ఉధృతంగా పారుతున్న జంపన్న వాగు
తెలంగాణ వార్తలు

ఉధృతంగా పారుతున్న జంపన్న వాగు

ఎల్బక, పడిగాపూర్‌‌‌‌ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జంపన్న వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్‌‌‌‌ గ్రామం చింతల్‌‌‌‌క్రాస్‌‌‌‌ నుంచి పడిగాపూర్‌‌‌‌, ఎల్బక గ్రామాలకు వెళ్లే రోడ్డులో జంపన్న వాగుపై ఉన్న వంతెన వరదతో మునిగిపోయింది. దీంతో…

కడపకు ఉప ఎన్నిక వస్తే.. గల్లీగల్లీ ప్రచారం చేస్త: సీఎం రేవంత్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కడపకు ఉప ఎన్నిక వస్తే.. గల్లీగల్లీ ప్రచారం చేస్త: సీఎం రేవంత్

ఏపీలో వైఎస్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి 2029లో షర్మిల సీఎం అవుతారని వెల్లడి హైదరాబాద్, వెలుగు: కడప ఎంపీ బైపోల్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయని, అదే జరిగితే ఆ బైపోల్ బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కడప పౌరుషాన్ని ఢిల్లీ టచ్​చేసే…

మనసంతా నువ్వే’.. లొల్లి నిజం.. మరి పెళ్లి..? ట్రయాంగిల్‌ రిలేషన్ కథా చిత్రమ్‌‌లో అదిరిపోయే ట్విస్ట్..
వార్తలు సినిమా

మనసంతా నువ్వే’.. లొల్లి నిజం.. మరి పెళ్లి..? ట్రయాంగిల్‌ రిలేషన్ కథా చిత్రమ్‌‌లో అదిరిపోయే ట్విస్ట్..

లొల్లి నిజం.. మరి పెళ్లి?! లావణ్య- రాజ్‌ తరుణ్‌ మధ్యలో మాల్వీ మల్హోత్ర… ట్రయాంగిల్‌ సహజీవన వివాద కథా చిత్రమ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్టలు వెలుగుచూస్తున్నాయి. రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు లావణ్య.. హీరో రాజ్‌ తరుణ్‌ తనను మోసం చేశాడని నార్సింగ్‌…

మా బాలయ్య బాబు గోల్డ్ ఎహే’.. ప్రశంసలు కురిపిస్తోన్న అభిమానులు.. ఏం జరిగిందంటే?
వార్తలు సినిమా

మా బాలయ్య బాబు గోల్డ్ ఎహే’.. ప్రశంసలు కురిపిస్తోన్న అభిమానులు.. ఏం జరిగిందంటే?

నందమూరి బాలకృష్ణ.. పైకి కొంచెం కఠినంగా కనిపించినా ఈయన మనసు వెన్న లాంటిది. ఒకటి, రెండు సందర్భాల్లో అభిమానులపై చేయి చేసుకుని విమర్శల పాలైనా, పలు సందర్భాల్లో తన గొప్ప మనసును చాటుకున్నారాయన. అలా తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు బాలయ్య. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన…

ఆషాఢం జాతర మొదలైంది..గోల్కొండ జగదాంబికకు తొలి బోనం
తెలంగాణ వార్తలు

ఆషాఢం జాతర మొదలైంది..గోల్కొండ జగదాంబికకు తొలి బోనం

శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు.. నెత్తిన బోనం పెట్టుకుని తరలివచ్చే మహిళలతో బోనాల పండగ అంగరంగవైభవంగా జరుగుతుంది. తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల పండుగ కోలాహలం మొదలైంది. గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.…

పార్టీ ఫిరాయింపులపై మాటల ఫిరంగులు.. బీజేపీలో చేరాలంటే అలా చేయాల్సిందే..
తెలంగాణ వార్తలు

పార్టీ ఫిరాయింపులపై మాటల ఫిరంగులు.. బీజేపీలో చేరాలంటే అలా చేయాల్సిందే..

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఫిరంగులు పేలుతున్నాయి. ఫిరాయింపుల ఎపిసోడ్‌పై బీఆర్ఎస్‌- కాంగ్రెస్‌ మధ్య మాటలయుద్ధం జరిగింది. తమ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత నిరంజన్‌రెడ్డి ప్రశ్నించగా.. గతంలో మీ పార్టీ చేసిందేంటి అని కౌంటర్‌ ఎటాక్‌ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాజకీయాల్లో…

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి ఉచితంగా ఇసుక! ఆన్‌లైన్‌లో బుకింగ్‌ వివరాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి ఉచితంగా ఇసుక! ఆన్‌లైన్‌లో బుకింగ్‌ వివరాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ఈ రోజు (సోమవారం) నుంచి అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను గనుల శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చినట్లు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపిన సంగతి విధితమే.…

వైయస్ఆర్‎కు నివాళులు అర్పించనున్న జగన్, షర్మిల.. 75వ జయంతి వేడుకలకు సీఎం రేవంత్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వైయస్ఆర్‎కు నివాళులు అర్పించనున్న జగన్, షర్మిల.. 75వ జయంతి వేడుకలకు సీఎం రేవంత్..

ఏపీలో వైయస్సార్‌ 75వ జయంతి వేడుకలు ఇంట్రస్టింగ్‌గా మారుతున్నాయి. ఇడుపులపాలయలో వైయస్సార్‌ ఘాట్‌ దగ్గర నివాళులు అర్పించనున్నారు వైఎస్ జగన్‌, షర్మిల. ఉదయం పులివెందుల నుంచి 7.30 బయలుదేరి 8.00 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు చేరుకుంటారు వైఎస్ జగన్. అక్కడ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75…

కృష్ణంరాజు చేయలేకపోయారు.. కానీ ప్రభాస్‌ ఆ పాత్ర చేయాలి.. శ్యామలాదేవి స్పెషల్ రిక్వెస్ట్
వార్తలు సినిమా

కృష్ణంరాజు చేయలేకపోయారు.. కానీ ప్రభాస్‌ ఆ పాత్ర చేయాలి.. శ్యామలాదేవి స్పెషల్ రిక్వెస్ట్

బాహుబలి1, బాహుబలి 2 సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. దాంతో దేశవ్యాప్తంగా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆతర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్ని పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యాయి. ఇక చాలా కాలం తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్.…

జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..
తెలంగాణ వార్తలు

జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..

ఆషాడం ప్రారంభమైన తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు.. జులై 07 ఆదివారం నాడు గోల్కొండలో బోనాలు ప్రారంభం.. ఆగస్టు 04 ఆదివారంతో బోనాలు ముగింపు.. జ్యేష్ఠ మాసంలో అమావాస్య నాడు వచ్చే పాడ్యమి నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాడం ప్రారంభమైన తర్వాత వచ్చే గురువారం…