ఇమ్యూనిటీని చిటికెలో పెంచే.. క్యారెట్ మజ్జిగ పులుసు
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఇమ్యూనిటీని చిటికెలో పెంచే.. క్యారెట్ మజ్జిగ పులుసు

క్యారెట్ మజ్జిగ పులుసును చేసుకుని తింటే రుచి సూపర్ ఉంటుంది. ఈ మజ్జిగ పులుసును ఇడ్లీల్లో కూడా తింటారు. ఇంకా వేసవిలో తగిలే వడ దెబ్బకు ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు కావల్సిన పదార్దాలు : మూడు కప్పుల మజ్జిగ, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, మూడు…

ఏమున్నాడ్రా బాబూ.. లాంగ్ హెయిర్.. రగ్గడ్ లుక్.. మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై రామ్ చరణ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఏమున్నాడ్రా బాబూ.. లాంగ్ హెయిర్.. రగ్గడ్ లుక్.. మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పెద్ది సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. శివరాజ్ కుమార్…

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి కోటా పెంపు.. రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణ వార్తలు

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి కోటా పెంపు.. రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందిస్తోంది. ఈ పథకంపై ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. ఇందిరమ్మ ఇళ్ల…

నేటి బంగారం, వెండి ధరలు.. ఏప్రిల్ 14న తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్ వార్తలు

నేటి బంగారం, వెండి ధరలు.. ఏప్రిల్ 14న తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

నేడు ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ​​​రూ. 1,52,450లు పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,39,740 పలుకుతోంది. ఇకపోతే, తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై వంటి…

ఈ సమయంలో అసలు బయటకు రావొద్దు.. ఏపీ, తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. వడగాల్పులపై వాతావరణశాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఈ సమయంలో అసలు బయటకు రావొద్దు.. ఏపీ, తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. వడగాల్పులపై వాతావరణశాఖ హెచ్చరిక

ఏపీ, తెలంగాణలో హీట్ వేవ్ కొనసాగుతోంది. భానుడి తీవ్రతతో పాటు వడగాలులు, ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక ఏపీలో పలు మండలాలకు వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది. ఏపీలో ఎండల తీవ్రత…

 అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఈ నగల వ్యాపారుల భారీ డిస్కౌంట్లు!
బిజినెస్ వార్తలు

 అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఈ నగల వ్యాపారుల భారీ డిస్కౌంట్లు!

 నగల వ్యాపారులు వినియోగదారులను ఆకర్షించడానికి రకరకాల ఆఫర్లు, పథకాలతో ముందుకు వచ్చారు. అనేక కంపెనీలు తయారీ ఛార్జీలపై 30% వరకు తగ్గింపులు, వజ్రాల విలువపై రాయితీలు, క్యాష్‌బ్యాక్ వంటివి అందిస్తున్నాయి. కొంతమంది నగల వ్యాపారులు బంగారం ధర రక్షణ..  అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు.…

తెలంగాణలో హీట్ వేవ్.. ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. జాగ్రత్తగా ఉండండి..
తెలంగాణ వార్తలు

తెలంగాణలో హీట్ వేవ్.. ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. జాగ్రత్తగా ఉండండి..

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనుంది. రానున్న మూడ్రోజుల పాటు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరుగుతాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల…

పద్మనాభుని అద్భుత కొండ.. ఉండవల్లి గుహల రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పద్మనాభుని అద్భుత కొండ.. ఉండవల్లి గుహల రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా..

గుంటూరు జిల్లాలో వెలసిన ఉండవల్లి గుహలు దేశ ప్రాచీన శిల్పకళా సంపదకు అద్భుత ఉదాహరణగా నిలుస్తున్నాయి. కృష్ణానది తీర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుహలు చారిత్రక వైభవాన్ని మాత్రమే కాదు.. ఆధ్యాత్మికతను కూడా ప్రతిబింబిస్తాయి.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం అనంతరం సందర్శకులు తప్పక వెళ్లే ప్రదేశంగా…

రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల..? డైరెక్ట్ లింక్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల..? డైరెక్ట్ లింక్ ఇదిగో

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) పదో తరగతి పరీక్షల ఫలితాలు రేపు (ఏప్రిల్ 14) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రంలోపు వెలువడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు.. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది…

అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
బిజినెస్ వార్తలు

అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

అక్షయ తృతీయ వచ్చిందంటే గోల్డ్ షాపులు కిక్కిరిసిపోతాయి. కానీ ఈ ఏడాది పసిడి ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి తులం బంగారం లక్ష రూపాయల లోపే ఉండగా.. ఇప్పుడు ఆ ధర చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. లక్ష రూపాయలు చేతిలో పట్టుకుని నగల…