Recent Posts

సినిమా

తెలియక పొరపాటు జరిగింది.. బాలయ్యకు సారీ చెప్పిన సీవీ ఆనంద్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తెలియక పొరపాటు జరిగింది.. బాలయ్యకు సారీ చెప్పిన సీవీ ఆనంద్..

నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియాలో వచ్చిన ఎమోజీ రిప్లైకి సంబంధించిన వివాదంపై హోం స్పెషల్ సెక్రటరీ సీవీ అనంద్ స్పష్టత ఇచ్చారు. ఆ పోస్టును తాను చేయలేదని, సోషల్ మీడియాను చూసే హ్యాండ్లర్ రెండు…

తెలంగాణ

విద్యార్థులకు సూపర్ న్యూస్.. చూసుకున్నారా.. వరుస హాలిడేస్
తెలంగాణ వార్తలు

విద్యార్థులకు సూపర్ న్యూస్.. చూసుకున్నారా.. వరుస హాలిడేస్

వర్షాల కారణంగా ఈ మధ్య పాఠశాలలకు బాగా సెలవులు వచ్చాయి. అవి పక్కనపెడితే వచ్చే నెలలో సైతం స్టూడెంట్స్‌కు క్రిస్మస్ పండుగ సందర్భంగా వరుస సెలవులు రానున్నాయి. ఎప్పుడు ఏంటి..? సాధారణ పాఠశాలలకు ఎన్ని…

ఆంధ్రప్రదేశ్

ఏంటి భయ్యా.. అవి పొట్లకాయలనుకున్నావా?.. ఆ పాములతో అతను ఏం చేశాడంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏంటి భయ్యా.. అవి పొట్లకాయలనుకున్నావా?.. ఆ పాములతో అతను ఏం చేశాడంటే?

పాము పేరు వింటేనే కొందరు భయపడుతారు.. ఎందుకంటే ఆవి ప్రాణాంతకమైనవి.. కానీ స్నేక్ క్యాచర్స్ మాత్రం వాటిని అవకోకగా పట్టేసి వాటి భారీ నుంచి జనాలను రక్షిస్తున్నారు. ఎక్కడ పాములు ఉన్న క్షాణాల్లో వచ్చిన…

Read More
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి ఖాతాలో రూ. 7 వేలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి ఖాతాలో రూ. 7 వేలు

ఏపీ రైతులకు శుభవార్త. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. కడప జిల్లా కమలాపురంలో సీఎం చంద్రబాబు నిధులను జమ చేస్తారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం…

Read More
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ, రాత్రి మరియు తెల్లవారుజామున మాత్రం తీవ్రంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

బ్రౌన్ రైస్ తినడం వల్ల ప్రయోజనాలు మాత్రమే కాదు..నష్టాలను కూడా తెలుసుకోండి.. లేదంటే కష్టాలు తప్పవు..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

బ్రౌన్ రైస్ తినడం వల్ల ప్రయోజనాలు మాత్రమే కాదు..నష్టాలను కూడా తెలుసుకోండి.. లేదంటే కష్టాలు తప్పవు..!

కానీ కొంతమంది తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ వాడుతున్నారు. వైద్యులు కూడా తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. కానీ కొంతమంది దీనిని అవసరానికి మించి ఉపయోగించడం ప్రారంభించారు. మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగిస్తున్న బ్రౌన్ రైస్ కూడా మీకు హాని కలిగిస్తుందని…

ఆయన నుంచి ఫోన్ రాగానే ప్రభాస్ భయపడ్డాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరో
వార్తలు సినిమా

ఆయన నుంచి ఫోన్ రాగానే ప్రభాస్ భయపడ్డాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరో

బల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. సలార్ సినిమాతో హిట్ అందుకున్న ప్రభాస్ వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్న డార్లింగ్ ఆ వెంటనే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.…

నేటితో ముగియనున్న కుల గణన సర్వే! ఇంకా వివరాలు ఇవ్వని వాళ్లు ఏం చేయాలంటే..
తెలంగాణ వార్తలు

నేటితో ముగియనున్న కుల గణన సర్వే! ఇంకా వివరాలు ఇవ్వని వాళ్లు ఏం చేయాలంటే..

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే గడువు నేటితో ముగుస్తుంది. ఇంకా పాల్గొనని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. టోల్ ఫ్రీ నంబర్, ఆన్లైన్ పోర్టల్, ఎంపీడీవో కార్యాలయాలు ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. గతంలో జరిగిన…

కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారా.? అయితే ఇది మీకోసమే.
తెలంగాణ వార్తలు

కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారా.? అయితే ఇది మీకోసమే.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించినా, ఇప్పటివరకు పౌర సరఫరాల శాఖకు అధికారిక ఆదేశాలు అందలేదు. దీంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. గ్రేటర్…

ఏపీలో పెన్షన్ పంపిణీ వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో పెన్షన్ పంపిణీ వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే..!

ప్రతీనెల 1వ తారీఖున ఇంటింటికీ పింఛన్ పంపిణీ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు పంపిణీ చేస్తున్న పింఛన్‌ కార్యక్రమం సమయాలను ప్రభుత్వం మార్చివేసింది. ఒకటో తేదీన తెల్లవారుజాము నుంచే…

వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి.. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని కోట్లంటే..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి.. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని కోట్లంటే..?

ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి 48 వేల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అలాగే పాఠశాల విద్యాశాఖ 31,806 కేటాయించింది. ఇక బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయించగా, వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఏపీలోఅసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి శుక్రవారం ఆర్థిక…

పరగడుపున పసుపు జీలకర్ర నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

పరగడుపున పసుపు జీలకర్ర నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

పరగడుపున పసుపు జీలకర్ర నీరు తాగొచ్చా..? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి..? జీలకర్ర, పసుపును నీటిలో కలిపి తయారుచేసే ఈ సాధారణ డ్రింక్ ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే మన శరీరానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ప్రతిరోజూ ఉదయం కాఫీ టీ తాగడానికి బదులుగా…

బ్లాక్ బస్టర్ తండేల్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..
వార్తలు సినిమా

బ్లాక్ బస్టర్ తండేల్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన సినిమా ఇది. ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. అక్కినేని…

నలుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు.. కట్ చేస్తే.. పాతబస్తీలో చాటుమాటు యవ్వారం
తెలంగాణ వార్తలు

నలుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు.. కట్ చేస్తే.. పాతబస్తీలో చాటుమాటు యవ్వారం

హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బెంగాల్‌, బర్మా నుంచి యువతులను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు ఏంటో.. ఈ స్టోరీలో చూసేద్దాం మరి. మీరూ ఓ సారి లుక్కేయండి హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో పక్కా సమాచారంతో ఓ…

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు
తెలంగాణ వార్తలు

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. గజ్వేల్​లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగుచూసింది. శిశువులు ఆరోగ్యంగా ఉన్నారన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి……