Recent Posts

సినిమా

ద్యావుడా.! ఈమే.. ఆమేనా.. భద్ర సినిమా హీరోయిన్ సత్యను ఇప్పుడు చూస్తే పిచ్చెక్కాల్సిందే..
వార్తలు సినిమా

ద్యావుడా.! ఈమే.. ఆమేనా.. భద్ర సినిమా హీరోయిన్ సత్యను ఇప్పుడు చూస్తే పిచ్చెక్కాల్సిందే..

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది.. మొదటి సినిమాకే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బోయపాటి. ఇందులో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా.. మురళి మోహన్, సునీల్,…

తెలంగాణ

హైదరాబాద్‌లో గుప్పుమంటోన్న గంజాయి.. తాజాగా రూ. 50 వేల విలువ చేసే..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో గుప్పుమంటోన్న గంజాయి.. తాజాగా రూ. 50 వేల విలువ చేసే..

ఇటీవల హైదరాబాద్‌లో గంజాయి వాడకం ఎక్కువుతోంది. ఇతర రాష్ట్రాల చెందిన కొందరు హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకొని గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నారు. మొన్నటి మొన్న గండి మైసమ్మ…

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ.. నాలుగు రోజులు ముందే, అధికారుల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ.. నాలుగు రోజులు ముందే, అధికారుల కీలక ప్రకటన

ఏపీలో ఆగస్టు 1న పింఛనల్ పంపిణీ చేయనున్నారు.. అయితే సెర్ప్ సీఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీకి సంబంధిం.... ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.…

Read More
ఇవాళ ఢిల్లీలో నీతి ఆయోగ్‌ కీలక భేటీ.. బాయ్‌కాట్‌ చేస్తున్న సీఎంలు ఎవరు?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవాళ ఢిల్లీలో నీతి ఆయోగ్‌ కీలక భేటీ.. బాయ్‌కాట్‌ చేస్తున్న సీఎంలు ఎవరు?

ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్‌ కీలక భేటీ కానుంది. అయితే.. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతుండగా, కొందరు సీఎంలు బాయ్‌కాట్‌ చేస్తుండడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ.. నీతి…

Read More
శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం.. ఇంట్లోని రెండు పెంపుడు కుక్కలపై దాడి!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం.. ఇంట్లోని రెండు పెంపుడు కుక్కలపై దాడి!

శ్రీశైలం ప్రాంతాన్ని చిరుతపులులు వదలడం లేదు. ఏదో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటివరకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులులు భక్తులకు కనిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకి గోడలు దూకి రావడంతో స్దానికులు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ఇంగ్లండ్ ఘన విజయంతో WTC పాయింట్ల పట్టికలో మార్పులు.. టీమిండియా ర్యాంక్ ఎంతంటే?
క్రీడలు వార్తలు

ఇంగ్లండ్ ఘన విజయంతో WTC పాయింట్ల పట్టికలో మార్పులు.. టీమిండియా ర్యాంక్ ఎంతంటే?

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది లార్డ్స్‌ వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కూడా మార్పులు జరిగాయి. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో…

కవిత లిక్కర్ కేసుపై విచారణ వాయిదా.. బెయిల్ మంజూరులో జాప్యం అందుకేనా..
తెలంగాణ వార్తలు

కవిత లిక్కర్ కేసుపై విచారణ వాయిదా.. బెయిల్ మంజూరులో జాప్యం అందుకేనా..

లిక్కర్‌ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కష్టాలు తీరట్లేదు. దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌పై విచారణ 22కి వాయిదా వేసింది కోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు డిఫాల్ట్…

‘రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు’.. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ వార్తలు

‘రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు’.. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఫిరాయింపులపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉండలేరని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. చాలామంది బీఆర్‌ఎస్‌…

ఇకపై తిరుమలలో వంటలు అలా తయారుచేయలి.. ఈవో శ్యామలరావు కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇకపై తిరుమలలో వంటలు అలా తయారుచేయలి.. ఈవో శ్యామలరావు కీలక ఆదేశాలు..

అది దేశంలోనే అతి పెద్ద వంటశాల.2 వేల నుంచి ప్రారంభమై ఇప్పుడు ఏకంగా దాదాపు 2 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం వండుతున్న వంటశాల. రోజూ సుమారు 12 టన్నుల బియ్యం, 6 టన్నుల కూరగాయలతో వంటలు చేస్తూ నిత్యం అన్న ప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్న సత్రం.4…

అమరావతి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి నారాయణ ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి నారాయణ ఏమన్నారంటే..

అమరావతి నిర్మాణాల విషయంలో అత్యంత పకడ్బందీగా ముందుకెళ్లాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. గత ఐదేళ్లలో అమరావతికి ఎలాంటి నష్టం జరిగిందనేది స్వయంగా సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రూపంలో వివరించారు. టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు ప్రారంభమైన చాలా భవనాల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఐదేళ్ళపాటు ఆయా భవనాలను పట్టించుకోకపోవడంతో తీవ్ర…

మెగా పవర్ స్టార్ రాయల్టీ ఇది.. రామ్ చరణ్‌తో మాములుగా ఉండదు మరి..
వార్తలు సినిమా

మెగా పవర్ స్టార్ రాయల్టీ ఇది.. రామ్ చరణ్‌తో మాములుగా ఉండదు మరి..

కార్లంటే తెగ ఇష్టపడే మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. ఓ బీస్ట్‌ లాంటి బ్యూటిఫుల్ కార్‌ను సొంతం చేసుకున్నాడు. బ్లాక్‌ కలర్‌ రోల్స్ రాయ్స్‌ స్పెక్టర్‌ ఎలక్ట్రిక్ కార్‌ను.. అక్షరాల 7.5 కోట్లు పెట్టి ఓన్ చేసుకున్నారు. ప్రపంచంలోనే జస్ట్ 2nd అయిన ఈ మోడల్ కార్లోనే..…

అమ్మో.. అక్కడ స్వీట్లు తింటే అంతే.. తనిఖీల్లో బయటపడ్డ నిజాలు..
తెలంగాణ వార్తలు

అమ్మో.. అక్కడ స్వీట్లు తింటే అంతే.. తనిఖీల్లో బయటపడ్డ నిజాలు..

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పలు మిఠాయి షాపులు, హోటల్స్‌లో రైడ్స్ చేసిన అధికారులు.. కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మహానగరం హైదరాబాద్‌లో నాన్‌ స్టాప్‌గా కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ సిటీలో…

తెలంగాణ డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే!
తెలంగాణ వార్తలు

తెలంగాణ డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే!

తెలంగాణ డీఎస్సీ 2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి తెలంగాణ విద్యాశాఖ హాల్‌ టికెట్లను వైబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ పూర్తి షెడ్యూల్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.…

‘అమ్మ ఒడి’ స్థానంలో ‘అమ్మకు వందనం’.. ఆధార్‌ కార్డు లేకపోయినా ఓకేనట!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘అమ్మ ఒడి’ స్థానంలో ‘అమ్మకు వందనం’.. ఆధార్‌ కార్డు లేకపోయినా ఓకేనట!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకం.. కూటమి సర్కార్ హయాంలో ‘అమ్మకు వందనం’గా రూపుదాల్చింది. ఈ పథకం కింద 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ‘అమ్మకు వందనం’, ‘స్టూడెంట్‌ కిట్‌’…

ఆ ప్రాంతంలో మెట్రోప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించాలి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ ప్రాంతంలో మెట్రోప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించాలి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇన్‎ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్‎పై రివ్యూ చేశారు సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక మొదటి సారి ఉత్తరాంధ్ర పర్యటనలో పాల్గొన్నారు. తొలి పర్యటనలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్‎లో పెట్టాను.. అధికారులను…