనే తొలి గూగుల్ ఎఐ హబ్.. అందరి చూపు వైజాగ్ వైపే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖలో దేశంలోనే తొలి గూగుల్ ఎఐ హబ్.. అందరి చూపు వైజాగ్ వైపే

కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకోనుంది. ఈ ఒప్పందంలో భాగంగా విశాఖపట్నంలో దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (AI) కేంద్రాన్ని “గూగుల్ ఏఐ హబ్” పేరుతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. విశాఖలో…

చల్లటి కబురు వచ్చేసిందండోయ్.. ఏపీ, తెలంగాణకు ఉరుములు, మెరుపులతో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చల్లటి కబురు వచ్చేసిందండోయ్.. ఏపీ, తెలంగాణకు ఉరుములు, మెరుపులతో..

కోస్తాంధ్ర తీరప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాల తిరోగమనం అయ్యాయి. దీని ప్రభావంతో అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. కోస్తా ఆంధ్ర తీరప్రాంతంలో…

అందిదండోయ్ వానకబురు.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అందిదండోయ్ వానకబురు.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు

కోస్తా ఆంధ్రప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో, రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా, రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే సూచనలు…