Recent Posts

సినిమా

ఊహకందని రేంజ్‌లో స్పిరిట్‌.. బడ్జెట్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..
వార్తలు సినిమా

ఊహకందని రేంజ్‌లో స్పిరిట్‌.. బడ్జెట్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

ఇదిలా ఉంటే వీటితో పాటు ప్రభాస్‌ నటిస్తున్న మరో చిత్రం స్పిరిట్. అర్జున్‌ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న సందీప్‌ వంగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై కూడా…

తెలంగాణ

తల్లి పాల కంటే గోవు పాలు శ్రేష్టం.. సినీ నటుడు సుమన్
తెలంగాణ వార్తలు

తల్లి పాల కంటే గోవు పాలు శ్రేష్టం.. సినీ నటుడు సుమన్

గోవు సాధు జంతువని నటుడు సుమన్‌ అన్నారు. దీనిని రక్షించుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. ఆయుర్వేదంలో కూడా గోవుకు విశిష్టత ఉందన్నారు. హైదరాబాద్‌లోని కాచిగూడలో జరిగిన భక్తుల ఆత్మీయ సమ్మేళనంలో సినీ నటుడు…

ఆంధ్రప్రదేశ్

100 రోజులు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్.. ఇంటింటికి కూటమి ఎమ్మెల్యేలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

100 రోజులు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్.. ఇంటింటికి కూటమి ఎమ్మెల్యేలు..

చంద్రబాబు 4.0 పాలన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా 100 రోజులు పూర్తయింది. అపోజిషన్‌లో ఉన్నప్పుడు పవర్‌లోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు.. చెప్పిట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈ వందరోజుల కూటమి…

Read More
మేము సిద్ధం.. చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా?.. సీఎం వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మేము సిద్ధం.. చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా?.. సీఎం వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్..

తిరుమల అంటే పవిత్రతకు మారుపేరు.. భక్తులు తిరుమల వెంకన్నను ఎంత భక్తితో కొలుస్తారో.. తిరుమల లడ్డూ, ప్రసాదాలను అంతే పవిత్రంగా భావిస్తారు. అంతటి విశిష్టత ఉన్న లడ్డూ, ప్రసాదాల తయారీలో యానిమల్ ఫాట్ వినియోగించారన్న…

Read More
పాత రికార్డులు బ్రేక్.. కోట్లు కుమ్మరించి మరీ గణేష్ లడ్డూలు ఎందుకు కొంటున్నారు?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పాత రికార్డులు బ్రేక్.. కోట్లు కుమ్మరించి మరీ గణేష్ లడ్డూలు ఎందుకు కొంటున్నారు?

ప్రతియేటా జరిగే గణేష్ ఉత్సవాల్లో అందరి ఫోకస్ లడ్డూ వేలంపై కూడా ఉంటుంది. ఎప్పటిలానే గణేష్ లడ్డూలను దక్కించుకునేందుకు ఈసారి కూడా వేలంలో పోటాపోటీ నెలకొంది. నెవ్వర్ బిఫోర్ అనేలా.. కోట్లు కుమ్మరించి కొంగు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సీఎం కాలేదని మహిళల ఆవేదన..కన్నీరు పెట్టుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం
జాతీయం తెలంగాణ వార్తలు

శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సీఎం కాలేదని మహిళల ఆవేదన..కన్నీరు పెట్టుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం

శివరాజ్‌సింగ్‌ అభిమానులు, మద్దతుదారులు సీఎం కాకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రధానంగా ఆయన అమలు చేసిన లాడ్లీ లక్ష్మీ యోజన పథకం మహిళా లబ్ధిదారులు శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు! తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో(assembly elections) మధ్యప్రదేశ్ లో బీజేపీ ఘనవిజయం సాధించింది. మరోసారి…

మరో మూడు రోజులు జాగ్రత్త..తెలంగాణ ప్రజలకు వాతావరణకేంద్రం వార్నింగ్..
తెలంగాణ వార్తలు

మరో మూడు రోజులు జాగ్రత్త..తెలంగాణ ప్రజలకు వాతావరణకేంద్రం వార్నింగ్..

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు చలితీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.మూడు రోజుల తర్వాత చలి తీవ్రత సాధారణ స్థితికి రావొచ్చుని పేర్కొంది. తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. శీతాకాలంలో సాధారణ స్థాయి నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నమోకార్తీకమాసంలో కొద్దిగా ఉండే…

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!
ఆంధ్రప్రదేశ్ క్రైమ్ వార్తలు

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మైలవరం జలాశయంలో దూకి భార్య భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు గోవర్ధన్ హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను మైలవరం జలాశయం ఆనకట్టపై ఉంచి వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. పోలీసులు యంత్రాంగం…

ప్రభాస్ ని సరికొత్త లుక్కుతో చూపించబోతున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రభాస్ ని సరికొత్త లుక్కుతో చూపించబోతున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్" అనే సినిమా తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ ఈ విషయంలో మాత్రం…

చివరి అవకాశం.. లేదంటే పాన్‌కార్డు పనికిరాదని గుర్తుంచుకోండి..!
బిజినెస్

చివరి అవకాశం.. లేదంటే పాన్‌కార్డు పనికిరాదని గుర్తుంచుకోండి..!

మీరు ఇంకా పాన్‌కార్డుని ఆధార్‌తో లింక్ చేయకుంటే వీలైనంత త్వరగా పూర్తి చేయండి. లేదంటే పాన్‌కార్డు నిరుపయోగంగా మారుతుంది. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ మేరకు ఆదాయపు పన్ను హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి శాశ్వత ఖాతా సంఖ్య అంటే ఆధార్‌తో…

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు

మేడ్చల్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు దూషణలకు దిగారు. సీఎం నియోజకవర్గం మనోహరాబాద్ ఎంపీపీని అంటూ ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారో వ్యక్తి… మద్యం తాగి వాహనం నడిపారు. పోలీసులను చూసి వాహనాన్ని పక్కకు తిప్పుకోవడంతో పోలీసులు అక్కడికి…

అయ్యప్ప భక్తుల మినీ బస్సు బోల్తా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యప్ప భక్తుల మినీ బస్సు బోల్తా

నంద్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కానాలపల్లె మలుపు దగ్గర అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ఓ మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది…

సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
వార్తలు సినిమా సినిమా వార్తలు

సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి.. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తం
తెలంగాణ వార్తలు

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తం

కొవిడ్ కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌లో ఇకనుంచి ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనుంది. కొత్తగా రాష్ట్రంలో 6 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 34కు చేరింది. కొత్త వేరియంట్ గుర్తింపు కోసం స్వాబ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్స్‌కి పంపించారు అధికారులు.…

ప్రయాణికులకి హెచ్చరిక.. పొరపాటున కూడా ఈ వస్తువులు రైళ్లో తీసుకువెళ్లకూడదు..!
బిజినెస్ వార్తలు

ప్రయాణికులకి హెచ్చరిక.. పొరపాటున కూడా ఈ వస్తువులు రైళ్లో తీసుకువెళ్లకూడదు..!

రైలులో ప్రయాణించేటప్పుడు చాలామంది ఎక్కువ లగేజీని తీసుకువెళుతారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. లగేజీ ఎక్కువగా కనిపిస్తే TTE జరిమానా విధించే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే రైలులో ప్రయాణించేటప్పుడు 3 వస్తువులను తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. వీటి గురించి టీటీఈకి తెలిస్తే నేరుగా జైలుశిక్ష, ప్రత్యేకంగా భారీ…