Recent Posts

సినిమా

ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

తెలంగాణ ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. కొన్నాళ్లుగా జానపద పాటలకు వచ్చే రెస్పాన్స్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సినిమాల్లో వచ్చే రొమాంటిక్ లవ్ సాంగ్స్ ఒక ఎత్తు అయితే..…

తెలంగాణ

ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు.. ఎందుకంటే?
తెలంగాణ వార్తలు

ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు.. ఎందుకంటే?

నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. ఆరో వార్డు బీజేపీ అభ్యర్థిగా ఉన్న మహదేవ్‌ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనగంగా మారింది. అయితే ఇతర పార్టీ…

ఆంధ్రప్రదేశ్

బాబోయ్ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బాబోయ్ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి.. ఎండ తీవ్రత పెరిగింది.. కేవలం ఉదయం వేళ మాత్రమే కొంచెం చలి ఉంటోంది.. పగటి వేళ ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గత రెండు రోజులుగా…

Read More
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక

ఎస్సెస్సీ ఫేజ్13 సెలక్షన్ పోస్ట్ 2025 సీబీటీ 1 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. SSC ఫేజ్-13 సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ రాత పరీక్ష (CBT) ఫలితాలను ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో…

Read More
యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఎట్టకేలకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (యూపీఎస్సీ సివిల్స్‌ 2026)ల నోటిఫికేషన్‌ బుధవారం (ఫిబ్రవరి 4) రాత్రి విడుదలైంది. యేటా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి కమిషన్‌ ప్రకటన వెలువరిస్తుంది. ఇందులో భాగంగా…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ప్రజలకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్.. ఆ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!
తెలంగాణ వార్తలు

ప్రజలకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్.. ఆ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్…

జాలీ జాలీగా గాల్లో ప్రయాణం.. త్వరలోనే అందుబాటులోకి ఎయిర్‌ ట్యాక్సీ సేవలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జాలీ జాలీగా గాల్లో ప్రయాణం.. త్వరలోనే అందుబాటులోకి ఎయిర్‌ ట్యాక్సీ సేవలు!

గుంటూరు కేంద్రంగా మ్యాగ్నమ్ వింగ్స్ అభివృద్ధి చేసిన ఎయిర్ ట్యాక్సీలు వాణిజ్య ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. రహదారి, రైలు రద్దీని తగ్గించి, చౌక ఆకాశ మార్గాన్ని అందించే లక్ష్యంతో అభిరామ్ నేతృత్వంలో ఈ ట్యాక్సీలు విజయవంతంగా పరీక్షించబడ్డాయి. భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన ఈ ట్యాక్సీలు కేంద్ర…

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి.. శుక్రవారం రాత్రి నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు చలి.. మరోవైపు అల్పపీడనం నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో…

ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నిలు కొట్టేసినట్లే.. ఆలస్యం చేస్తే..
లైఫ్ స్టైల్ వార్తలు

ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నిలు కొట్టేసినట్లే.. ఆలస్యం చేస్తే..

మూత్రపిండాల వ్యాధిని తరచుగా నిశ్శబ్ద వ్యాధిగా పరిగణిస్తారు. ఎందుకంటే లక్షణాలు చాలా ఆలస్యంగా కనిపిస్తాయి. 70-80% కిడ్నీ పనితీరు కోల్పోయిన తర్వాతే స్పష్టమైన సంకేతాలు వెల్లడవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు ప్రధాన కారణాలు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకోవడం అత్యవసరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.…

జీవితంలో దైర్యం నింపే పాట.. ఈ సాంగ్ విని సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనే మానేశారట..
వార్తలు సినిమా సినిమా వార్తలు

జీవితంలో దైర్యం నింపే పాట.. ఈ సాంగ్ విని సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనే మానేశారట..

తెలుగులో ఎన్నో గొప్ప పాటలు ఉన్నాయి. ప్రేక్షకులను రంజింప చేసేలా ఎంతో మంది గేయ రచయితలు అద్బుతమైన పాటలను రచించి అలరించారు. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి కొత్తగా చెప్పాలా.. తెలుగు పాటలకు సరికొత్త హంగులు దిద్దిన రచయిత ఆయన.. జనల జీవితం పై సినిమాల ప్రభావం…

ఓం భీం బుష్.. ఇంటికి లచ్చిందేవి వచ్చిందంటూ నమ్మించారు.. కట్‌చేస్తే..
తెలంగాణ వార్తలు

ఓం భీం బుష్.. ఇంటికి లచ్చిందేవి వచ్చిందంటూ నమ్మించారు.. కట్‌చేస్తే..

కాట్రియాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్దకు సిరిసిల్ల జిల్లాకు చెందిన కదకంచి రాజారాం, కద కంచి రాకేష్, సాదుల అశోక్ అనే ముగ్గురు దుండగులు వెళ్ళి మీ ఇంట్లో బంగారం ఉందని, పూజలు చేస్తే బంగారం బయటకు వస్తుందని నమ్మబలికారు. దీనికి ఖర్చు అవుతుందని వివరించారు. ఓ…

ఎంత మూర్ఖుడివిరా.. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి అమాంతం దూకాడు.. ఆ తర్వాత
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎంత మూర్ఖుడివిరా.. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి అమాంతం దూకాడు.. ఆ తర్వాత

ఆంధ్రప్రదేశ్ పల్నాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై రయ్యిమని దూసుకుపోతోంది. ఇంతలో ఓ యువకుడు రన్నింగ్‌ బస్సులో నుంచి బయటకు దూకేశాడు. బిత్తరపోయిన ప్రయాణీకులు, బస్సు డ్రైవర్‌ వెంటనే బస్సును ఆపి యువకుడ్ని పరిశీలించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పల్నాడుకు చెందిన ఆర్టీసీ బస్సు…

రాగి ధర ఎందుకు పెరుగుతోంది..? ప్రధాన కారణాలు ఇవే
బిజినెస్ వార్తలు

రాగి ధర ఎందుకు పెరుగుతోంది..? ప్రధాన కారణాలు ఇవే

ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు మాత్రమే పెరుగుతున్నాయనుకుంటున్నాము. కానీ మరో మెటల్‌ ధర ఆకాశాన్ని తాకేల పరుగులు పెడుతోంది. అదే రాగి. ఈ రాగి ధర కూడా విపరీతంగా పెరుగుతోంది. ధరలు పెరగడానికి కారణాలను వివరిస్తున్నారు నిపుణులు.. బంగారం, వెండి లోహ రంగాన్ని ఆధిపత్యం చేస్తున్నాయి. ఇప్పుడు…

పండగ పూట చుట్టాల ఇంటికి వెళ్లిన బాలుడు.. పతంగి ఎగురవేసిన పాపానికి.. ఏం జరిగిందంటే..
తెలంగాణ వార్తలు

పండగ పూట చుట్టాల ఇంటికి వెళ్లిన బాలుడు.. పతంగి ఎగురవేసిన పాపానికి.. ఏం జరిగిందంటే..

సంక్రాంతి పండుగ వేళ సంగారెడ్డి జిల్లాలో గాలిపటం ప్రమాదం ఓ ఆరేళ్ల బాలుడి జీవితాన్ని విషాదంలోకి నెట్టింది. హైటెన్షన్ విద్యుత్ తీగలకు గాలిపటం చిక్కుకుపోవడంతో, మాంజా ద్వారా కరెంట్ షాక్ తగిలి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పండుగ ఆనందం విషాదంగా మారడంతో ప్రజలు…

పదో తరగతి అర్హతతో 22 వేల గ్రూప్‌ డీ రైల్వే ఉద్యోగాలు.. మరో 10 రోజుల్లోనే దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పదో తరగతి అర్హతతో 22 వేల గ్రూప్‌ డీ రైల్వే ఉద్యోగాలు.. మరో 10 రోజుల్లోనే దరఖాస్తులు

రైల్వే రీజియన్నలో ఖాళీగా ఉన్న 22 వేలకుపైగా లెవల్ 1 (గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిపికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ట్రాక్ మెయింటైనర్ (గ్రేడ్ 4), పాయింట్స్‌మెన్, బ్రిడ్జ్, ట్రాక్ మెషీన్,…