బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే
తెలంగాణ వార్తలు

బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే

చేతిలో స్మార్ట్‌ఫోన్, అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. ఈ రోజుల్లో యువత చెడు దారులు తొక్కడానికి, చెడు వ్యసనాలకు బానిసలు కావడానికి ఈ రెండూ చాలు. దాని నుంచి వచ్చే మంచి కన్నా.. చెడుకే ఎక్కువగా వినియోగిస్తున్నారు ఈకాలం టీనేజర్లు. ఇక ఈ జనరేషన్‌లో ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయిన స్నేహం,…

విశాఖకు మరో వందేభారత్.. ఆ రెండు ప్రాంతాలకు విమానం లాంటి ప్రయాణం.. టైమింగ్స్ ఇవిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖకు మరో వందేభారత్.. ఆ రెండు ప్రాంతాలకు విమానం లాంటి ప్రయాణం.. టైమింగ్స్ ఇవిగో

ఏపీలో వరుసగా వందేభారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండు, విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-తిరుపతి రూట్లలో మొత్తంగా నాలుగు ట్రైన్స్ తిరుగుతుండగా.. ఇప్పుడు మరో వందేభారత్ రైలు ఏపీలో పట్టాలెక్కనుందని సమాచారం. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని దుర్గ్‌కు ఈ వందేభారత్ రైలు పరుగులు పెట్టనుందట. ఇప్పటికే విశాఖ నుంచి…

పండగ పూట రగడ.. మామిడాకుల కోసం వ్యక్తిపై కత్తితో దాడి!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పండగ పూట రగడ.. మామిడాకుల కోసం వ్యక్తిపై కత్తితో దాడి!

పండగ పూట ఇళ్లంతా శుభ్రంగా కడిగి, తోరణాలు, పూలతో అలంకరించడం మన తెలుగోళ్లకు అలవాటు. అయితే తాజాగా జరిగిన వినియక చవితి పండగ నాడు తోరణాల కోసం ఓ వ్యక్తి మామిడి చెట్టు ఆకులు కోశాడు. దీంతో చెట్టు యజమని తనను అడగకుండా చెట్టు ఆకులు కోశాడని కత్తితో…

‘మనసంత నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ ఏ రేంజ్‏లో మారిపోయిందేంటీ..? ఫోటోస్ చూస్తే షాకే..
వార్తలు సినిమా

‘మనసంత నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ ఏ రేంజ్‏లో మారిపోయిందేంటీ..? ఫోటోస్ చూస్తే షాకే..

ఇందులో ఉదయ్ కిరణ్ సరసన రీమా సేన్ నటించింది. మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రం యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో తూనీగ తూనీగ సాంగ్…

విద్యార్థులకు పండగే.. విద్యాసంస్థలకు వరుస సెలవులు
తెలంగాణ వార్తలు

విద్యార్థులకు పండగే.. విద్యాసంస్థలకు వరుస సెలవులు

విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు ఎగిరిగంతేస్తుంటారు. సెలవు రోజుల్లో తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. సాధారణంగా పాఠశాలలకు రెండో, శనివారం, ఆదివారం వస్తుంటాయి. అలాగే పండగలు ఉంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు సెలవులు వస్తుంటాయి. అలాంటి సమయంలో విద్యార్థులకు పండగనే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సెప్టెంబర్‌లో వినాయక…

ఈ ఐస్ క్రీములు తిన్నారంటే మీ పిల్లలు మత్తులోకి జారుకోవాల్సిందే..! తస్మాత్ జాగ్రత్త!
తెలంగాణ వార్తలు

ఈ ఐస్ క్రీములు తిన్నారంటే మీ పిల్లలు మత్తులోకి జారుకోవాల్సిందే..! తస్మాత్ జాగ్రత్త!

మీ పిల్లలకు ఐస్ క్రీములు ఇప్పిస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త! పిల్లలు మారం చేస్తున్నారని ఏడుస్తున్నారని, వారిని బుజ్జగించడం కోసం ఈ ఐస్ క్రీం ఇచ్చారా..? మీ పిల్లలు మత్తులోకి జారుకొక తప్పదు. అంతేకాకుండా మీరు ఇచ్చేది నాణ్యమైన కల్తీ లేని ఐస్ క్రీమ్ అనుకుంటే పొరపాటే! కానీ…

సీఎం చంద్రబాబు అన్‌ స్టాపబుల్‌.. ఏడు పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గట్లేదు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు అన్‌ స్టాపబుల్‌.. ఏడు పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గట్లేదు..!

ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు. బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే కాదు…సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పదండి ముందుకు అంటూ అధికార గణాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు. బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే…

ఏపీకి వాన గండం ఇంకా వీడలేదా.? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి వాన గండం ఇంకా వీడలేదా.? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్

పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరంగా పయనించే క్రమంలో ఒడిశా, బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ కేంద్రం చెప్పింది. వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు…

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత సుభాష్..
తెలంగాణ వార్తలు

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత సుభాష్..

హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఆ సినిమాలో సమంత సిస్టర్ గా నటించింది ఈ అమ్మడు. టాలీవుడ్ లో నటిగా తనకంటూ ఓ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు హతం..!
తెలంగాణ వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు హతం..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరో ఇద్దరు మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గాయపడిన మావోయిస్టులను మణుగూరు ఆస్పత్రికి…