నేడు హస్తినకు బీజేపీ నేతలు.. రేపు ఎన్డీఏ ఎంపీల సమావేశం..
తెలంగాణ వార్తలు

నేడు హస్తినకు బీజేపీ నేతలు.. రేపు ఎన్డీఏ ఎంపీల సమావేశం..

తెలంగాణ బీజేపీ నేతలు ఇవాళ హస్తినకు వెళ్తున్నారు. ఎంపీలుగా గెలిచిన బండి సంజయ్, డీకే అరుణ, రఘనందనరావు తదితరులు ఢిల్లీ వెళ్తున్న వారిలో ఉన్నారు. రేపు ఢిల్లీలో ఎన్డీయే ఎంపీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరుకానున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఇప్పటికే ఢిల్లీలో…

మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా.. జేసీ సంచలన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా.. జేసీ సంచలన ప్రకటన

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్ రెడ్డి నెల రోజుల లోపు రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 74 మున్సిపాలిటీలలో వైసీపీ అధికారంలోకి రాగా.. తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం…

ఆ విషయంలో ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని నిలదీయాలి.. పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ విషయంలో ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని నిలదీయాలి.. పవన్ కళ్యాణ్

కొన్ని సార్లు రావడం లేటవచ్చా.. కానీ రావడం పక్కా.. ఎవడైతే వందకు వందశాతం విజయం సాధిస్తుందో అదే జనసేన. వావ్..లాస్ట్ పంచ్ మనదే అయితే ఆకిక్కే వేరు కదా..ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి కిక్కునే అనుభవిస్తున్నారు. అలాగని ఇదేమీ లాస్ట్ పంచ్ కాదు..ఇది జస్ట్ ట్రయిలే అన్నది జనసేన…

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ సెంటిమెంట్‌ రిపీట్‌..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ సెంటిమెంట్‌ రిపీట్‌..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సత్తా చాటింది.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని మట్టికరిపిస్తూ.. తిరుగులేని విజయాన్ని అందుకుంది.. కూటమి సునామీలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యింది.. ఇక, ఇదే సందర్భంలో రాష్ట్రంలోని వివిధ స్థానాల్లో సెంటిమెంట్‌ను కూడా గుర్తుచేసుకుంటున్నారు నేతలు.. ఉమ్మడి కృష్ణా…

ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. ప్రజలు గెలిచారు.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. ప్రజలు గెలిచారు.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది..

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి తిరుగులేని విజయాన్ని అందుకుంది తెలుగుదేశం పార్టీ.. 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మినహా రాష్ట్రంలోని మిగతా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను మొత్తం కైవసం చేసుకుంది కూటమి.. ఇక, ఈ అద్భుత విజయాన్ని అందించిన ఏపీ ప్రజలకు సోషల్‌ మీడియా…

‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఫిక్స్
సినిమా సినిమా వార్తలు

‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఫిక్స్

| టాలీవుడ్ యువ కథానాయ‌కుడు శర్వానంద్ (Sharwanand) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం మ‌న‌మే (Maname). ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 07న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. టాలీవుడ్ యువ కథానాయ‌కుడు శర్వానంద్…

రెబ‌ల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రభాస్ ‘కల్కి’ ట్రైల‌ర్ డేట్ ఫిక్స్
సినిమా సినిమా వార్తలు

రెబ‌ల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రభాస్ ‘కల్కి’ ట్రైల‌ర్ డేట్ ఫిక్స్

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. ప్రభాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. ఈ సినిమాకు మ‌హాన‌టి ఫేమ్ నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పాన్ఇండియా స్టార్…

Thukkanna | బీఆర్‌ఎస్‌ ఓటమిని జీర్ణించుకోలేక గుండెపోటుతో కార్యకర్త హఠాన్మరణం..
తెలంగాణ వార్తలు

Thukkanna | బీఆర్‌ఎస్‌ ఓటమిని జీర్ణించుకోలేక గుండెపోటుతో కార్యకర్త హఠాన్మరణం..

Thukkanna | లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీ కార్యకర్త ఒకరు హఠాన్మరణం చెందారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుక్కన్న అనే 80 ఏళ్ల బీఆర్ఎస్ కార్యకర్త తుక్కన్న బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందంటూ కనిపించిన వారి…

8 జిల్లాల్లో చాప చుట్టేసిన వైసీపీ.. ఏపీలో ఓడిపోయిన బడా నేతలు వీరే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

8 జిల్లాల్లో చాప చుట్టేసిన వైసీపీ.. ఏపీలో ఓడిపోయిన బడా నేతలు వీరే..

నేడు వెలుబడిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ మొత్తం 8 జిల్లాల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా సీట్ గెలవలేకపోయింది. 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోనూ ఈ సారి వైస్సార్సీపీ ఒక్క…

అంతకంతకూ పెరుగుతున్న గడ్డం వంశీ కృష్ణ మెజారిటీ… 1 లక్షా 25 వేలతో ముందంజ
తెలంగాణ వార్తలు

అంతకంతకూ పెరుగుతున్న గడ్డం వంశీ కృష్ణ మెజారిటీ… 1 లక్షా 25 వేలతో ముందంజ

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. రౌండ్ రౌండ్ కు తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, బీఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ లకంటే ముందంజలో ఉన్నారు. లక్షా 25 వేల ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. గడ్డం…