మధుమేహం ఉన్నవారు వైట్‌రైస్‌ తినడం మంచిదేనా..? ఇలా వండితే ఆరోగ్య ప్రయోజనాలు !
లైఫ్ స్టైల్ వార్తలు

మధుమేహం ఉన్నవారు వైట్‌రైస్‌ తినడం మంచిదేనా..? ఇలా వండితే ఆరోగ్య ప్రయోజనాలు !

మధుమేహం, బీపీ, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ సమస్యలతో బాధపడేవారు ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అందుకోసం చాలా మంది వైట్‌ రైస్‌ తినడం మానేస్తుంటారు. అన్నం కారణంగా షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతాయని, బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుందని…

బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా
క్రీడలు వార్తలు

బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా

అమెరికా టీ20 లీగ్ MLC 2024లో ధోని శిష్యుడు చెలరేగిపోయాడు. బిల్డప్ బాబాయ్ అనుకుంటే.. బుల్డోజర్‌లా మారాడు. లైన్ అండ్ లెంగ్త్ బౌలర్లను కూడా ఊచకోత కోశాడు. అతడు మరెవరో కాదు.. మేజర్ లీగ్ క్రికెట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఫాఫ్ డుప్లెసిస్. ఈ కుడిచేతి…

నెలకు రూ.1200 జీతానికి గార్మెంట్ కంపెనీలో ఉద్యోగం.. నచ్చక ఆ పని చేసిన హీరో సూర్య..
వార్తలు సినిమా

నెలకు రూ.1200 జీతానికి గార్మెంట్ కంపెనీలో ఉద్యోగం.. నచ్చక ఆ పని చేసిన హీరో సూర్య..

తాజాగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య తండ్రి శివకుమార్, హీరో కార్తీ, సూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. తాను నటుడిగా ఎలా మారారో చెప్పారు. జీవితానికి సంంబధించి విద్యార్థులు కలలు కనాలని.. వాటిని…

పింక్‌ బ్రాండ్‌కి చెక్‌ పెడుతున్న సీఎం రేవంత్‌.. కాంగ్రెస్‌ మార్క్‌ మార్పుకు రంగం సిద్ధం!
తెలంగాణ వార్తలు

పింక్‌ బ్రాండ్‌కి చెక్‌ పెడుతున్న సీఎం రేవంత్‌.. కాంగ్రెస్‌ మార్క్‌ మార్పుకు రంగం సిద్ధం!

హైదరాబాద్ మహా నగరంపై పింక్‌ బ్రాండ్‌ని చెరిపేసి, మూడు రంగుల మార్కు, మార్పు చూపించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారా? బడ్జెట్‌లో హైదరాబాద్‌కు హై ప్రయారిటీ, వేల కోట్ల కుమ్మరింపు దానిలో భాగమేనా? మార్పు మంత్రంతో హమారా షహర్‌లో ఎలాంటి మార్పులు రానున్నాయి? ఇది రాష్ట్ర వ్యాప్తంగా…

దుర్గమ్మ గుడిలో చోరీ.. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..
తెలంగాణ వార్తలు

దుర్గమ్మ గుడిలో చోరీ.. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వెళ్లి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. పటాన్ చెరు (మం) నందిగామ గ్రామంలో దొంగలు…

శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం.. ఇంట్లోని రెండు పెంపుడు కుక్కలపై దాడి!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం.. ఇంట్లోని రెండు పెంపుడు కుక్కలపై దాడి!

శ్రీశైలం ప్రాంతాన్ని చిరుతపులులు వదలడం లేదు. ఏదో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటివరకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులులు భక్తులకు కనిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకి గోడలు దూకి రావడంతో స్దానికులు వణికిపోతున్నారు. చిరుతపులి సమాచారం అటవీశాఖ అధికారులకు ఇచ్చారు. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు…

గత అక్రమాలపై ఫోకస్‌.. వరుస శ్వేతపత్రాలతో విచారణకు సిద్ధమవుతున్న ఏపీ సర్కార్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గత అక్రమాలపై ఫోకస్‌.. వరుస శ్వేతపత్రాలతో విచారణకు సిద్ధమవుతున్న ఏపీ సర్కార్!

గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి మాటున అవినీతి జరిగిందా? అక్రమాలు, దోపిడీలు.. అంతకుమించి అనేలా పెరిగిపోయాయా? ప్రభుత్వం మారాక దస్త్రాల దగ్ధం ఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి? మ్యాటర్ ఏదైనా మర్మమేంటోనన్న చర్చ నడుస్తోంది. ఇటు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం.. నిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణకు ఆదేశిస్తోంది. ఏపీ గట్టుపై…

డార్లింగ్ మనసు దొచింది ఆమెనంట.. ఫస్ట్ క్రష్ గురించి చెబుతూ తెగ సిగ్గుపడిపోయిన ప్రభాస్.. వైరల్ వీడియో
వార్తలు సినిమా

డార్లింగ్ మనసు దొచింది ఆమెనంట.. ఫస్ట్ క్రష్ గురించి చెబుతూ తెగ సిగ్గుపడిపోయిన ప్రభాస్.. వైరల్ వీడియో

జూన్ 27న విడుదలైన ఈ సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఇప్పటికీ పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. ప్రస్తుతం 44 ఏళ్లు వచ్చినప్పటికీ…

కృష్ణా తీరంలో ఉరుకులు పరుగులు.. రైతులకు చుక్కలు చూపిస్తున్న జింకలు..!
తెలంగాణ వార్తలు

కృష్ణా తీరంలో ఉరుకులు పరుగులు.. రైతులకు చుక్కలు చూపిస్తున్న జింకలు..!

వన్యప్రాణులైన జింకలు.. చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. చెంగు చెంగున దూకుతుంటే మరెంతో ముచ్చటేస్తుంది. అలాంటి జింకలు వందల సంఖ్యలో కనిపిస్తుంటే ఆనందం వ్యక్తం చేస్తాం. కానీ ఆ ప్రాంతంలో మాత్రం రైతులు శాపంగా భావిస్తున్నారు. కృష్ణ నదీ తీరంలో గుంపులు గుంపులుగా సంచరిస్తున్న జింకలు పంటలను నాశనం…

చిల్డ్‌ బీర్‌ వేద్దామని లైట్ బీర్ కొన్నాడు.. బాటిల్‌ను గమనించగా ఊహించని షాక్‌
తెలంగాణ వార్తలు

చిల్డ్‌ బీర్‌ వేద్దామని లైట్ బీర్ కొన్నాడు.. బాటిల్‌ను గమనించగా ఊహించని షాక్‌

తాజాగా వరుసగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు చూసి మందు ప్రియులు భయపడే పరిస్థితి వచ్చింది. మొన్నటి మొన్న మహబూబాబాద్ పట్టణంలో ఓ బీరు బాటిల్‌లో చెత్తాచెదారం దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. అయితే తాజాగా ఇలాంటి ఓ సంఘటనే…