స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులంపై ఎంతో తెలుసా.?
బిజినెస్ వార్తలు

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులంపై ఎంతో తెలుసా.?

బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 80 వేల మార్క్‌కు చేరుకుంటోందని చాలా మంది భావించారు. అయితే ఆ తర్వాత బంగారం ధర క్రమంగా తగ్గడం లేదా స్థిరంగా కొనసాగుతూ వచ్చింది. తాజాగా మంగళవారం బంగారం ధర…

‘విజయవాడలో ముంబయి’.. పవన్‌ కోసం మేకర్స్‌ కీలక నిర్ణయం.
వార్తలు సినిమా

‘విజయవాడలో ముంబయి’.. పవన్‌ కోసం మేకర్స్‌ కీలక నిర్ణయం.

పవన్‌ మళ్లీ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్లనున్నారన్న దానిపై చర్చ మొదలైంది. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడు చిత్రాలను కచ్చితంగా పూర్తి చేస్తానని పవన్‌ ఇప్పడకే హామీ ఇచ్చారు. అయితే తర్వాత కొత్త సినిమాలకు గ్రీన్‌…

రుణ మాఫీ కాలేదా.? రైతన్నల కోసం టీ సర్కార్‌ కొత్త యాప్‌
తెలంగాణ వార్తలు

రుణ మాఫీ కాలేదా.? రైతన్నల కోసం టీ సర్కార్‌ కొత్త యాప్‌

వ్యవశాయ శాఖ రూపొందించిన యాప్‌ ఆదివారమే క్షేత్రస్థాయి సిబ్బందికి పంపించారు. యాప్‌లో వివరాలు ఎలా నమోదు చేయాలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు. అర్హులై ఉండి రుణమాఫీ కాని వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటారు. దీనిపై పంచాయతీ…

రాజకీయంగా కాకరేపుతోన్న’హైడ్రా’.. పీక్స్‌కి చేరిన వ్యవహారం..
తెలంగాణ వార్తలు

రాజకీయంగా కాకరేపుతోన్న’హైడ్రా’.. పీక్స్‌కి చేరిన వ్యవహారం..

ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని.. హైడ్రా పేరుతో సామాన్యులను ఇబ్బందిపెడుతున్న ప్రభుత్వానికి బండ్ల గూడ సలకం చెరువులో ఒవైసీ సోదరుల అక్రమ నిర్మాణాలు కపిపించడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవసరమైతే హైడ్రా కమిషనర్‌కి ఒవైసీ బ్రదర్స్‌ అక్రమ నిర్మాణాలను తానే స్వయంగా చూపిస్తానని…

ఇలా చేశావేంటమ్మా..? ఆరు వేలకు శిశువును అమ్మేసిన తల్లి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇలా చేశావేంటమ్మా..? ఆరు వేలకు శిశువును అమ్మేసిన తల్లి

ప్రకాశం జిల్లాలో ఆడశిశువు విక్రయం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై బాలల సంరక్షణశాఖ అధికారులు, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆడ శిశువును పెంచడం ఇబ్బంది కావడంతో తన బంధువుల్లో ఓ మహిళకు 6 వేలకు తన బిడ్డను అమ్మేసింది ఓ తల్లి. ఆమెను నెల్లూరు జిల్లా పొన్నలూరు గ్రామానికి…

అమ్మానాన్న తిడతారని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పని బాలుడు.. 24 గంటల తర్వాత
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమ్మానాన్న తిడతారని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పని బాలుడు.. 24 గంటల తర్వాత

10 ఏళ్ల బాలుడికి ఆడుకుంటూ ఉండగా తేలు కుట్టింది. అయితే అమ్మ తిడుతుందని.. నాన్న కొడతాడని బాలుడు ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. అదే పెను ప్రమాదాన్ని తీసుకువచ్చింది.అమ్మానాన్న తిడతారని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పని బాలుడు.. 24 గంటల తర్వాత బెజవాడలో విషాద ఘటన వెలుగుచూసింది.…

జబర్దస్త్ తన్మయి తండ్రి కన్నుమూత.. పాడే మోసి అంత్యక్రియలు నిర్వహించిన నటి.. వీడియో వైరల్
వార్తలు సినిమా

జబర్దస్త్ తన్మయి తండ్రి కన్నుమూత.. పాడే మోసి అంత్యక్రియలు నిర్వహించిన నటి.. వీడియో వైరల్

చిన్నప్పటి నుంచి చేయి పట్టి నడిపించిన తన తండ్రి కన్నుమూయడంతో కన్నీరు మున్నీరవుతోంది. తన తండ్రి చనిపోయాడంటూ తన్మయి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇందులో తండ్రి పాడే మోస్తు కన్నీరుమున్నీరైంది తన్మయి. అలాగే ఉబికి వస్తోన్న దుఃఖాన్ని ఆపుకొంటూ తండ్రికి…

అసలేంటీ ‘హైడ్రా’, ఏం చేస్తుంది.? దీని లక్ష్యం ఏంటి.?
తెలంగాణ వార్తలు

అసలేంటీ ‘హైడ్రా’, ఏం చేస్తుంది.? దీని లక్ష్యం ఏంటి.?

హైడ్రా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్టమవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు. తాజాగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ కూల్చివేతతో ఈ అంశం…

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డీఎస్సీ నోటికేషన్‌ త్వరలో వెలువడనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు నిర్వహణలో 2024-25 విద్యా సంవత్సరానికి పేద అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటన వెలువరించింది. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పోటీ పడే వారు దరఖాస్తు…

పూజలు చేయడం లేదని అలిగి వెళ్ళిపోయిన కన్నయ్య.. ఈ మహిమత్వ ఆలయం ఎక్కడ ఉందంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పూజలు చేయడం లేదని అలిగి వెళ్ళిపోయిన కన్నయ్య.. ఈ మహిమత్వ ఆలయం ఎక్కడ ఉందంటే..

ఆ ఆలయంలో పూజలకు నోచుకోకపోవడంతో ఆ గ్రామం నుండి కృష్ణుడు అలిగి వెళ్లిపోయాడట.. వెళ్తూ వెళ్తూ ఆలయ గుడి ముఖ ద్వారాన్ని కాలితో తన్ని వెళ్లాడట… కృష్ణుడు వెళ్లిపోయిన నాటినుంచి గ్రామంలో కరువు కాటకాలు తాండవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారట.. ఇంతకీ ఆ కృష్ణుడు అలిగిపోయిన కథ…