ఎలోన్‌ మస్క్‌కు గట్టి దెబ్బ.. ట్విట్టర్‌ నిషేధం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
బిజినెస్ వార్తలు

ఎలోన్‌ మస్క్‌కు గట్టి దెబ్బ.. ట్విట్టర్‌ నిషేధం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

ఎలాన్‌ మస్క్‌కు కష్టాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్‌ విషయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఇంకా పూర్తిగా తప్పడం లేదు. గతంలో ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ విషయంలో ఎన్నో చిక్కులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. తాజాగా ఎక్స్‌ (ట్విట్టర్‌)ను నిషేధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. అయితే…

రుఓటీటీలోకి సరిపోదా శనివారం.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పటినుంచేనా..?
వార్తలు సినిమా

రుఓటీటీలోకి సరిపోదా శనివారం.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పటినుంచేనా..?

గతంలో వివేక్ ఆత్రేయ నాని కాంబినేషన్ లో అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఇప్పుడు సరిపోదా శనివారం అనే సినిమా చేశారు. సరిపోదా శనివారం ఆగస్టు 29 న థియేటర్ లో రిలీజై హిట్…

పుట్టినరోజు వేడుకలకు హాజరైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవిగా..!
తెలంగాణ వార్తలు

పుట్టినరోజు వేడుకలకు హాజరైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవిగా..!

బర్త్‌డే పార్టీ హాజరైన అజయ్ అనే ఐటీ ఉద్యోగి స్విమ్మింగ్ పూల్‌లో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనకు సంంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ శివారు పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ…

వ‌ర‌ద బాధితుల‌కు అండగా నిలిచిన తెలంగాణ ఉద్యోగులు.. విరాళంగా ఒక రోజు వేత‌నం..!
తెలంగాణ వార్తలు

వ‌ర‌ద బాధితుల‌కు అండగా నిలిచిన తెలంగాణ ఉద్యోగులు.. విరాళంగా ఒక రోజు వేత‌నం..!

భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా మున్నేరు వారు ఉపొంగి, ఖమ్మం నగరం దిగ్బంధంలో చిక్కుకుంది.…

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. స్వామిని దర్శించుకుంటే చాలు.. భక్తులకు అడిగినన్నీ లడ్డూలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. స్వామిని దర్శించుకుంటే చాలు.. భక్తులకు అడిగినన్నీ లడ్డూలు

తిరుమల శ్రీవారి లడ్డూ జారీలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. పవిత్రమైన లడ్డు ప్రసాదం భక్తుడికే అందేలా చర్యలు తీసుకుంది. ఆధార్ లింక్‌తో దుర్వినియోగం కాకుండా లడ్డుల పంపిణీలో మార్పులు తీసుకొచ్చింది. దర్శనం చేసుకునే భక్తుడు సంతృప్తి చెందేలా లడ్డూలను విక్రయిస్తున్న టీటీడీ దళారీల…

విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు స్టన్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు స్టన్

అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళ.. విపరీతమైన కడుపునొప్పి రావడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లారు. . అక్కడ స్కాన్ చేయించిన డాక్టర్లు కడుపులో కణితి వంటిది ఉన్నట్లు గుర్తించారు. ఎంఆర్ఐ స్కాన్‌ చేయించి చూసి.. వైద్యులు నిర్ఘాంతపోయారు. విశాఖపట్నంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ భరించలేని కడుపునొప్పితో…

వరద బాధితులకు అండగా ‘ఆయ్’ టీమ్.. నిర్మాత బన్నీవాస్ కీలక ప్రకటన
వార్తలు సినిమా

వరద బాధితులకు అండగా ‘ఆయ్’ టీమ్.. నిర్మాత బన్నీవాస్ కీలక ప్రకటన

భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల ప్రజలు భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలకు నీట మునిగిన విజయవాడ నగరం ఇప్పటికీ తేరుకోలేదు. కేంద్ర బృందాలు, ఎన్టీఆర్ ఎఫ్ రంగంలోకి దిగి వరద బాధితులకు సహాయం చేస్తున్నాయి. ఏపీ…

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఎకరాకు ఎన్ని వేల పరిహారమంటే..
తెలంగాణ వార్తలు

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఎకరాకు ఎన్ని వేల పరిహారమంటే..

గతంలో రూ. 4 లక్షలుగా ఉన్న నష్టపరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కంటింజెన్సీ ఫండ్ కింద వర్షాలు, వదరలతో అతలాకుతలమైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.…

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటన…

జేసీబీపై సీఎం చంద్రబాబు.. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జేసీబీపై సీఎం చంద్రబాబు.. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన

జలవిలయంతో విజయవాడ గజగజ వణికిపోయింది. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.విజయవాడలో ఎక్కడ చూసినా వరద నీరే కన్పిస్తోంది. చుట్టూ వరద నీరు ఉండడంతో ఇంకా వందలాది మంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. భారీవర్షాలతో విజయవాడ రూపురేఖలు మారిపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోట్లలో సహాయక చర్యలు చేపట్టారు. ఆహారం , నిత్యావసర…