Recent Posts

సినిమా

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ఒక సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అది కేవలం నేరంపైనే కాకుండా.. ఏ విధంగానైనా తన కొడుకును చేరుకోవాలన్నా ఒక తండ్రి పట్టుదల గురించి తెలియజేస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ…

తెలంగాణ

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ రంగంలో నయా జోష్..రిజిస్ట్రేషన్ల జోరు.. కొత్త వెంచర్ల హవా!
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ రంగంలో నయా జోష్..రిజిస్ట్రేషన్ల జోరు.. కొత్త వెంచర్ల హవా!

భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఐటీ పెట్టుబడులు, డేటా సెంటర్ల విస్తరణ, మెట్రో అభివృద్ధి, నగర విస్తరణతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వేగంగా దూసుకెళ్తోంది. పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యంగా మారుతున్న నగరంలో…

ఆంధ్రప్రదేశ్

తిరుమలకు వెళ్తున్నారా..? భక్తులూ జర భద్రం.. టీటీడీ మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలకు వెళ్తున్నారా..? భక్తులూ జర భద్రం.. టీటీడీ మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే..

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి, సేవా టికెట్లు ఇప్పిస్తామని నమ్మించి భక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతికి చెందిన మాజీ టీటీడీ ఉద్యోగి టి.…

Read More
మనిషిని పాతిపెట్టాక.. శరీరం నుంచి ఎముకలు వరకు భూమిలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మనిషిని పాతిపెట్టాక.. శరీరం నుంచి ఎముకలు వరకు భూమిలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది?

మనిషిని భూమిలో పాతిపెట్టిన తర్వాత శరీరం పూర్తిగా మట్టిలో కలిసిపోవడానికి పట్టే సమయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మృదు కణజాలం 1–3 సంవత్సరాల్లో కుళ్లిపోతే, ఎముకలు పూర్తిగా భూమిలో కలిసిపోవడానికి 20–50…

Read More
‘NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS విద్యా సంవత్సరం ఆలస్యం కాదు’
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

‘NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS విద్యా సంవత్సరం ఆలస్యం కాదు’

నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఫలితాలను మరో 2 వారాల్లో విడుదల చేయనున్నట్లు జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో జూన్ 21న నిర్వహించిన రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన మూల్యాంకన…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

జాహ్నవి ఎక్కడ..? అడవిలో చిక్కుకుపోయిందా.. కిడ్నాప్ చేశారా..? 500 ఎకరాల్లో గాలింపు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జాహ్నవి ఎక్కడ..? అడవిలో చిక్కుకుపోయిందా.. కిడ్నాప్ చేశారా..? 500 ఎకరాల్లో గాలింపు..

కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమైన ఘటన రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా పోయి వారం రోజులు గడిచినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి…

అతడు గొప్ప నటుడు.. నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు.. కారణం ఇదే.. తనికెళ్ల భరణి..
వార్తలు సినిమా సినిమా వార్తలు

అతడు గొప్ప నటుడు.. నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు.. కారణం ఇదే.. తనికెళ్ల భరణి..

సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు తనికెళ్ల భరణి. విలక్షణ కథలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన. తన సినీ ప్రయాణం, సవాళ్లను గురించి చెప్పుకొచ్చారు. అలాగే టాలీవుడ్ టాప్…

ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం.. బెడిసికొట్టిన ప్లాన్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం.. బెడిసికొట్టిన ప్లాన్‌

రెండు నెలల క్రితం సరిగ్గా ఇలాగే ధర్మవరంలో కూడా కొంతమంది దుండగులు బొలెరో టెంపో వాహనంలో వచ్చి ఎస్బిఐ ఎటిఎం మెషిన్ ను తాడుతో కట్టి లాక్కెళ్ళి, రాప్తాడు సమీపంలో ఏటీఎం మెషిన్ పగలగొట్టి మెషిన్ అక్కడే వదిలేసి డబ్బులు ఎత్తుకెళ్లారు.. అనంతపురం జిల్లా గుంతకల్లులో దొంగలు బీభత్సం…

మీనాక్షి వివాదంలో కొత్త కోణం.. కేసు లీక్ చేసింది ఎవరు? అసలు డ్యామేజ్ చేసింది ఎవరు?
తెలంగాణ వార్తలు

మీనాక్షి వివాదంలో కొత్త కోణం.. కేసు లీక్ చేసింది ఎవరు? అసలు డ్యామేజ్ చేసింది ఎవరు?

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న దానికంటే, ప్రారంభ దశలోనే సరైన న్యాయపరమైన వాదనలు వినిపించకపోవడమే మీనాక్షికి ఎక్కువ నష్టం కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాంపల్లి కోర్టు తాజాగా ఇచ్చిన…

యూరప్‌లో భారత్ కొత్త గేమ్ ప్లాన్.. భారత ప్రధాని మోదీ తొలిసారి స్లోవేకియా పర్యటన.. ఎందుకింత ప్రాధాన్యత..?
బిజినెస్ వార్తలు

యూరప్‌లో భారత్ కొత్త గేమ్ ప్లాన్.. భారత ప్రధాని మోదీ తొలిసారి స్లోవేకియా పర్యటన.. ఎందుకింత ప్రాధాన్యత..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 13 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో ఐదు రోజుల పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో ఫ్రాన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నప్పటికీ, స్లోవేకియా పర్యటనపై కూడా అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే భారత ప్రధానమంత్రి ఒకరు స్లోవేకియాను ద్వైపాక్షికంగా సందర్శించడం…

బాక్సాఫీస్ ఛాంపియన్‌గా రామ్ చరణ్ ‘పెద్ది’.. మొదటి వారంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే?
వార్తలు సినిమా

బాక్సాఫీస్ ఛాంపియన్‌గా రామ్ చరణ్ ‘పెద్ది’.. మొదటి వారంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది రిలీజై వారం రోజులు గడిచింది. అయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి భారీ వసూళ్లు వస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ, అలాగే ఓవర్సీస్ లోనూ రామ్ చరణ్ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. మెగా పవర్…

డీజీపీ హెచ్చరించిన గంటల్లోనే ఘోరం..! ఎన్‌హెచ్-44పై లారీ ఢీకొని డ్రైవర్ సజీవ దహనం..!
తెలంగాణ వార్తలు

డీజీపీ హెచ్చరించిన గంటల్లోనే ఘోరం..! ఎన్‌హెచ్-44పై లారీ ఢీకొని డ్రైవర్ సజీవ దహనం..!

జాతీయ‌ రహదారులపై నిబందనలకు విరుద్దంగా ఎక్కడపడితే అక్కడ లారీలు నిలపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా డీజీపీ సి.వి.ఆనంద్ తెలిపిన కొన్ని గంటల్లోనే జాతీయ రహదారి 44 పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగపూర్ నుండి హైదరాబాద్‌కు ఆలుగడ్డల లోడ్ తో వెళుతున్న లారీ…

ఆ ప్రభుత్వ బడిలో సీటు కోసం వందలాది మంది పోటీ.. అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ టెస్ట్!
తెలంగాణ వార్తలు

ఆ ప్రభుత్వ బడిలో సీటు కోసం వందలాది మంది పోటీ.. అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ టెస్ట్!

మీరెప్పుడైనా ఊహించారా.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా దొరుకుతుందని? ప్రభుత్వ బడిలో సీట్ల కోసం విద్యార్ధులు బారులు తీరుతారని..? ఇప్పుడు సిద్దిపేటలో అది నెరవేరింది. పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 6, 8వ తరగతుల్లో 210 సీట్లు ఉండటం.. వందలాదిగా విద్యార్థులు సీట్ల కోసం ఎగబడటంతో ఎంట్రన్స్‌ టెస్ట్…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్.. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్.. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC సీరియస్ అయింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన NHRC రాష్ట్ర సీఎస్‌ జి సాయి ప్రసాదన్‌కు నోటీసులు జారీ చేసింది. ఘటనపై రెండు వారాల్లో పూర్తి నివేదికను సమర్పిచాలని ఆదేశించింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌…

తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..

నాలుగు రోజులయింది.. రెండేళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి. ఎక్కడ ఉందో.. ఎలా ఉందోనని.. తల్చుకుంటూ కన్నతల్లి గుండె చెరువవుతోంది. కళ్ల ముందు ఎప్పుడు కనిపిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తోంది. మరోవైపు జాహ్నవి జాడ కోసం వందల మంది సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కొండలు ఎక్కి దిగుతున్నారు.. తోటలు జల్లెడపడుతున్నారు. ఎక్కడా…