Recent Posts

సినిమా

70కి పైగా సినిమాలు.. ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. 54 వయసులోనూ సింగిల్
వార్తలు సినిమా సినిమా వార్తలు

70కి పైగా సినిమాలు.. ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. 54 వయసులోనూ సింగిల్

ఒకప్పుడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్స్ అంటే చాలా మంది పేర్లు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం.. సినీరంగంలో తోపు యాక్టర్. ఒకప్పుడు ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.…

తెలంగాణ

తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు.. కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం..!
తెలంగాణ వార్తలు

తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు.. కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం..!

తెలంగాణలో త్వరలో భూముల విలువ పెరగనుంది. త్వరలోనే పెంచేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం భూముల విలువను పెంచిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచిన ధరలు…

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గినట్లే తగ్గి.. మళ్లీ కొంచెం పెరిగింది.. కేవలం తెల్లవారుజామున వేళల్లో మాత్రమే.. చలి తీవ్రత ఉంటోంది.. కానీ.. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో…

Read More
తిరుమల శ్రీవారి భక్తులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి మరింత వేగంగా స్వామివారి దర్శనం.. తగ్గనున్న వెయిటింగ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి భక్తులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి మరింత వేగంగా స్వామివారి దర్శనం.. తగ్గనున్న వెయిటింగ్..

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త. ఇక నుంచి స్వామివారి దర్శనం వేగంగా జరగనుంది. ఇందుకోసం ఏఐ ఆధారిత ఫేష్ రికగ్నేషన్ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. అలాగే ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇందుకు సహాయపడనుంది.…

Read More
అభివృద్ధిలో దూకుడు.. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సరికొత్త గమ్యస్థానం వైజాగ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అభివృద్ధిలో దూకుడు.. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సరికొత్త గమ్యస్థానం వైజాగ్..

వైజాగ్‌లో ఇళ్ల కొనుగోలు, ప్లాట్లు, కమర్షియల్ ప్రాపర్టీలపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి వైజాగ్ ఒక సరైన గమ్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లోని ఈ అభివృద్ధి…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా జాల్లాల్లో ఇటీవల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. అయితే.. రెండు రోజుల నుంచి కొంత తీవ్రత తగ్గినా.. మళ్లీ చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది.. ఆంధ్రప్రదేశ్,…

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
వార్తలు సినిమా

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ అప్పుడే..

మెగా అభిమానుల మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ మన శంకరవరప్రసాద్ గారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పక్కా కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడం.. విక్టరీ వెంకటేశ్ కీలకపాత్ర పోషించడం మరో హైలెట్. దీంతో…

టాయిలెట్‌లో ఈ మార్పు.. రాబోయే పెద్ద ప్రమాదానికి హెచ్చరిక! జాగ్రత్త..
లైఫ్ స్టైల్ వార్తలు

టాయిలెట్‌లో ఈ మార్పు.. రాబోయే పెద్ద ప్రమాదానికి హెచ్చరిక! జాగ్రత్త..

మన శరీరంలో ప్రతీ అవయవం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటుంది. ఇందులో ఏ ఒక్క ఆవయవంలో చిన్న మార్పు వచ్చినా మొత్తం ఆరోగ్యంపై దాని ప్రభావం పడుతుంది. ఇందుకు సంబంధించి మన శరీరంలో కొన్ని రకాల మార్పులు ముందు నుంచే హెచ్చరిస్తుంటాయి. వీటిని విస్మరించకూడదు. అవి మన ఆరోగ్యానికి…

మందుబాబులా.. మజాకానా.! తాగారు.. ఊగారు.. రికార్డులు బ్రేక్ చేసి కలెక్షన్లు ఇచ్చారు..
తెలంగాణ వార్తలు

మందుబాబులా.. మజాకానా.! తాగారు.. ఊగారు.. రికార్డులు బ్రేక్ చేసి కలెక్షన్లు ఇచ్చారు..

న్యూ ఇయర్ వేళ మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రతీ ఏడాది కంటే ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు పెరిగాయి. నెల రోజుల సమయంలో ఖజానాకు లిక్కర్ ఆదాయం భారీగా జమ అయింది. కొత్త సంవత్సరం వేళ మద్యం అమ్మకాల పైన ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా…

టీటీడీ ఆల్ టైమ్ రికార్డ్.. గతేడాది ఎన్ని కోట్ల లడ్డూలు అమ్మిందో తెలిస్తే అవాక్కే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

టీటీడీ ఆల్ టైమ్ రికార్డ్.. గతేడాది ఎన్ని కోట్ల లడ్డూలు అమ్మిందో తెలిస్తే అవాక్కే..

2025 ఏడాదిలో టీటీడీ అన్నీ రికార్డులను బ్రేక్ చేసింది. శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయాలతో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించింది. మెరుగైన సేవలతో ఆల్ టైం రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. దీనికి సంబంధించి టీటీడీ ఆసక్తికర విషయాలను…

వార్నీ.. భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా.. పసిడి లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
బిజినెస్ వార్తలు

వార్నీ.. భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా.. పసిడి లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

ఒక దేశం ఏడాది మొత్తం కష్టపడి సంపాదించే ఆదాయం కంటే.. ఆ దేశంలోని ఇళ్లలో ఉన్న సంపద విలువే ఎక్కువైతే..? అది అసాధ్యం అనిపిస్తోందా.. కానీ దేశంలో ఇది ఇప్పుడు సుసాధ్యమైంది. ప్రపంచ అగ్రరాజ్యాలే ఆశ్చర్యపోయేలా భారతీయ మహిళల వద్ద ఉన్న పసిడి నిల్వలు ఇప్పుడు ఒక చారిత్రాత్మక…

చలికాలంలో ఇడ్లీ పిండి త్వరగా పులియట్లేదా..? అందులో ఈ ఒక్కటి కలపండి!
లైఫ్ స్టైల్ వార్తలు

చలికాలంలో ఇడ్లీ పిండి త్వరగా పులియట్లేదా..? అందులో ఈ ఒక్కటి కలపండి!

చాలా మందికి ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్‌ కింద ఇడ్లీ తినడం అలవాటు. కానీ ఇడ్లీ పిండి సరిగ్గా పులియబెడితేనే ఇడ్లీ మృదువుగా మారుతుంది. శీతాకాలం కాబట్టి ఇడ్లీ పిండి త్వరగా పులియదు. శీతాకాలంలో ఇడ్లీ పిండి పులియబెట్టడానికి ఏమి చేయాలో ఇక్కడ కొన్ని ప్రత్యేక చిట్కాలను నిపుణులు…

ఇది అస్సలు ఊహించలేదు.. రాజా సాబ్ ట్రైలర్ మాములుగా లేదుగా..
వార్తలు సినిమా

ఇది అస్సలు ఊహించలేదు.. రాజా సాబ్ ట్రైలర్ మాములుగా లేదుగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటివరకు వరుస హిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్న డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ది రాజాసాబ్. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9న…

అసెంబ్లీలో అదిరే సీన్.. కేసీఆర్‌‌కు రేవంత్ షేక్ హ్యాండ్.. వీడియో వైరల్..
తెలంగాణ వార్తలు

అసెంబ్లీలో అదిరే సీన్.. కేసీఆర్‌‌కు రేవంత్ షేక్ హ్యాండ్.. వీడియో వైరల్..

అసెంబ్లీలో జరిగిన అద్భుత సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి , మాజీ సీఎం కేసీఆర్ మధ్య షేక్ హ్యాండ్ వైరల్‌గా మారింది. సభకు వచ్చిన కేసీఆర్‌ను రేవంత్ మర్వాదపూర్వకంగా పలకరించారు. అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే కేసీఆర్ వెళ్లిపోవడంపై మంత్రులు విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర…

అర్ధరాత్రి ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అర్ధరాత్రి ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!

ఆదివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్లోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న B1 కోచ్‌లో ముందుగా మంటలు చెలరేగాయి.. ఆ తర్వాత M2కి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే.. B1, M2 కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే అప్పటికే ప్రయాణికులు బోగీల నుంచి…