బంగారం మార్కెట్కు భారీ షాక్.. నాలుగు రోజుల్లోనే ఇంత జరిగిందా..?
దేశంలోని అనేక మంది పౌరులు బంగారం కొనుగోలుకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో బంగారు మార్కెట్ గందరగోళంలో పడింది. గత నాలుగు రోజుల్లో బంగారు మార్కెట్లో కొనుగోళ్లు 50 శాతం తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల వ్యాపారుల ఆందోళన పెరిగింది. మరోవైపు.. పశ్చిమ ఆసియా సంక్షోభం, దేశంలో పెరుగుతున్న…































