ఆ దర్శకుడి క్రైమ్ కామెడీ స్టోరీకి ఓకే చెప్పిన వరుణ్ తేజ్..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ దర్శకుడి క్రైమ్ కామెడీ స్టోరీకి ఓకే చెప్పిన వరుణ్ తేజ్..?

ఆ దర్శకుడి స్టోరీకి ఫిదా అయిన వరుణ్ తేజ్క్రైమ్ కామెడీ జోనర్ లో సాగనున్న సినిమా స్టోరీ మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ముకుంద సినిమాతో హీరోగా పరిచయం అయిన వరుణ్ తేజ్ ఆ తరువాత వచ్చిన కంచె సినిమాలో తన నటనతో…

నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణం.. ఈ ప్రాంతాల వారికి మహర్థశ..
తెలంగాణ వార్తలు

నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణం.. ఈ ప్రాంతాల వారికి మహర్థశ..

రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే వారధి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి. NH65గా పిలవబడే ఈ రహదారి దేశంలోని అత్యంత వాహనాల రద్దీ కలిగి ఉంది. ఈ హైవేపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) నడుం బిగించింది. తరుచూ ప్రమాదాలు…

వరంగల్ జిల్లాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు.. అమ్మవారికి జలాభిషేకం..
తెలంగాణ వార్తలు

వరంగల్ జిల్లాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు.. అమ్మవారికి జలాభిషేకం..

అన్నదాత ఆశగా ఎదురుచూసిన రుతుపవనాలు అడుగు పెట్టాయని సంతోషం నిలవలేదు. వర్షాలు కురవకపోవడంతో .. పలు జిల్లాలో రైతులు, మహిళలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల నిర్వహించిన పూజలు ఆకట్టుకుంటున్నాయి. అన్నదాత ఆశగా ఎదురుచూసిన రుతుపవనాలు అడుగు పెట్టాయని సంతోషం నిలవలేదు. వర్షాలు కురవకపోవడంతో…

ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం.. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ప్రధాన చర్చ!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం.. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ప్రధాన చర్చ!

మరికొన్ని గంటల్లో భేటీకానున్న ఏపీ కేబినెట్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది..? A అంటే అమరావతి.. P అంటే పోలవరం అన్న చంద్రబాబు.. వాటి నిర్మాణాలపై ఎలా ముందుకెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఆరు గ్యారంటీల అమలుపై ఏం తేల్చనున్నారు..? ఏపీ కేబినెట్‌ తొలి మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి…

అమరావతి రైతుల పాదయాత్ర.. సీఎం చంద్రబాబు నిర్ణయంపై హర్షం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతి రైతుల పాదయాత్ర.. సీఎం చంద్రబాబు నిర్ణయంపై హర్షం..

ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రైతులు దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. రాజధాని రైతుల ఉద్యమ ఆకాంక్ష నెరవేరడంతో అమరావతి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరి.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన ప్రారంభించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి…

ఆ సినిమా కోసం రాంచరణ్ రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ సినిమా కోసం రాంచరణ్ రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్..

బుచ్చి బాబు మూవీ కోసం రాంచరణ్ రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్ ఆగష్టు లో సినిమా షూటింగ్ ప్రారంభం గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..ఈసినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్…

గెలిస్తే సెమీస్‌కే.. ఇవాళ బంగ్లాతో తలపడనున్న టీమిండియా.. ఆ ఇద్దరి ప్లేయర్లపై వేటు
క్రీడలు వార్తలు

గెలిస్తే సెమీస్‌కే.. ఇవాళ బంగ్లాతో తలపడనున్న టీమిండియా.. ఆ ఇద్దరి ప్లేయర్లపై వేటు

టీ20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్‌లో టీం ఇండియా తన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది . ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శనివారం (జూన్ 22) జరిగే ఈ మ్యాచ్ లో గెలిస్తే.. టీమిండియా సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం. టీ20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్‌లో టీం…

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. విగతజీవిగా మారాడు.. పోలీసుల ఆరాతో అసలు నిజం..!
తెలంగాణ వార్తలు

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. విగతజీవిగా మారాడు.. పోలీసుల ఆరాతో అసలు నిజం..!

హైదరాబాద్ పాతబస్తీలో అర్థరాత్రి మరో హత్య కలకలం రేపింది. పాతబస్తీ దాని పరిసర ప్రాంతాల్లో వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాతబస్తీలో వరుస హత్యలు దాడులు జరిగి 24 గంటలు గడవక ముందే మరొక హత్య వెలుగులోకి రావటం వణుకు పుట్టిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో అర్థరాత్రి మరో హత్య…

బొగ్గు గనుల వేలంపై పేలుతున్న మాటల తూటాలు.. రేవంత్‌ వర్సెస్‌ కేటీఆర్‌
తెలంగాణ వార్తలు

బొగ్గు గనుల వేలంపై పేలుతున్న మాటల తూటాలు.. రేవంత్‌ వర్సెస్‌ కేటీఆర్‌

సింగరేణి బొగ్గు గనుల వేలంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావుల మధ్య ట్వీట్‌ వార్‌ పీక్స్‌కి చేరింది. రేవంత్‌ రెడ్డి గారూ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ ద్వారా ప్రశ్నిస్తే, కేటీఆర్‌ గారూ అంటూ రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్‌. సింగరేణి బొగ్గు…

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదంపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదంపై కీలక నిర్ణయం

లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యతా లోపం పై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోటు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శెనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయ పడ్డారు. నాణ్యమైన నెయ్యి, శనగపిండి, యాలకులు ఉపయోగించి…