Recent Posts

సినిమా

ఆ స్టార్ హీరోతో సూపర్ హిట్ మిస్సయ్యాను.. ఆ మూవీ విషయంలో ఇప్పటికీ బాధగానే ఉంది.. హీరోయిన్ మీనా..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ స్టార్ హీరోతో సూపర్ హిట్ మిస్సయ్యాను.. ఆ మూవీ విషయంలో ఇప్పటికీ బాధగానే ఉంది.. హీరోయిన్ మీనా..

చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ మీనా. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, రజినీకాంత్…

తెలంగాణ

TRS టు BRS.. కేసీఆర్ ఉద్యమ పార్టీకి పాతిక వసంతాలు..
తెలంగాణ వార్తలు

TRS టు BRS.. కేసీఆర్ ఉద్యమ పార్టీకి పాతిక వసంతాలు..

తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన గులాబీ పార్టీ పాతిక వసంతాలు పూర్తి చేసుకుంది. జలదృశ్యంలో 2001లో మొదలైన TRS పార్టీ 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ జనదృశ్యాన్ని సాక్షాత్కారం చేసింది.…

ఆంధ్రప్రదేశ్

CRPF భారీ రిక్రూట్‌మెంట్: 9195 పోస్టులు.. ఎలా అప్లై చేయాలో చూడండి!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

CRPF భారీ రిక్రూట్‌మెంట్: 9195 పోస్టులు.. ఎలా అప్లై చేయాలో చూడండి!

నిరుద్యోగులకు మంచి అవకాశం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి లేదా ఐటీఐ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల…

Read More
ఉపాధి హామీ పనులకు ట్రాక్టర్‌లో బయలుదేరిన కూలీలు.. కాసేపటికే.. అయ్యో భగవంతుడా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉపాధి హామీ పనులకు ట్రాక్టర్‌లో బయలుదేరిన కూలీలు.. కాసేపటికే.. అయ్యో భగవంతుడా..

రెక్కాడితే గాని డొక్కాడని ఆ కూలీలు, ఉపాధి పనుల కోసం ఆశగా బయలుదేరారు. కానీ విధి మరోలా తలచింది. అతివేగం రూపంలో వచ్చిన మృత్యువు ఒకరిని బలితీసుకోగా, మరెంతో మందిని ఆసుపత్రి పాలు చేసింది.…

Read More
మరో 4 రోజుల్లోనే జేఈఈ మెయిన్‌ తుది విడత ఫలితాలు.. ఆల్‌ ఇండియా ర్యాంకులు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో 4 రోజుల్లోనే జేఈఈ మెయిన్‌ తుది విడత ఫలితాలు.. ఆల్‌ ఇండియా ర్యాంకులు ఎప్పుడంటే?

జేఈఈ మెయిన్‌ 2026 సెషన్ 2 పరీక్షల ఫలితాలు మరో 4 రోజుల్లో విడుదలకానున్నాయి. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీయే తుది ఆన్సర్‌ కీ విడుదల చేసి, ఆపై వెనువెంటనే…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

నెలకు రూ.20 వేల స్టైపెండ్‌తో NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు 2026.. విద్యార్ధులకు సూపర్ ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నెలకు రూ.20 వేల స్టైపెండ్‌తో NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు 2026.. విద్యార్ధులకు సూపర్ ఛాన్స్!

NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2026 కోసం దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టులపై ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ పోగ్రామ్‌ను అందిస్తుంది. ఈ కింది లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.. నేషనల్…

రాములోరి వేడుక ఏదైనా ఇక్కడి నుంచే కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే.. అంత ప్రత్యేకత ఏటంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాములోరి వేడుక ఏదైనా ఇక్కడి నుంచే కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే.. అంత ప్రత్యేకత ఏటంటే?

భద్రాద్రి రాములోరి కల్యాణానికైనా.. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకైనా కోనసీమ నుంచి కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే..! శంఖు చక్రాలు, తిరునామాలు, సీతారాములవారి పేర్లను ప్రత్యేకంగా కొబ్బరిబోండాలపై తీర్చీదిద్ది రాములోరి కల్యాణానికి పంపించడం 26 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. కోనసీమ జిల్లా మండపేటకు చెందిన రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు గత రెండు…

దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ బంక్‌లకు వెళ్లేవారికి ఇక చుక్కలే..
బిజినెస్ వార్తలు

దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ బంక్‌లకు వెళ్లేవారికి ఇక చుక్కలే..

భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ 'నయారా ఎనర్జీ' పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 5 వరకు పెంచింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల…

విద్యార్థులకు ఇక పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే కొత్త ఐటమ్!
తెలంగాణ వార్తలు

విద్యార్థులకు ఇక పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే కొత్త ఐటమ్!

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థుల్లో పౌష్ఠికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఇకపై చేపల కూరను కూడా అందించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తిలాపియా చేపలను ప్రత్యేకంగా పెంచి…

మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు భరోసా!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు భరోసా!

కాసేపట్లో గమ్యానికి చేరుకుంటామనేలోపే, అగ్నికీలల రూపంలో కబళించిన మృత్యువుకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఈ ఘోర దుర్ఘటన ఎన్నో కుటుంబాలను విషాదంలో నింపింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్లక్ష్యానికి 13మంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలో ఉన్నట్టే సజీవ దహనమైపోయారు. ప్రాణాలు…

తెలుగు ప్రజలకు చల్లని కబురు.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు ప్రజలకు చల్లని కబురు.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు వారం రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ…

నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. ఆ రోజు నుంచి చికెన్ షాప్‌లు బంద్!
బిజినెస్ వార్తలు

నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. ఆ రోజు నుంచి చికెన్ షాప్‌లు బంద్!

హైదరాబాద్ నగరంలో చికెన్ వ్యాపారం కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లాభాలు తగ్గిపోవడంతో చికెన్ షాపు యజమానులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి నగరంలోని చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. పలుచోట్ల కనిపిస్తున్న పోస్టర్లు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు సరిపడా…

హైదరాబాద్ కల్చర్ నేపథ్యంలో దిల్ రాజు కుమారుడి సినిమా.. ‘దేత్తడి’ గ్లింప్స్ చూశారా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

హైదరాబాద్ కల్చర్ నేపథ్యంలో దిల్ రాజు కుమారుడి సినిమా.. ‘దేత్తడి’ గ్లింప్స్ చూశారా?

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో హీరోగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దిల్ రాజు కుమారుడు ఆశిష్. అయితే కమర్షియల్ గా హిట్ అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ లోటును తీర్చేలా దేత్తడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. రౌడీ బాయ్స్, లవ్ మీ…

వాళ్లకు కూడా డబ్బులే.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.
తెలంగాణ వార్తలు

వాళ్లకు కూడా డబ్బులే.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది.. త్వరలోనే.. రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్లపై బుధవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై తెలంగాణలోని…

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు వెళ్తున్న ప్రత్యేక రైళ్లను వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి రెగ్యూలర్ సర్వీసులుగా మారనున్నాయి. ప్రయాణికు రద్దీ దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు…