Recent Posts

సినిమా

10 కోట్లతో తీస్తే 75 కోట్లు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
వార్తలు సినిమా సినిమా వార్తలు

10 కోట్లతో తీస్తే 75 కోట్లు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ ఏడాది చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం సాధించిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 70 కోట్లకు…

తెలంగాణ

తెలంగాణలో హీట్ వేవ్.. ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. జాగ్రత్తగా ఉండండి..
తెలంగాణ వార్తలు

తెలంగాణలో హీట్ వేవ్.. ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. జాగ్రత్తగా ఉండండి..

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనుంది. రానున్న మూడ్రోజుల పాటు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు…

ఆంధ్రప్రదేశ్

పద్మనాభుని అద్భుత కొండ.. ఉండవల్లి గుహల రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పద్మనాభుని అద్భుత కొండ.. ఉండవల్లి గుహల రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా..

గుంటూరు జిల్లాలో వెలసిన ఉండవల్లి గుహలు దేశ ప్రాచీన శిల్పకళా సంపదకు అద్భుత ఉదాహరణగా నిలుస్తున్నాయి. కృష్ణానది తీర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుహలు చారిత్రక వైభవాన్ని మాత్రమే కాదు.. ఆధ్యాత్మికతను…

Read More
రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల..? డైరెక్ట్ లింక్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల..? డైరెక్ట్ లింక్ ఇదిగో

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) పదో తరగతి పరీక్షల ఫలితాలు రేపు (ఏప్రిల్ 14) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రంలోపు వెలువడనుంది. ఈ ఏడాది…

Read More
సైబీరియా నుంచి కర్నూలుకు వలస.. వేలాది పక్షుల అద్భుత దృశ్యం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సైబీరియా నుంచి కర్నూలుకు వలస.. వేలాది పక్షుల అద్భుత దృశ్యం

కర్నూలు మండలంలో గార్గేయపురం చెరువు సమీపంలోనే నగర వనం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు చిట్టడవిని తయారు చేశారు. ఆ పక్కనే సహజంగా ఉన్న చెరువులో బోటింగ్ ఏర్పాటు చేశారు.సెలవుల్లో కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు నగరవాసులు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ఏ క్షణమైనా ఇంటర్ ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా 10 లక్షల మంది విద్యార్ధుల ఎదురుచూపు!
తెలంగాణ వార్తలు

ఏ క్షణమైనా ఇంటర్ ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా 10 లక్షల మంది విద్యార్ధుల ఎదురుచూపు!

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.97 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్‌ ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే (మార్చి 30) సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 30తో ముగిసింది. దీంతో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెంకడ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు ఏ క్షణమైనా విడుదలయ్యే…

చెత్త కుప్పలో డైమండ్ రింగ్స్.. కేటుగాడు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టిందిలా..
తెలంగాణ వార్తలు

చెత్త కుప్పలో డైమండ్ రింగ్స్.. కేటుగాడు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టిందిలా..

దొంగ ఎంత తెలివైన వాడైనా.. ఏదో ఒక చిన్న ఆధారంతో దొరికిపోక తప్పదు. జూబ్లీహిల్స్‌లో దొంగతనం చేసిన ఒక కేటుగాడు,, పోలీసుల కళ్లు గప్పి రూ. 14 లక్షల విలువైన సొత్తును ఎక్కడ దాచాడో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. పది రోజుల పాటు పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టిన…

అరగంటలో శ్రీవారి దర్శనం.. అది కూడా 5 అడుగుల దూరంలోనే.. కట్‌చేస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అరగంటలో శ్రీవారి దర్శనం.. అది కూడా 5 అడుగుల దూరంలోనే.. కట్‌చేస్తే..

తిరుమలకు వెళ్తున్నారా?.. త్వరగా శ్రీవారి దర్శనం కావాలా? కేవలం 5 అడుగుల దూరం నుంచే స్వామివారిని దర్శించుకోవచ్చంటూ సోషల్‌ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తూ భక్తులను బురిడీ కొట్టిస్తున్న ఓ కేటుగాడికి ఎట్టకేలకు చెక్‌ పెట్టారు పోలీసులు. నిందితుడు తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన సెంథిల్ కుమార్‌గా గుర్తించారు. టీటీడీ…

కొత్త పెన్షన్‌ స్కీమ్‌ NPS స్వస్థ్య గురించి తెలుసా? ఇది ఎవరికోసమంటే?
బిజినెస్ వార్తలు

కొత్త పెన్షన్‌ స్కీమ్‌ NPS స్వస్థ్య గురించి తెలుసా? ఇది ఎవరికోసమంటే?

పీఎఫ్ఆర్డీఏ 'NPS స్వస్థ్య' పథకాన్ని ప్రవేశపెట్టింది. పదవీ విరమణ తర్వాత పెరుగుతున్న ఆరోగ్య ఖర్చుల నుండి రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ పథకం రూపొందించబడింది. ఇది NPSలో భాగంగా, పొదుపులను ఆరోగ్య సంరక్షణతో అనుసంధానిస్తుంది. ఈ స్కీమ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. దేశంలో పెరుగుతున్న ఆరోగ్య…

ఆ డైరెక్టర్‌తో సినిమా చేయడమంటే బాలకృష్ణకు చాలా ఇష్టం.. కానీ.! ఎందుకు చేయలేదంటే
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ డైరెక్టర్‌తో సినిమా చేయడమంటే బాలకృష్ణకు చాలా ఇష్టం.. కానీ.! ఎందుకు చేయలేదంటే

దర్శకుడు రవిబాబు.. వెర్సాటాలిటీకి పెట్టింది పేరు. ఆయన సినిమాలన్నీ కూడా కొంచెం కొత్తగా.. ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక టాలీవుడ్ నటుడు కాశీ విశ్వనాథ్.. దర్శకుడు రవిబాబుతో తన ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. టాలీవుడ్ నటుడు కాశీ విశ్వనాథ్ ఇటీవల…

పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. ఇక మే నెల్లోనే ఫలితాలు?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. ఇక మే నెల్లోనే ఫలితాలు?

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 జవాబు పత్రాల స్పాట్‌ వాల్యుయేషన్‌ (మూల్యాంకనం) ప్రక్రియలో బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభమవగా.. రెండో రోజైన మంగళవారమే పలు కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో అర్ధరాత్రి 11 గంటల వరకు టీచర్లు ఇబ్బందులు…

పదో తరగతి అర్హతతో బొగ్గు గనుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.50 వేల జీతం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పదో తరగతి అర్హతతో బొగ్గు గనుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.50 వేల జీతం

కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1055 మైనింగ్‌ సర్దార్‌, డిప్యూటీ సర్వేయర్‌, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ పోస్టులను.. కేంద్ర…

చికెన్ ఎక్కువగా తింటున్నారా? అయితే, ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే.. మీ బాడీ షెడ్డుకే..!
లైఫ్ స్టైల్ వార్తలు

చికెన్ ఎక్కువగా తింటున్నారా? అయితే, ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే.. మీ బాడీ షెడ్డుకే..!

చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుందని చాలామంది డైట్‌లో చికెన్‌ను భాగం చేసుకుంటారు. అయితే, చికెన్ వండేటప్పుడు లేదా తినేటప్పుడు కొన్ని భాగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భాగాలను తినడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని…

సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. ప్రాఫిట్స్ మొత్తం వరద బాధితులకే ఇచ్చేశాం.. నటుడు జీవీ నారాయణ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. ప్రాఫిట్స్ మొత్తం వరద బాధితులకే ఇచ్చేశాం.. నటుడు జీవీ నారాయణ..

నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు తమ కెరీర్ ప్రస్థానం, సినీ పరిశ్రమకు చేసిన సేవలు, సామాజిక కార్యక్రమాల గురించి వివరించారు. తన కుటుంబ సభ్యులు సినీరంగంలోకి రాలేదని, పిల్లలు ఇతర రంగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. చిరంజీవితో కలిసి "యముడికి మొగుడు" సినిమా 100 రోజుల వేడుకలో రైతులకు…

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ- తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్.. జర్నీ మరింత సులభం
తెలంగాణ బిజినెస్ వార్తలు

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ- తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్.. జర్నీ మరింత సులభం

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైల్వే ప్రయాణికులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే ఏపీ, తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. కాజీపేట-విజయవాడ మధ్య చేపట్టిన మూడో రైల్వే లైన్, విద్యుదీకరణ ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో దీన్ని…