Recent Posts

సినిమా

ఆ సినిమా నచ్చలేదని పూరి ముఖం మీదే చెప్పేశా.. తర్వాత ఆయన రియాక్షన్ ఇదే.. సీనియర్ ఎడిటర్ కామెంట్స్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ సినిమా నచ్చలేదని పూరి ముఖం మీదే చెప్పేశా.. తర్వాత ఆయన రియాక్షన్ ఇదే.. సీనియర్ ఎడిటర్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ట్రెండ్ సెట్టర్ దర్శకుడు. హీరో పాత్రలను రఫ్‌గా, మాస్‌గా, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఆవిష్కరించడం ఆయన ప్రత్యేక…

తెలంగాణ

తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం

తెలంగాణలో భారీగా పండిన మొక్కజొన్నను ఏపీ జగ్గయ్యపేట గోడౌన్స్‌కు తరలించడంతో నిల్వ కేంద్రాలు పూర్తిగా నిండిపోయాయి. రోజుకు కొద్ది లారీల సరుకే అన్‌లోడ్ చేస్తుండటంతో వందలాది లారీ డ్రైవర్లు 14 రోజులుగా గోడౌన్స్ వద్దే…

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం

తెలంగాణలో భారీగా పండిన మొక్కజొన్నను ఏపీ జగ్గయ్యపేట గోడౌన్స్‌కు తరలించడంతో నిల్వ కేంద్రాలు పూర్తిగా నిండిపోయాయి. రోజుకు కొద్ది లారీల సరుకే అన్‌లోడ్ చేస్తుండటంతో వందలాది లారీ డ్రైవర్లు 14 రోజులుగా గోడౌన్స్ వద్దే…

Read More
బ్రిటన్‌లో ఉచితంగా చదవాలనుకుంటున్నారా? UK స్కాలర్‌షిప్‌ల పూర్తి గైడ్ ఇక్కడే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బ్రిటన్‌లో ఉచితంగా చదవాలనుకుంటున్నారా? UK స్కాలర్‌షిప్‌ల పూర్తి గైడ్ ఇక్కడే!

బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు యూకేలో చదువుకోడానికి చెవెనింగ్, కామన్వెల్త్ వంటి స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ఇవి ట్యూషన్ ఫీజులు మరియు జీవన ఖర్చులను కవర్ చేస్తాయి. అర్హత, అవసరమైన పత్రాలు, దరఖాస్తు వివరాలు అందుబాటులో…

Read More
కాలేజీ అడ్మిషన్లు స్టార్ట్.. ఈ తప్పులు చేస్తే సీటు పోయే ప్రమాదం!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

కాలేజీ అడ్మిషన్లు స్టార్ట్.. ఈ తప్పులు చేస్తే సీటు పోయే ప్రమాదం!

కాలేజీ అడ్మిషన్లు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను తప్పక పాటించాలి. ముందుగా, అన్ని అవసరమైన డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అని పూర్తిగా చెక్ చేసుకోవాలి. అలాగే, కోర్సు ఎంపికలో తొందరపడకుండా…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

తెలంగాణలో హీట్ వేవ్.. ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. జాగ్రత్తగా ఉండండి..
తెలంగాణ వార్తలు

తెలంగాణలో హీట్ వేవ్.. ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. జాగ్రత్తగా ఉండండి..

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనుంది. రానున్న మూడ్రోజుల పాటు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరుగుతాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల…

పద్మనాభుని అద్భుత కొండ.. ఉండవల్లి గుహల రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పద్మనాభుని అద్భుత కొండ.. ఉండవల్లి గుహల రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా..

గుంటూరు జిల్లాలో వెలసిన ఉండవల్లి గుహలు దేశ ప్రాచీన శిల్పకళా సంపదకు అద్భుత ఉదాహరణగా నిలుస్తున్నాయి. కృష్ణానది తీర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుహలు చారిత్రక వైభవాన్ని మాత్రమే కాదు.. ఆధ్యాత్మికతను కూడా ప్రతిబింబిస్తాయి.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం అనంతరం సందర్శకులు తప్పక వెళ్లే ప్రదేశంగా…

రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల..? డైరెక్ట్ లింక్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల..? డైరెక్ట్ లింక్ ఇదిగో

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) పదో తరగతి పరీక్షల ఫలితాలు రేపు (ఏప్రిల్ 14) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రంలోపు వెలువడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు.. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది…

అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
బిజినెస్ వార్తలు

అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

అక్షయ తృతీయ వచ్చిందంటే గోల్డ్ షాపులు కిక్కిరిసిపోతాయి. కానీ ఈ ఏడాది పసిడి ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి తులం బంగారం లక్ష రూపాయల లోపే ఉండగా.. ఇప్పుడు ఆ ధర చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. లక్ష రూపాయలు చేతిలో పట్టుకుని నగల…

ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
తెలంగాణ వార్తలు

ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. గ్రామంలోని ఎల్లమ్మ తల్లి, మడేలయ్య, గంగమ్మ, మరియు పెద్దమ్మ ఆలయాల తాళాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. వరుస దొంగతనాలతో ధర్మాజీపేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. భక్తికి నిలయాలైన ఆలయాలే ఆ దొంగలకు టార్గెట్ అయ్యాయి.…

సైబీరియా నుంచి కర్నూలుకు వలస.. వేలాది పక్షుల అద్భుత దృశ్యం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సైబీరియా నుంచి కర్నూలుకు వలస.. వేలాది పక్షుల అద్భుత దృశ్యం

కర్నూలు మండలంలో గార్గేయపురం చెరువు సమీపంలోనే నగర వనం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు చిట్టడవిని తయారు చేశారు. ఆ పక్కనే సహజంగా ఉన్న చెరువులో బోటింగ్ ఏర్పాటు చేశారు.సెలవుల్లో కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు నగరవాసులు ఇక్కడికి వస్తుంటారు. సైబీరియన్ పక్షులు సందడి చేస్తున్నాయి. ఎక్కడో రష్యాలో వుండే సైబీరియన్…

ఇంటి వద్దకే రేషన్.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారందరికీ పండుగే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇంటి వద్దకే రేషన్.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారందరికీ పండుగే..

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. వేసవి కాలం క్రమంలో ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. మధ్యాహ్న భోజనం తరహాలో డ్రై రేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా విద్యార్థుల ఇంటికే అధికారులు వెళ్లి రేషన్ అందిస్తారు. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు…

దిగొచ్చిన బంగారం.. నేడు తులం ఎంత అంటే?
బిజినెస్ వార్తలు

దిగొచ్చిన బంగారం.. నేడు తులం ఎంత అంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెట్టిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దీంతో మగువలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలే పెళ్లీల సీజన్ , దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడం…

10 కోట్లతో తీస్తే 75 కోట్లు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
వార్తలు సినిమా సినిమా వార్తలు

10 కోట్లతో తీస్తే 75 కోట్లు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ ఏడాది చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం సాధించిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 10 కి 8.1…

ఏ క్షణమైనా ఇంటర్ ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా 10 లక్షల మంది విద్యార్ధుల ఎదురుచూపు!
తెలంగాణ వార్తలు

ఏ క్షణమైనా ఇంటర్ ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా 10 లక్షల మంది విద్యార్ధుల ఎదురుచూపు!

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.97 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్‌ ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే (మార్చి 30) సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 30తో ముగిసింది. దీంతో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెంకడ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు ఏ క్షణమైనా విడుదలయ్యే…