Recent Posts

సినిమా

ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే

మెగాస్టార్ చిరంజీవి, న‌య‌న‌తార న‌టించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఓటీటీలో…

తెలంగాణ

జాగ్రత్త గురూ.. లక్కీ డ్రా గెలిచారంటూ మెసేజ్ చేస్తారు.. నమ్మి రిప్లే ఇచ్చారో..
తెలంగాణ వార్తలు

జాగ్రత్త గురూ.. లక్కీ డ్రా గెలిచారంటూ మెసేజ్ చేస్తారు.. నమ్మి రిప్లే ఇచ్చారో..

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాల నుంచి డబ్బులు కాజేసేందుకు కొత్తకొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. తాగాజా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. నగరంలో లక్కీ డ్రా పేరుతో భారీ…

ఆంధ్రప్రదేశ్

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక

ఎస్సెస్సీ ఫేజ్13 సెలక్షన్ పోస్ట్ 2025 సీబీటీ 1 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. SSC ఫేజ్-13 సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ రాత పరీక్ష (CBT) ఫలితాలను ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో…

Read More
యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఎట్టకేలకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (యూపీఎస్సీ సివిల్స్‌ 2026)ల నోటిఫికేషన్‌ బుధవారం (ఫిబ్రవరి 4) రాత్రి విడుదలైంది. యేటా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి కమిషన్‌ ప్రకటన వెలువరిస్తుంది. ఇందులో భాగంగా…

Read More
డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెలక్ట్‌ అయితే లైఫ్‌ సెటిలంతే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెలక్ట్‌ అయితే లైఫ్‌ సెటిలంతే!

టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో 2026 సంవత్సరానికి సంబంధించి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాలకు వర్ష సూచన.. వచ్చే 2 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాలకు వర్ష సూచన.. వచ్చే 2 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తీవ్రమైన ఎండలతోపాటు.. అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న…

మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు కొత్త రికార్డు సృష్టించబోతున్నాయా?
బిజినెస్ వార్తలు

మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు కొత్త రికార్డు సృష్టించబోతున్నాయా?

దేశంలో బంగారం ధరలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. పసిడి ధరలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరడంతో బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇటీవల తొలిసారిగా లక్ష మార్కును దాటిన విషయం తెలిసిందే. అయితే తర్వాత కొంత తగ్గినట్లే తగ్గవి మళ్లీ పరుగులు పెడుతోంది. దీంతో…

ఏ వయసు వారు రోజుకు ఎంత చక్కర తినాలి.. లిమిట్ దాటితే ఈ వ్యాధులు ముంచేస్తాయి
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఏ వయసు వారు రోజుకు ఎంత చక్కర తినాలి.. లిమిట్ దాటితే ఈ వ్యాధులు ముంచేస్తాయి

చక్కెరను సమతుల్యంగా తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలికి కీలకం. రోజుకు 25-36 గ్రాముల లోపు అదనపు చక్కెర తీసుకోవడం ద్వారా ఊబకాయం, డయాబెటిస్, మరియు గుండె జబ్బుల వంటి సమస్యలను నివారించవచ్చు. ఆహార లేబుల్స్‌ను జాగ్రత్తగా చదవడం, సహజ చక్కెర వనరులను ఎంచుకోవడం, ప్రాసెస్డ్ ఆహారాలను తగ్గించడం వంటి చిన్న…

ఇది కూడా దేశ భక్తే.. ‘పహల్గామ్‌’ మృతుని ఇంటికెళ్లి నివాళి అర్పించిన తెలుగమ్మాయి
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఇది కూడా దేశ భక్తే.. ‘పహల్గామ్‌’ మృతుని ఇంటికెళ్లి నివాళి అర్పించిన తెలుగమ్మాయి

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ లో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది అసువులు బాశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే నెల్లూరుకు చెందిన మధుసూధనరావు విహార యాత్ర కోసం పహల్గామ్ కు వెళ్లి ఉగ్రదాడిలో కన్నుమూశారు.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ లో జరిగిన…

పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. ఆ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు!
తెలంగాణ వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. ఆ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు!

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్‌ సహా దేశంలో ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగా మానిటరింగ్…

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌! ఎప్పుడంటే..
తెలంగాణ వార్తలు

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌! ఎప్పుడంటే..

రాష్ట్రంలో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వీరికి పాఠశాల విద్యాశాఖ కీలక అప్ డేట్ జారీ చేసింది. ఇప్పటికే మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేయగా.. మార్కుల ఎంట్రీ విధానం కూడా దాదాపు పూర్తైంది..తెలంగాణ రాష్ట్ర…

పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. తిరుమలలో భద్రత పెంపు.. ఇకపై..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. తిరుమలలో భద్రత పెంపు.. ఇకపై..

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్ధానం అలర్ట్ అయ్యింది. అలిపిరి నుంచి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులోనూ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. పలుచోట్ల ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తోంది. ప్రయాణికుల లగేజీతో…

పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. తుది రాత పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌! ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. తుది రాత పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌! ఎప్పుడంటే..

రాష్ట్రంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ముందుకు కదిలింది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తికాగా.. పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు త్వరలోనే మెయిన్స్‌ పరీక్షలు సైతం జరగనున్నాయి. ఈ మేరకు పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (APSLPRB) షెడ్యూల్ విడుదల చేసింది.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోలీస్‌…

బంగారం స్వచ్ఛతకు లెక్కలుంటాయి.. ఆ నంబర్ల వెనుకున్న అర్థం ఇదే..!
బిజినెస్ వార్తలు

బంగారం స్వచ్ఛతకు లెక్కలుంటాయి.. ఆ నంబర్ల వెనుకున్న అర్థం ఇదే..!

బంగారమంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండగలు, శుభకార్యాలు, పుట్టినరోజులు.. ఇలా ప్రతిసారి దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి బాగా ఇష్టపడతారు. తాము పొదుపు చేసుకున్న డబ్బులతో వాటినే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే బంగారాన్నికొనడానికి అక్షయ తృతీయ రోజు…

కోపంతోపాటు ఇలా అనిపిస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. అవన్నీ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

కోపంతోపాటు ఇలా అనిపిస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. అవన్నీ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలే..

దేశంలో ప్రతి సంవత్సరం 50 వేలకు పైగా ప్రజలు బ్రెయిన్ ట్యూమర్ బాధితులుగా మారుతున్నారు. వీరిలో 20 శాతం మంది పిల్లలు. మెదడు కణితి ఏర్పడినప్పుడు మొదట్లో కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఆ లక్షణాలను గుర్తించి వెంటనే చికిత్స చేయాలి. చికిత్సలో ఆలస్యం నయమయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.. బ్రెయిన్…