Recent Posts

సినిమా

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ఒక సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అది కేవలం నేరంపైనే కాకుండా.. ఏ విధంగానైనా తన కొడుకును చేరుకోవాలన్నా ఒక తండ్రి పట్టుదల గురించి తెలియజేస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ…

తెలంగాణ

పేపర్లతో పనిలేదు.. ఇకపై ఆ విద్యార్థులకు యాప్‌ల ద్వారే పరీక్షల నిర్వహణ!
తెలంగాణ వార్తలు

పేపర్లతో పనిలేదు.. ఇకపై ఆ విద్యార్థులకు యాప్‌ల ద్వారే పరీక్షల నిర్వహణ!

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2-5 తరగతుల విద్యార్థుల అభ్యసన స్థాయి (FLN) తెలుసుకునేందుకు ప్రత్యేక బేస్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. దేశంలోనే తొలిసారిగా మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ పరీక్షలకు 11.90…

ఆంధ్రప్రదేశ్

200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. NBEMS కొత్త రూల్స్ చూశారా?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. NBEMS కొత్త రూల్స్ చూశారా?

దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌ పీజీ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.…

Read More
ఇలాంటి మెజిషియన్ తెలుగువాడు అవ్వడం మనందరికీ గర్వకారణం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇలాంటి మెజిషియన్ తెలుగువాడు అవ్వడం మనందరికీ గర్వకారణం

ప్రపంచ ప్రఖ్యాత ఇల్యూషనిస్ట్ బీఎస్ రెడ్డి.. ప్రముఖులను గాలిలో తేల్చడం, మనుషులను రెండు ముక్కలు చేయడం వంటి ప్రదర్శనలతో ప్రేక్షకులను విస్మయపరుస్తారు. ఇదంతా భ్రమ కల్పించే కళ అని, దీని వెనుక సైన్స్, టెక్నిక్,…

Read More
NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్‌!

నీట్ యూజీ 2026 రీ ఎగ్జాం పలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. తాజాగా ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలోనే తుది ఆన్సర్ కీని కూడా వెల్లడించనుంది. ఆన్సర్…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

రోజు ఒక్క చిటికెడు.. చచ్చుబడిన నరాలు కూడా గుర్రాల్లా పరిగెడతాయి! రామబాణం లాంటి చిట్కా..!
లైఫ్ స్టైల్ వార్తలు

రోజు ఒక్క చిటికెడు.. చచ్చుబడిన నరాలు కూడా గుర్రాల్లా పరిగెడతాయి! రామబాణం లాంటి చిట్కా..!

ఆరోగ్యం అనేది మార్కెట్లో దొరికే టాబ్లెట్లలో లేదు, మనం తినే సాంప్రదాయ ఆహారంలోనే ఉంది. రసాయనాలతో కూడిన పదార్థాలను పక్కన పెట్టి, ప్రకృతి సిద్ధమైన ఆహారాలను మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే ఎలాంటి రోగాలనైనా నయం చేసుకోవచ్చు. ఆధునిక జీవనశైలి, రసాయనాలతో కూడిన ఆహార అలవాట్ల వల్ల…

సామాన్యులపై మరో బండ.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. టమాటా, మిర్చి పైపైకి..
బిజినెస్ వార్తలు

సామాన్యులపై మరో బండ.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. టమాటా, మిర్చి పైపైకి..

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు పెరిగాయి. కొద్ది నెలల క్రితం కిలో టమాట రూ.15కే లభించగా.. ఇప్పుడు ఏకంగా రూ.50కి చేరుకుంది. ఇక మిగతా కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులకు ఖర్చు పెరుగుతోంది. రోజువారీ కూలీ చేసుకుని జీవనం కొనసాగించేవారికి పెరిగిన ధరలు షాక్…

భారతీరాజాకి సీఎం విజయ్ నివాళి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు
వార్తలు సినిమా

భారతీరాజాకి సీఎం విజయ్ నివాళి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు

దిగ్గజ దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీరాజా (84) మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతీరాజా పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. తమిళ సినిమాకు ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా భారతీరాజా అంత్యక్రియలను…

హైదరాబాద్ మహిళలకు గుడ్ న్యూస్.. 7వ తరగతి, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ మహిళలకు గుడ్ న్యూస్.. 7వ తరగతి, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు..

చిన్నారులకు ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ జిల్లాలోని 275 ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి జిల్లా విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చిన్నారులకు ప్రాథమిక దశ నుంచే…

రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందో లేదో వెంటనే చెక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందో లేదో వెంటనే చెక్ చేయండి

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సీబీటీ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. జూన్ 13 నుంచి 20, 2026 వరకు జరిగే ఫేజ్-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో సంబంధిత ప్రాంతీయ ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ల…

అమరావతికి మోదీ మెగా గిఫ్ట్.. రూ. 2,534 కోట్ల రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతికి మోదీ మెగా గిఫ్ట్.. రూ. 2,534 కోట్ల రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!

ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు మోదీ. ఇదే రోజు అమరావతిపై మరోసారి వరాల జల్లు కురిపించారు. 2 వేల 500 కోట్ల వ్యయంతో అమరావతిలో చేపట్టిన రెండు కీలక ప్రాజెక్టులకు మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో…

ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ మార్గాల్లో MMTS రైళ్లు పాక్షికంగా రద్దు.. కారణం ఏంటంటే..!
తెలంగాణ వార్తలు

ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ మార్గాల్లో MMTS రైళ్లు పాక్షికంగా రద్దు.. కారణం ఏంటంటే..!

వివిధ కారణాల వల్ల హైదరాబాద్‌లోని పలు ఎంఎంటీసీ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఏయే తేదీల్లో ఈ రైళ్లు రద్దు కానున్నాయో తెలుసుకుందాం.. అయితే ఎంఎంటీఎస్ లో ప్రయాణించే ప్రయాణికులు… రైల్వే నిర్వహణ కారణాల (Operational reasons) వల్ల హైదరాబాద్…

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదానికి అసలు కారణం? మృతుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదానికి అసలు కారణం? మృతుల పూర్తి వివరాలు ఇవే

విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS‑1 CCD విభాగంలో లాడిల్ పేలి ద్రవ ఉక్కు ఎగసిపడడంతో ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలకు నేడు KGH మార్చురిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. ఘటనపై నిపుణుల కమిటీ విచారణ ప్రారంభిస్తోంది. వైజాగ్…

ప్రభాస్ ఎవరు అని అడిగినందుకు.. ఆ తర్వాత…
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రభాస్ ఎవరు అని అడిగినందుకు.. ఆ తర్వాత…

నిత్యా మీనన్ ప్రభాస్ ఎవరు? వివాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన నిజాయితీని మీడియా తప్పుగా చూపించిందని, ఆ ఘటన తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. అప్పటి నుండి మీడియా ముందు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని, నటీనటులను కేవలం వస్తువులుగా చూడకుండా మానవతా దృక్పథంతో చూడాలని కోరారు.…

గర్భిణీలకు డేంజర్ బెల్స్.. పుట్టబోయే పిల్లలపై కాలుష్యం ఎఫెక్ట్! సైంటిస్టుల హెచ్చరిక
లైఫ్ స్టైల్ వార్తలు

గర్భిణీలకు డేంజర్ బెల్స్.. పుట్టబోయే పిల్లలపై కాలుష్యం ఎఫెక్ట్! సైంటిస్టుల హెచ్చరిక

నగరాల్లో పెరిగిపోతున్న వాయు కాలుష్యం కేవలం ఊపిరితిత్తులపైనే కాదు.. గర్భంలో పెరుగుతున్న పసికందులపై కూడా అత్యంత ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.. పట్టణ…