Recent Posts

సినిమా

అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజా కూతురు.. అన్షు ఏం కావాలనుకుంటుందో తెలుసా? ఫొటోస్
వార్తలు సినిమా సినిమా వార్తలు

అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజా కూతురు.. అన్షు ఏం కావాలనుకుంటుందో తెలుసా? ఫొటోస్

సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి కుమార్తె అన్షు మాలిక సెల్వమణి అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇండియానా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ చివరి…

తెలంగాణ

అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వార్తలు

అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. సింగపూర్, టోక్యో తరహాలో ప్రపంచస్థాయి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ఆయన తెలిపారు. రైతులు భాగస్వామ్యులై…

ఆంధ్రప్రదేశ్

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..

రాష్ట్ర పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. రేపు గురువారం (ఏప్రిల్ 30) టెన్త్‌ ఫలితాలు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ…

Read More
ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు

విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇప్పుడు ప్రపంచానికి 'ఏఐ గేట్‌వే'గా అవతరించబోతోంది. ఈ మహాద్భుత ఘట్టానికి ఏప్రిల్ 28, 2026న ముఖ్యమంత్రి నారా…

Read More
కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీ నుంచి వెళ్లనున్న బుల్లెట్ ట్రైన్లపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఏపీ మీదుగా బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించామని, దీని…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మాంసం దుకాణాలు బంద్.. ఏప్రిల్ 1 నుంచి..
తెలంగాణ వార్తలు

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మాంసం దుకాణాలు బంద్.. ఏప్రిల్ 1 నుంచి..

మాంసం ప్రియులకు షాకిచ్చే వార్త ఇది. చికెన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు బంద్ పాటించాలని చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. పాల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ షాపుల నిర్వహకులు బంద్‌కు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా షాపులను మూసివేసి నిరసన తెలపనున్నారు. నాన్ వెజ్…

ఇల్లులేని వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో తీరనున్న సొంతింటి కల!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇల్లులేని వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో తీరనున్న సొంతింటి కల!

ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్లు పంపిణీకి సిద్ధమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వేదికగా రెండోవిడత ఇళ్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఇల్లు లేని నిరుపేదలకు…

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఆన్‌లైన్‌ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్‌ అయ్యి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్ధులు డౌన్‌లోడ్‌ చేసుకున్న…

అందుకు పవన్ కళ్యాణ్ ఫామ్‌హౌస్ కూడా అమ్మేయాలనుకున్నారు.. అసలు విషయాన్ని చెప్పేసిన హైపర్ ఆది
వార్తలు సినిమా సినిమా వార్తలు

అందుకు పవన్ కళ్యాణ్ ఫామ్‌హౌస్ కూడా అమ్మేయాలనుకున్నారు.. అసలు విషయాన్ని చెప్పేసిన హైపర్ ఆది

జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం, ఆయనలోని సేవా గుణం గురించి ఆది పంచుకున్న ఆసక్తికర విశేషాలు ఇక్కడ తెలుసుకోండి. ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది జనసేన…

ఇంటి దొంగలా? దేశద్రోహులా? కమీషన్‌కు కక్కుర్తి పడినా.. ఇలాంటోళ్ల ట్రాప్‌లో అంతే!
తెలంగాణ వార్తలు

ఇంటి దొంగలా? దేశద్రోహులా? కమీషన్‌కు కక్కుర్తి పడినా.. ఇలాంటోళ్ల ట్రాప్‌లో అంతే!

కరీంనగర్‌లో ఖతర్నాక్‌ సైబర్‌ క్రైమ్‌ గ్యాంగ్‌ చెక్‌ పెట్టారు పోలీసులు. ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌తో చైనా లింకుల డొంకల్ని కదిలించారు. కమీషన్‌ కక్కుర్తి చైనా సైబర్ క్రిమినల్స్‌తో చేతులు కలిపిన ఇంటి దొంగలను కటకటాల బాట పట్టించారు. 8 ఖాతాల నుంచి 137 కోట్ల రూపాయలు తరలించినట్టు దర్యాప్తులో తేలింది.…

ఆకాశంలో అద్భుతం! తిరుమల శ్రీవారి సన్నిధిలో మహాదేవుడు దర్శనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆకాశంలో అద్భుతం! తిరుమల శ్రీవారి సన్నిధిలో మహాదేవుడు దర్శనం

తిరుపతి ఆకాశంలో మేఘాల అమరకితో అద్భుత దృశ్యం ఏర్పడింది. శ్రీవేంకటేశ్వరస్వామి నగరంలో మహాదేవుడు లింగరూపంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ దర్శనమిచ్చాడు. భక్తులను హరహర మహదేవ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. మరోవైపు, ఓ సీతాకోక చిలుక గోవింద నామ రూపంలో దర్శనిచ్చి ఆశ్చర్యపరిచింది. ఆకాశంలో మేఘాల కదలికలు జరుగుతూనే ఉంటాయి.…

సుర్రుమంటున్న సూరీడు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సుర్రుమంటున్న సూరీడు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెగలు మొదలయ్యాయి. మార్చి నెల ముగియకముందే భానుడు భగభగమంటున్నాడు. ఈ నేపథ్యంలో అటు ఏపీ.. ఇటు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు…

దీన్ని రోజుకో పూట తీసుకుంటే చాలు.. డైటింగ్, వాకింగ్ చేయకుండానే పది రోజుల్లో బరువు తగ్గిపోతారు
లైఫ్ స్టైల్ వార్తలు

దీన్ని రోజుకో పూట తీసుకుంటే చాలు.. డైటింగ్, వాకింగ్ చేయకుండానే పది రోజుల్లో బరువు తగ్గిపోతారు

డైటింగ్, వాకింగ్ అవసరం లేకుండానే బరువు తగ్గాలనుకునే వారికి సామల గంజి చక్కటి పరిష్కారం. ప్రోటీన్లతో నిండిన ఈ చిరుధాన్యం, రాత్రిపూట తీసుకోవడం ద్వారా ఆకలిని నియంత్రించి, కేవలం పది రోజుల్లోనే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. సామలను నానబెట్టి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, మిరియాల పొడితో వండుకుని రుచికరంగా…

వాహనదారులకు సూపర్ గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్
బిజినెస్ వార్తలు

వాహనదారులకు సూపర్ గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్

ఒకవైపు మిడిల్ ఈస్ట్ వార్, మరోవైపు ఫ్యూయల్, గ్యాస్ కొరతతో సతమతవుతున్న జనాలకు ఊరటనిచ్చింది కేంద్రం. సామాన్యులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 10 తగ్గించగా, డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా సున్నాకు చేరుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ…

అబ్బా సాయి రామ్..!! మూడు నెలల తర్వాత ఓటీటీ రిలీజ్.. థియేటర్స్‌లో రూ. 225 కోట్లు రాబట్టిన సినిమా
వార్తలు సినిమా సినిమా వార్తలు

అబ్బా సాయి రామ్..!! మూడు నెలల తర్వాత ఓటీటీ రిలీజ్.. థియేటర్స్‌లో రూ. 225 కోట్లు రాబట్టిన సినిమా

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోలు స్ట్రీమింగ్ అలరిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలకే ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయి . కొన్ని సినిమాలు థియేటర్స్ లోనే చూడాలి.…