Recent Posts

సినిమా

ఆ మూవీపై వెంకటేష్ షాకింగ్ నిర్ణయం.. రీమేక్ నుంచి తప్పుకున్నారా..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ మూవీపై వెంకటేష్ షాకింగ్ నిర్ణయం.. రీమేక్ నుంచి తప్పుకున్నారా..?

‘దృశ్యం’ సిరీస్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసిన విక్టరీ వెంకటేష్… ఇప్పుడు ‘దృశ్యం 3’ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. మొదటి రెండు భాగాల్లో రాంబాబుగా మెప్పించిన…

తెలంగాణ

ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు.. ఎవరు అర్హులంటే..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు.. ఎవరు అర్హులంటే..?

సొంతిల్లు.. అనేది సగటు మనిషి జీవితకాల కల. ఆ కలని నిజం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయమం తీసుకుంది. పట్టణ పేదల తలరాతను మారుస్తూ, అద్దె ఇళ్ల కష్టాల నుండి విముక్తి కల్పించే లక్ష్యంతో…

ఆంధ్రప్రదేశ్

ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు.. ఎవరు అర్హులంటే..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు.. ఎవరు అర్హులంటే..?

సొంతిల్లు.. అనేది సగటు మనిషి జీవితకాల కల. ఆ కలని నిజం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయమం తీసుకుంది. పట్టణ పేదల తలరాతను మారుస్తూ, అద్దె ఇళ్ల కష్టాల నుండి విముక్తి కల్పించే లక్ష్యంతో…

Read More
కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్…

Read More
జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్‌ పేపర్ 2 ఆన్సర్‌ కీ, ఫలితాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాజాగా జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్‌ కీని కూడా ఎన్టీయే విడుదల చేసింది. విద్యార్ధులు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటి.. ఎందుకు జరుపుతారో మీకు తెలుసా?
తెలంగాణ వార్తలు

మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటి.. ఎందుకు జరుపుతారో మీకు తెలుసా?

మేడారం మహాజాతరకు సరిగ్గా వారం రోజుల ముందు నిర్వహించే తొలిఘట్టం మండమేలిగే పండుగ మహా వైభవంగా జరిగింది. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఆ కార్యక్రమం నిర్వహించారు. దృష్టశక్తుల చూపు మేడారం వైపు పడకుండా దిగ్బంధం చేసి కోడిపిల్లను బలిచ్చి ఊరుకట్టు నిర్వహించారు. మాఘశుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించిన ఈ…

చిమ్ములు చిమ్ముతున్న మిర్చి ధర.. ఇంకా పెరుగుతుందా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చిమ్ములు చిమ్ముతున్న మిర్చి ధర.. ఇంకా పెరుగుతుందా..?

2026 జనవరి 22న గుంటూరు మిర్చి మార్కెట్‌కు 61,000 బస్తాల కొత్త మిర్చి (ఏసీ, నాన్-ఏసీ) భారీగా చేరింది. తేజా, షార్కు తేజా, రోమి 265 వంటి తేజా రకాల ధరల్లో కొంత ఒడిదుడుకులు కనిపించగా.. డీడీ 341, నాటు, సీడ్, బ్యాడిగి రకాలు స్థిరంగా, డిమాండ్‌తో కొనసాగాయి.…

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్స్.. ఒక్క రోజులోనే రూ.9 లక్షల కోట్ల నష్టం!
బిజినెస్ వార్తలు

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్స్.. ఒక్క రోజులోనే రూ.9 లక్షల కోట్ల నష్టం!

స్టాక్ మార్కెట్ క్షీణత కారణంగా పెట్టుబడిదారులు గణనీయమైన నష్టాలను చవిచూశారు. ఈ నష్టం BSE మార్కెట్ క్యాప్‌కు సంబంధించినది. ఒక రోజు ముందు రూ.4,65,68,777.25 కోట్లుగా ఉన్న BSE మార్కెట్ క్యాప్ మంగళవారం రూ.4,57,15,068.67 కోట్లకు పడిపోయింది. అంటే ట్రేడింగ్ సెషన్‌లో పెట్టుబడిదారులు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…

గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ దూరం..
లైఫ్ స్టైల్ వార్తలు

గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ దూరం..

శీతాకాలంలో ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి ఆకుకూరలలో గోంగూర ఒకటి. గోంగూరను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. గోంగూరను ఆకుకూరల రాజు అని, ఆంధ్రా మాత అని కూడా అంటారు. దీన్ని ఎలా వండుకున్నా, దాని రుచి ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటుంది. గోంగూర తినడం దాని…

ముంబైలో కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్.. జగిత్యాల నుంచి ముంబైకి వెళ్లిన బస్సులో మంటలు!
తెలంగాణ వార్తలు

ముంబైలో కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్.. జగిత్యాల నుంచి ముంబైకి వెళ్లిన బస్సులో మంటలు!

ముంబై మలాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో మంటలు తీవ్ర కలకలం రేపాయి. కాండివిలీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలోని జగిత్యాల నుంచి ముంబై మహానగరానికి వెళ్లిన బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ముంబై మలాడ్‌ ఎక్స్‌ప్రెస్‌…

ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే రికార్డు.. ఒక్కరోజే ఎన్ని కోట్లంటే..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే రికార్డు.. ఒక్కరోజే ఎన్ని కోట్లంటే..?

సంక్రాంతితో ఏపీఎస్ఆర్టీసీ రికార్డుల పండుగ చేసుకుంది. పండగ వెళ్లిపోతూ ఆర్టీసీ ఖజానాకు కాసుల వర్షాన్ని మిగిల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, సంస్థ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో జనవరి 19న ఒక్కరోజే భారీ దాయాన్ని ఆర్జించి సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఆదాయంలోనే కాదు ఏకంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు…

ఇక CBSE స్కూళ్లలో విద్యార్ధుల మానసిక ఆరోగ్యంపై ఫుల్ ఫోకస్.. ఆ టీచర్లు వచ్చేస్తున్నారు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

ఇక CBSE స్కూళ్లలో విద్యార్ధుల మానసిక ఆరోగ్యంపై ఫుల్ ఫోకస్.. ఆ టీచర్లు వచ్చేస్తున్నారు!

సీబీఎస్సీ అన్ని అనుబంధ సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలల్లో అర్హత కలిగిన కౌన్సెలింగ్, వెల్‌నెస్ టీచర్లు, కెరీర్ కౌన్సెలర్ల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ దాని అనుబంధ ఉప-చట్టాలను సవరించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో అటువంటి అన్ని.. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై సెంట్రల్…

ఈ ఒక్క పని చేస్తే రూ.50 లక్షల రుణంపై రూ.18 లక్షలు ఆదా.. బ్యాంకర్లు కూడా ఆశ్చర్యపోతారు!
బిజినెస్ వార్తలు

ఈ ఒక్క పని చేస్తే రూ.50 లక్షల రుణంపై రూ.18 లక్షలు ఆదా.. బ్యాంకర్లు కూడా ఆశ్చర్యపోతారు!

మీరు బ్యాంకు నుంచి రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే ఏళ్ల తరబడి ఈఎంఐలు చెల్లించడం పెద్ద తలనొప్పిగా ఉంటుంది. తీసుకున్న రుణం కంటే రెట్టింపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు కొన్ని ట్రిక్స్‌ పాటిస్తే రూ.50 లక్షల రుణంపై ఏకంగా రూ.18 లక్షల వరకు ఆదా…

దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రావు!
లైఫ్ స్టైల్ వార్తలు

దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రావు!

యువత ఎక్కువగా గుండె సమస్యల భాగిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం, ఆధునిక జీవనశైలి. నిజానికి దీర్ఘకానికి వ్యాధుల బారిన పాడేవారు ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గుండె సమస్యలు ఉన్నవారు ఎక్కువగా…

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
వార్తలు సినిమా

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో రాత్రి వేళ చలి తీవ్రత తగ్గింది.. నెమ్మదిగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పొడి వాతావరణం ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. 2500 మంది కళాకారులతో…