పాక్‌ను ఢీ కొట్టే భారత ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్లుగా తుఫాన్ జోడీ…
క్రీడలు వార్తలు

పాక్‌ను ఢీ కొట్టే భారత ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్లుగా తుఫాన్ జోడీ…

మహిళల ఆసియా కప్ 2024 జులై 19 నుంచి శ్రీలంక వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్‌ను జులై 19న పాకిస్థాన్‌తో ఆడనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ ఇండియా…

అందుకే సౌందర్య అన్నను నేను పెళ్లి చేసుకోలేదు.. అసలు విషయం చెప్పిన ఆమని
వార్తలు సినిమా

అందుకే సౌందర్య అన్నను నేను పెళ్లి చేసుకోలేదు.. అసలు విషయం చెప్పిన ఆమని

స్టార్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసిన సౌందర్య ఎంతోమందికి ఫెవరెట్ హీరోయిన్ గా మారారు. అలాగే హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకున్నారు సౌందర్య. తెలుగులోనే కాదు తమిళ్, మలయాళ, కన్నడ , హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సౌందర్య. రమ్యకృష్ణ, నగ్మా, రంభ, మీనా…

కమ్ముకొస్తున్న చిమ్మచీకట్లు.. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్!
తెలంగాణ వార్తలు

కమ్ముకొస్తున్న చిమ్మచీకట్లు.. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్!

తెలంగాణలోని అన్ని జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేఅవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ – ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య ట్రోపోస్పీయర్ వరకు ఆవర్తనం విస్తరించింది. జైసాల్మయిర్, కోట, గుణ, కళింగపట్నం…

డీఎస్సీ పరీక్షలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్‌.. జులై 28కి విచారణ వాయిదా
తెలంగాణ వార్తలు

డీఎస్సీ పరీక్షలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్‌.. జులై 28కి విచారణ వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షను తక్షణమే నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం (జులై 18) విచారణ జరిగింది. అయితే పిటిషనర్లకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. పరీక్షల నిలిపివేతకు కోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, విద్యా శాఖకు ఆదేశాలు…

ఏపీలో 17 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీల నియామకం.. ఫుల్ లిస్ట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో 17 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీల నియామకం.. ఫుల్ లిస్ట్ ఇదే

ఆంధ్రప్రదేశ్‌లోని పలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 18) నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్‌ నజీర్‌ ఆమోదం తెలపడంతో దాదాపు 17 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలను నియమించేందుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా ఆరోగ్య యూనివర్సిటీ వీసీ బాబ్జీ రాజీనామాను…

ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

ఏపీలో డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పనకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లక్షన్నర మందికి లోన్స్ అందించేలా ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ రుణాలు ఒకే సమయంలో సంఘంలో గరిష్ఠంగా ముగ్గురికి అందించే వెసులుబాటు ఉంది. ఏపీలో డ్వాక్రా సంఘాలకు మరింత చేయూత ఇవ్వాలని ఏపీలోని…

అవన్నీ రూమర్స్ మాత్రమే.. పుష్ప 2 సినిమా పై క్లారిటీ ఇచ్చిన దేవిశ్రీ..
వార్తలు సినిమా

అవన్నీ రూమర్స్ మాత్రమే.. పుష్ప 2 సినిమా పై క్లారిటీ ఇచ్చిన దేవిశ్రీ..

పుష్ప రాజ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో బన్నీ నటన, బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో…

హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్! టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతనే! కోచ్ గంభీర్ సూచనతో..
క్రీడలు వార్తలు

హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్! టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతనే! కోచ్ గంభీర్ సూచనతో..

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టీ20 జట్టు తదుపరి కెప్టెన్ ఎవరన్నది ప్రస్తుతం తీవ్ర చర్చనీయంశంగా మారింది. క్రికెట్ అభిమానుల్లో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొన్నటివరకు హార్దిక్ పాండ్యా పేరు బాగా వినిపించింది. అలాగే యంగ్ ప్లేయర్లు శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్ లు కూడా…

హైదరాబాద్‌‌లో విజృంభిస్తున్న నార్వాక్‌ వైరస్‌.. నిలోఫర్‌కు క్యూ కడుతున్న బాధితులు.. చిన్నపిల్లలు, వృద్దులపై తీవ్ర ప్రభావం
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌‌లో విజృంభిస్తున్న నార్వాక్‌ వైరస్‌.. నిలోఫర్‌కు క్యూ కడుతున్న బాధితులు.. చిన్నపిల్లలు, వృద్దులపై తీవ్ర ప్రభావం

గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి నార్వాక్‌ బాధితులు క్యూ కడుతున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే… ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరి ముఖ్యంగా చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, కలుషిత ఆహారం, కలుషిత నీళ్లు తీసుకోవడం వల్ల ఈ…

నేటి నుంచే డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్ధుల్లో వీడని ఉత్కంఠ!
తెలంగాణ వార్తలు

నేటి నుంచే డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్ధుల్లో వీడని ఉత్కంఠ!

తెలంగాణ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ 2024 రాత పరీక్షలు ఈ రోజు (జులై 18) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. నేటి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు దాదాపు 13 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 11,062…