ఛాలెంజ్‌గా మారిన బోట్ల తొలగింపు ప్రక్రియ.. ఇవాళ ప్లాన్‌-B రెడీ.. విశాఖ నుంచి డైవింగ్‌ టీమ్‌లు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఛాలెంజ్‌గా మారిన బోట్ల తొలగింపు ప్రక్రియ.. ఇవాళ ప్లాన్‌-B రెడీ.. విశాఖ నుంచి డైవింగ్‌ టీమ్‌లు

ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు సాధ్యపడలేదు. దాదాపు 5 గంటల పాటు ప్రయత్నించినా బోట్లు కదలకపోవడంతో మంగళవారం సాయంత్రం పనులు నిలిపేశారు. ప్రకాశం బ్యారేజీకి కొద్ది రోజుల క్రితం భారీ వరద వచ్చినప్పుడు 5 బోట్లు వచ్చి బ్యారేజీ గేట్లను ఢీ కొన్నాయి. వాటిలో ఒకటి…

బుల్లి మానస్ వచ్చేశాడు.. తండ్రైన ‘బ్రహ్మముడి’ రాజ్.. అభినందనల వెల్లువ
వార్తలు సినిమా

బుల్లి మానస్ వచ్చేశాడు.. తండ్రైన ‘బ్రహ్మముడి’ రాజ్.. అభినందనల వెల్లువ

బిగ్ బాస్ మాజీ కంటెస్టెట్, బ్రహ్మముడి సీరియల్ నటుడు మానస్ నాగుల పల్లి శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మంగళవారం (సెప్టెంబర్ 10) ఉదయం తన భార్య సీమంతం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మానస్ మరి కొద్ది…

కన్ప్యూజన్‌లో కాంగ్రెస్ నేతలు.. అట.. ఇటా? అంటూ చర్చలు
తెలంగాణ వార్తలు

కన్ప్యూజన్‌లో కాంగ్రెస్ నేతలు.. అట.. ఇటా? అంటూ చర్చలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం తీవ్ర డైలమాలో ఉన్నారు. ప్రభుత్వం రెండో విడత కార్పొరేషన్ పదవుల జాతరకు సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతలు కార్పొరేషన్ పదవులకో, లేక పార్టీకి సంబంధించిన పదవులకో ప్రయత్నం చేయాలా అనే తర్జన భర్జనలో ఉన్నారు. ఇటీవల పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్…

బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే
తెలంగాణ వార్తలు

బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే

చేతిలో స్మార్ట్‌ఫోన్, అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. ఈ రోజుల్లో యువత చెడు దారులు తొక్కడానికి, చెడు వ్యసనాలకు బానిసలు కావడానికి ఈ రెండూ చాలు. దాని నుంచి వచ్చే మంచి కన్నా.. చెడుకే ఎక్కువగా వినియోగిస్తున్నారు ఈకాలం టీనేజర్లు. ఇక ఈ జనరేషన్‌లో ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయిన స్నేహం,…

విశాఖకు మరో వందేభారత్.. ఆ రెండు ప్రాంతాలకు విమానం లాంటి ప్రయాణం.. టైమింగ్స్ ఇవిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖకు మరో వందేభారత్.. ఆ రెండు ప్రాంతాలకు విమానం లాంటి ప్రయాణం.. టైమింగ్స్ ఇవిగో

ఏపీలో వరుసగా వందేభారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండు, విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-తిరుపతి రూట్లలో మొత్తంగా నాలుగు ట్రైన్స్ తిరుగుతుండగా.. ఇప్పుడు మరో వందేభారత్ రైలు ఏపీలో పట్టాలెక్కనుందని సమాచారం. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని దుర్గ్‌కు ఈ వందేభారత్ రైలు పరుగులు పెట్టనుందట. ఇప్పటికే విశాఖ నుంచి…

‘మనసంత నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ ఏ రేంజ్‏లో మారిపోయిందేంటీ..? ఫోటోస్ చూస్తే షాకే..
వార్తలు సినిమా

‘మనసంత నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ ఏ రేంజ్‏లో మారిపోయిందేంటీ..? ఫోటోస్ చూస్తే షాకే..

ఇందులో ఉదయ్ కిరణ్ సరసన రీమా సేన్ నటించింది. మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రం యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో తూనీగ తూనీగ సాంగ్…

విద్యార్థులకు పండగే.. విద్యాసంస్థలకు వరుస సెలవులు
తెలంగాణ వార్తలు

విద్యార్థులకు పండగే.. విద్యాసంస్థలకు వరుస సెలవులు

విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు ఎగిరిగంతేస్తుంటారు. సెలవు రోజుల్లో తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. సాధారణంగా పాఠశాలలకు రెండో, శనివారం, ఆదివారం వస్తుంటాయి. అలాగే పండగలు ఉంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు సెలవులు వస్తుంటాయి. అలాంటి సమయంలో విద్యార్థులకు పండగనే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సెప్టెంబర్‌లో వినాయక…

ఈ ఐస్ క్రీములు తిన్నారంటే మీ పిల్లలు మత్తులోకి జారుకోవాల్సిందే..! తస్మాత్ జాగ్రత్త!
తెలంగాణ వార్తలు

ఈ ఐస్ క్రీములు తిన్నారంటే మీ పిల్లలు మత్తులోకి జారుకోవాల్సిందే..! తస్మాత్ జాగ్రత్త!

మీ పిల్లలకు ఐస్ క్రీములు ఇప్పిస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త! పిల్లలు మారం చేస్తున్నారని ఏడుస్తున్నారని, వారిని బుజ్జగించడం కోసం ఈ ఐస్ క్రీం ఇచ్చారా..? మీ పిల్లలు మత్తులోకి జారుకొక తప్పదు. అంతేకాకుండా మీరు ఇచ్చేది నాణ్యమైన కల్తీ లేని ఐస్ క్రీమ్ అనుకుంటే పొరపాటే! కానీ…

సీఎం చంద్రబాబు అన్‌ స్టాపబుల్‌.. ఏడు పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గట్లేదు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు అన్‌ స్టాపబుల్‌.. ఏడు పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గట్లేదు..!

ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు. బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే కాదు…సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పదండి ముందుకు అంటూ అధికార గణాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు. బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే…

ఏపీకి వాన గండం ఇంకా వీడలేదా.? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి వాన గండం ఇంకా వీడలేదా.? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్

పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరంగా పయనించే క్రమంలో ఒడిశా, బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ కేంద్రం చెప్పింది. వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు…