Recent Posts

సినిమా

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ఒక సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అది కేవలం నేరంపైనే కాకుండా.. ఏ విధంగానైనా తన కొడుకును చేరుకోవాలన్నా ఒక తండ్రి పట్టుదల గురించి తెలియజేస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ…

తెలంగాణ

హైదరాబాద్ ప్రజలకు అదిరే న్యూస్.. హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యూలర్ స్కైవాక్.. మరింత ఆహ్లాదకరంగా..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ ప్రజలకు అదిరే న్యూస్.. హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యూలర్ స్కైవాక్.. మరింత ఆహ్లాదకరంగా..

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుస్సేన్ సాగర్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికలు రూపొందింది. అందులో భాగంగా హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవాక్ నిర్మించేందుకు సిద్దమవుతోంది.…

ఆంధ్రప్రదేశ్

‘NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS విద్యా సంవత్సరం ఆలస్యం కాదు’
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

‘NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS విద్యా సంవత్సరం ఆలస్యం కాదు’

నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఫలితాలను మరో 2 వారాల్లో విడుదల చేయనున్నట్లు జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో జూన్ 21న నిర్వహించిన రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన మూల్యాంకన…

Read More
కృష్ణానదిలో సోలార్ బోట్లు.. పర్యాటకుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కృష్ణానదిలో సోలార్ బోట్లు.. పర్యాటకుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం

ఏపీ టూరిజం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణానదిలో సోలార్ బోట్లను తీసుకొచ్చింది. డీజిల్ బోట్ల స్థానంలో వీటని కొత్తగా ప్రవేశపెట్టింది. దీని వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయి. అలాగే ప్రయాణికులు ఆహ్లాదకరమైన వాతావరణంలో…

Read More
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. NBEMS కొత్త రూల్స్ చూశారా?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. NBEMS కొత్త రూల్స్ చూశారా?

దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌ పీజీ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

కొత్తిల్లు కొన్న ‘బ్రహ్మముడి’ నటుడు మానస్.. వేడుకగా గృహ్ర ప్రవేశం.. వీడియో ఇదిగో
వార్తలు సినిమా సినిమా వార్తలు

కొత్తిల్లు కొన్న ‘బ్రహ్మముడి’ నటుడు మానస్.. వేడుకగా గృహ్ర ప్రవేశం.. వీడియో ఇదిగో

ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు మానస్. ఆ తర్వాత హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. బిగ్ బాస్ షోలోనూ సందడి చేశాడు. ఇక బ్రహ్మముడి సీరియల్ తో బుల్లితెరపై స్టార్ నటుడిగా మారిపోయడు. ఇప్పుడు సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ కు యాంకర్ గానూ అలరిస్తున్నాడు. సూపర్…

మూడు రోజులు తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
తెలంగాణ వార్తలు

మూడు రోజులు తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ఉత్తరం ఉరిమింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. అతి భారీ వర్షాలతో అడవుల జిల్లా ఆగమైంది. మరి వచ్చే 3 రోజులు వాతావరణ వివరాలు ఎలా ఉంటాయో.. ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.! ఓ సారి లుక్కేయండి ఇక్కడ. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని…

దసరా పండగకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

దసరా పండగకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా..?

ప్రత్యేక పండుగలు, ఆదివారాలు ,రెండో శనివారాలు అన్ని కలిపితే విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. ఇక ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు భారీగా ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ అకాడమిక్ క్యాలెండర్‌లో 233 వర్కింగ్ డేస్ ఉండగా.. 83 రోజులు సెలవులు.. సాధారణంగా విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాలా…

తిరుమలలో భక్తులు పరుగులు పెట్టారా..? అసలు నిజం ఇదే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలలో భక్తులు పరుగులు పెట్టారా..? అసలు నిజం ఇదే..

టీటీడీ ప్రకటనతో ఆగస్టు 16న శనివారం తిరుమలలో కొందరు భక్తులు పరుగులు తీశారని.. ఏదైనా తొక్కిసలాట జరిగితే.. ఎవరు బాధ్యులంటూ కొందరు సోషల్ మీడియాలో వీడియో పోస్టులు చేశారు. దీనిపై పలువురు యూజర్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్ట్…

పాపులర్‌ అవుతున్న వార్షిక టోల్‌ పాస్‌.. మొదటి రోజే 1.4 లక్షల మంది కొనుగోలు
బిజినెస్ వార్తలు

పాపులర్‌ అవుతున్న వార్షిక టోల్‌ పాస్‌.. మొదటి రోజే 1.4 లక్షల మంది కొనుగోలు

వార్షిక పాస్‌ ద్వారా ప్రతిసారి రీఛార్జ్‌, డబ్బులు చెల్లించే ఇబ్బంది ఉండదు. ఏడాది పాటు సుమారు200 ట్రిప్పులు టోల్‌ వదకద ఆగకుండా వెళ్లవచ్చు. వార్షికంగా తీసుకోవడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు ఆదా అవుతాయి. ఒకే సారి.. దేశంలో రహదారులపై ప్రయాణం మరింత సులభం అయ్యింది. ఇప్పుడు టోల్‌…

మధుమేహం, గుండె జబ్బును అదుపులో ఉంచే ఈ పండు గురించి మీకు తెలుసా?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మధుమేహం, గుండె జబ్బును అదుపులో ఉంచే ఈ పండు గురించి మీకు తెలుసా?

ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ల్యూటిన్, జియాక్సంతిన్, ఫైటోకెమికల్స్ లాగా ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రయోజనం పొందుతారు. ప్రతిరోజూ కివీని తినడం వల్ల అనేక ప్రయోజనాలన.. బిజీ లైఫ్‌లో డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధిగా మారింది.…

ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న అనీల్ గీలా మోతెవరి లవ్ స్టోరీ.. ఇప్పుడు రూ.99లకే అన్‏లిమిటెడ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న అనీల్ గీలా మోతెవరి లవ్ స్టోరీ.. ఇప్పుడు రూ.99లకే అన్‏లిమిటెడ్..

ఇండియాలో బిగ్గెస్ట్ ఓటీటీ సంస్థగా జీ5 టీం ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తోంది. తెలుగులో వరుసగా సిరీస్‌లు, సినిమాలు అందిస్తూ ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది. ఈక్రమంలో రీసెంట్‌గానే ‘మోతెవరి లవ్ స్టోరీ’ అంటూ జీ5 తన ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక ఇలాంటి అంతులేని వినోదాన్ని నెలకు కేవలం రూ.99…

వీధుల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. 3 రోజుల్లో 30 మందిపై దాడి!
తెలంగాణ వార్తలు

వీధుల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. 3 రోజుల్లో 30 మందిపై దాడి!

కామారెడ్డి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలోనే 30 మందిపై కుక్కలు దాడి చేశాయి. రేగిడి మండలం అంబకండిలో ఒక్క రోజే 14 మందిపై పిచ్చికుక్కలు దాడిచేశాయి. దీంతో కుక్క కాటు బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. రాజంపేట లో ఐదేళ్ల బాలుడు.. కామారెడ్డి జిల్లాలో పిచ్చి కుక్కలు…

రేపట్నుంచే ఐబీపీఎస్‌ పీఓ-2025 ప్రిలిమ్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రేపట్నుంచే ఐబీపీఎస్‌ పీఓ-2025 ప్రిలిమ్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్‌ ఇదే

ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) ప్రిలిమ్స్‌ 2025 రాత పరీక్షలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను కూడా విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌…

సముద్ర గర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సముద్ర గర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. వాడ వాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పంద్రాగస్టు వేడుకలతో భారతజాతి పులకించిపోయింది. ఇంతటి మహోన్నత రోజున.. విశాఖ సాగరంలో మరో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. సాగర గర్భంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు స్కూబా డ్రైవర్లు. లెహెరావో తిరంగా అంటూ…