గాడిలో పెడతాం’.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. నేడు ప్రధాని మోదీతో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గాడిలో పెడతాం’.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. నేడు ప్రధాని మోదీతో..

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. రెండువారాల వ్యవధిలో రెండోసారి ఆయన హస్తినబాట పట్టారు. ఢిల్లీకి వెళ్లడంతోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు చంద్రబాబు. విభజన అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించారు. దాదాపు గంటపాటు అమిత్‌షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు..…

1000 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’.. భాజా భజంత్రీలతో సంబరాలు చేసుకున్న ప్రభాస్ అభిమానులు.. వీడియో
వార్తలు సినిమా

1000 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’.. భాజా భజంత్రీలతో సంబరాలు చేసుకున్న ప్రభాస్ అభిమానులు.. వీడియో

అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లలో కల్కి సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే కల్కి సినిమా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే…

‘తెలంగాణ గ్రూప్‌ 2, 3 పరీక్షల తేదీలను మార్చాలి.. నెల రోజులు వాయిదా వేయాలి’
తెలంగాణ వార్తలు

‘తెలంగాణ గ్రూప్‌ 2, 3 పరీక్షల తేదీలను మార్చాలి.. నెల రోజులు వాయిదా వేయాలి’

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల నిరసనలు మిన్నంటు తున్నాయి. డీఎస్సీ పరీక్షలు ముగిసిన ఒక రోజు తర్వాత గ్రూప్‌ 2 పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇలా పక్కపక్కనే వ్యవధానం లేకుండా పరీక్ష తేదీలు ఉండటంతో అభ్యర్ధుల్లో అందోళన నెలకొంది. దీంతో డీఎస్సీ పరీక్షతోపాటు గ్రూప్‌ 2, 3 పరీక్షలు వాయిదా…

ఒకే పార్టీలో ఉన్నా.. వేరువేరుగా ప్రయాణం.. మహిపాల్ రాకతో మరీ ఇంట్రస్టింగ్!
తెలంగాణ వార్తలు

ఒకే పార్టీలో ఉన్నా.. వేరువేరుగా ప్రయాణం.. మహిపాల్ రాకతో మరీ ఇంట్రస్టింగ్!

గూడెం మహిపాల్‌ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో.. పటాన్‌చెరులో పొలిటికల్ సీన్‌ ఆసక్తికరంగా మారింది. నీలం మధు – కాటా శ్రీనివాస్‌.. వీళ్లిద్దరూ ఒకే ఒరలో ఉన్న రెండు కత్తులు. అలాంటి కత్తుల మధ్య గూడెం చేరిక మరింత అగ్గిరాజేసినట్టయింది. ఈ త్రయం కలిసికట్టుగా ఉంటారా? కలహాల పేరుతో…

టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్‌ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్‌ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి

చిత్తూరు జిల్లా కేపీ బండలో విషాదం టీడీపీ నాయ­కు­డి­కి చెందిన మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఓ మహిళ మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం కేపీ బండ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం… వి.కోట…

బాలినేని శ్రీనివాసులురెడ్డి అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తాంః ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బాలినేని శ్రీనివాసులురెడ్డి అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తాంః ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్

మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసులురెడ్డి అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ ప్రకటించారు. తనపై అవాకులు, చవాకులు పేలితే కొవ్వు దించుతామని హెచ్చరించారు దామచర్ల. బాలినేని తనపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఓడిపోతామని తెలుసుకుని తన…

ఊరి దేవతలు.. ఊరూరా చుట్టాలు
తెలంగాణ వార్తలు

ఊరి దేవతలు.. ఊరూరా చుట్టాలు

ఎల్లలు దాటి వచ్చి గ్రామదేవతలకు ప్రణమిల్లి.. దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి..అనామకుల నుంచి అపర కుబేరుల వరకు..సర్పంచ్‌ నుంచి ప్రధాని వరకు..భాగ్యనగరంలో గ్రామ దేవతల సేవలో భక్తజనం పునీతం.. గ్రామ దేవత.. గ్రామానికి రక్ష.. పాడి పంటలు, సుఖ సంతోషాలు, సకల సౌభాగ్యాలు కలిగించే కల్పవల్లి. ఆ…

ఐఎండీ అలర్ట్‌: తెలంగాణలో వారంపాటు భారీ వర్షాలు !
తెలంగాణ వార్తలు

ఐఎండీ అలర్ట్‌: తెలంగాణలో వారంపాటు భారీ వర్షాలు !

తెలంగాణలో వచ్చే వారం నుంచి పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆవర్తనం బలపడిన కారణంగా సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌…

విజయవాడ దుర్గ గుడి ఘాట్​ రోడ్డు మూసివేత… ఎందుకంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విజయవాడ దుర్గ గుడి ఘాట్​ రోడ్డు మూసివేత… ఎందుకంటే..

విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్న కారణంగా ఘాట్ రోడ్డు ఆదివారం ( జులై 14) మూసివేశారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. మహా మండపం నుంచి మాత్రమే…

బతుకుదెరువు కోసం వెళ్లి ఎడారి దేశంలో కష్టాలు పడుతోన్న తెలుగు కార్మికుడు.. బాధితుడికి లోకేశ్ భరోసా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బతుకుదెరువు కోసం వెళ్లి ఎడారి దేశంలో కష్టాలు పడుతోన్న తెలుగు కార్మికుడు.. బాధితుడికి లోకేశ్ భరోసా

కువైట్‌ లో వేధింపులకు గురవుతున్న తెలుగు కార్మికుడి ఆవేదనపై స్పందించారు మంత్రి లోకేష్. ఎన్ఆర్‌ఐ బృందం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర సహకారంతో బాధితున్ని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఉపాధి కోసం…