ప్రయాణికులకు గుడ్న్యూస్.. తగ్గనున్న ఈ రైళ్ల ఛార్జీలు!
భారత రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. రైళ్ల ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీలు దేశమంతటా అనుకుంటే పొరపాటే. కేవలం పది రైళ్ల ఛార్జీలను మాత్రమే తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీల తగ్గింపు ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి రానున్నాయి.. రైలు ప్రయాణికులకు శుభవార్త. ధరలు…










