Recent Posts

సినిమా

6 సంవత్సరాలు చైనాలో ఉన్నా.. బొద్దింకలు, తేలు తింటాను.. టాలీవుడ్ హీరోయిన్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

6 సంవత్సరాలు చైనాలో ఉన్నా.. బొద్దింకలు, తేలు తింటాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. వరుస అవకాశాలు అందుకుంటూ తమ నటనతోపాటు గ్లామరస్ పాత్రలలోనూ మెప్పిస్తున్నారు. అయితే కథానాయికలుగా సినీరంగంలోకి అడుగుపెట్టకముందు వివిధ రంగాల్లో తమదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న…

తెలంగాణ

1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?
తెలంగాణ వార్తలు

1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?

ఒకప్పుడు హైదరాబాద్‌లో మధ్యతరగతి కుటుంబాలు సులభంగా స్థలం కొనగలిగేవి. కానీ ఇప్పుడు నగరంలో చిన్న ప్లాట్ కొనాలన్నా కోట్లు అవసరమయ్యే పరిస్థితి. గత 25–30 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఊహించని స్థాయిలో…

ఆంధ్రప్రదేశ్

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. రాబోయే మూడ్రోజుల్లో.. వాతావరణశాఖ కీలక అప్డేట్.
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. రాబోయే మూడ్రోజుల్లో.. వాతావరణశాఖ కీలక అప్డేట్.

ఏపీ ప్రజలకు అలర్ట్. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత కొనసాగుతుండగా.. ఇప్పుడు వర్షాలతో కాస్త ఉపశమనం లభించింది. అటు నైరుతి రుతుపవనాలపై కూడా కీలక ప్రకటన…

Read More
ఎండలు, వానలు.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎండలు, వానలు.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?

ఆంధ్రప్రదేశ్‌లో మండిపోతున్న ఎండల మధ్య ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త వచ్చింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం…

Read More
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా దర్శనం టికెట్ల జారీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా దర్శనం టికెట్ల జారీ..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు వేలాదిమంది భక్తులు కొండపైకి చేరుకుంటారు. వివిధ దర్శనాలతో స్వామివారిని దర్శించుకుంటారు. టీటీడీ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లను విడుదల చేస్తోంది. తాజాగా దేశ, విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

వ్యూవర్స్ లేరు.. యాడ్స్ లేవు.. పాతాళానికి టీఆర్పీ రేటింగ్స్.. ఏంటి క్రికెట్ క్రేజ్ తగ్గిందా?
sports క్రీడలు వార్తలు

వ్యూవర్స్ లేరు.. యాడ్స్ లేవు.. పాతాళానికి టీఆర్పీ రేటింగ్స్.. ఏంటి క్రికెట్ క్రేజ్ తగ్గిందా?

వ్యూయర్స్‌తో పాటు ప్రకటనలు ఇచ్చే కంపెనీలు కూడా ఐపీఎల్‌పై పెడుతున్న ఖర్చును తగ్గించుకున్నాయి. అడ్వర్టైజర్ల సంఖ్య గతంతో పోలిస్తే 31 శాతం తగ్గింది. గతేడాది 65కు పైగా బ్రాండ్లు పోటీ పడగా, ఈసారి ఆ సంఖ్య 45 కు పడిపోయింది. క్రికెట్ ప్రేమికులకు పండగలాంటి ఐపీఎల్ 2026 సీజన్…

ఎన్నికల్లో విజయ్ భారీ విజయం.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఎన్నికల్లో విజయ్ భారీ విజయం.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ముఖ్యంగా సంచలన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ కు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి విజయ్ విక్టరీపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని…

30 ఏళ్ల రుణాన్ని కేవలం 17 ఏళ్లలోనే తీర్చేయొచ్చు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
బిజినెస్ వార్తలు

30 ఏళ్ల రుణాన్ని కేవలం 17 ఏళ్లలోనే తీర్చేయొచ్చు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మీరు బ్యాంకు నుంచి హోమ్‌ తీసుకుంటే ఏళ్ల తరబడి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ చిన్నపాటి ట్రిక్స్‌తో 30 ఏళ్ల పాటు చెల్లించే రుణాన్ని కేవలం 17 ఏళ్లలోనే చెల్లించే పద్దతి గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం.. చాలా మంది సొంత ఇల్లు…

ప్రధాని మోదీ సభ పేరు మార్పు.. ‘జనాగ్రహం’ తీసేయమన్న పీఎంవో.. అసలు కారణం ఇదే!
తెలంగాణ వార్తలు

ప్రధాని మోదీ సభ పేరు మార్పు.. ‘జనాగ్రహం’ తీసేయమన్న పీఎంవో.. అసలు కారణం ఇదే!

తెలంగాణ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే, ఈసారి ఆయన పర్యటనకు ముందే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని పాల్గొనే బహిరంగ సభ పేరు విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం, రాష్ట్ర బీజేపీ ప్రతిపాదించిన పేరును మార్చాలని ఆదేశించడం…

మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీవ్రమైన ఎండల మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయని పేర్కొంది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసినా.. ఉష్ణోగ్రతలు మాత్రం అలానే కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో…

సమ్మర్‌‌లో మధురమైన ఫ్రూట్..! ఈ చిన్న పండులో దాగున్న హెల్త్ సీక్రెట్స్‌ ఇవే
లైఫ్ స్టైల్ వార్తలు

సమ్మర్‌‌లో మధురమైన ఫ్రూట్..! ఈ చిన్న పండులో దాగున్న హెల్త్ సీక్రెట్స్‌ ఇవే

వేసవి కాలం వచ్చిందంటే చాలు రంగురంగుల పండ్లు మార్కెట్లో సందడి చేస్తూ ఉంటాయి. మామిడి, పుచ్చకాయ వంటి పండ్ల గురించి అందరికీ తెలుసు, కానీ ఎంతో రుచికరంగా ఉంటూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే మల్బరీ పండ్ల గురించి చాలా మందికి తెలియదు. మల్బరీ పండ్లు తినడం వల్ల…

సామాన్యులకు మరో షాక్.. మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?
బిజినెస్ వార్తలు

సామాన్యులకు మరో షాక్.. మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?

సామాన్యులకు మరో షాక్ తగలనుందా.. గ్యాస్ ధరలు మళ్లీ పెరగనున్నాయా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో గ్యాస్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో మే 1వ తేదీ నుంచి గ్యాస్ ధరలు పెరిగే అవకాశముంది. ఇంట్లో ఎల్పీజీ…

అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజా కూతురు.. అన్షు ఏం కావాలనుకుంటుందో తెలుసా? ఫొటోస్
వార్తలు సినిమా సినిమా వార్తలు

అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజా కూతురు.. అన్షు ఏం కావాలనుకుంటుందో తెలుసా? ఫొటోస్

సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి కుమార్తె అన్షు మాలిక సెల్వమణి అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇండియానా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ చివరి రోజులు అంటూ తన ప్రొఫెసర్స్, ఫ్రెండ్స్ తో దిగిన పలు ఫొటోలను అన్షు…

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..

రాష్ట్ర పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. రేపు గురువారం (ఏప్రిల్ 30) టెన్త్‌ ఫలితాలు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ వెల్లడించింది. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రాసెస్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి…

అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వార్తలు

అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. సింగపూర్, టోక్యో తరహాలో ప్రపంచస్థాయి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ఆయన తెలిపారు. రైతులు భాగస్వామ్యులై భూములివ్వాలని కోరారు. వారికి మంచి ఉద్యోగాలు, స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇస్తామన్నారు. ఈ…