Recent Posts

సినిమా

హైదరాబాద్ కల్చర్ నేపథ్యంలో దిల్ రాజు కుమారుడి సినిమా.. ‘దేత్తడి’ గ్లింప్స్ చూశారా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

హైదరాబాద్ కల్చర్ నేపథ్యంలో దిల్ రాజు కుమారుడి సినిమా.. ‘దేత్తడి’ గ్లింప్స్ చూశారా?

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో హీరోగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దిల్ రాజు కుమారుడు ఆశిష్. అయితే కమర్షియల్ గా హిట్ అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ లోటును తీర్చేలా దేత్తడి సినిమాతో ప్రేక్షకుల…

తెలంగాణ

విద్యార్థులకు ఇక పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే కొత్త ఐటమ్!
తెలంగాణ వార్తలు

విద్యార్థులకు ఇక పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే కొత్త ఐటమ్!

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థుల్లో పౌష్ఠికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఇకపై చేపల కూరను కూడా అందించనున్నట్లు…

ఆంధ్రప్రదేశ్

మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు భరోసా!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు భరోసా!

కాసేపట్లో గమ్యానికి చేరుకుంటామనేలోపే, అగ్నికీలల రూపంలో కబళించిన మృత్యువుకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఈ ఘోర దుర్ఘటన ఎన్నో కుటుంబాలను విషాదంలో నింపింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్లక్ష్యానికి…

Read More
తెలుగు ప్రజలకు చల్లని కబురు.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు ప్రజలకు చల్లని కబురు.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు వారం…

Read More
తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు వెళ్తున్న ప్రత్యేక రైళ్లను వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి రెగ్యూలర్ సర్వీసులుగా మారనున్నాయి. ప్రయాణికు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ప్రజలకు తెలంగాణ సర్కార్‌ భారీ గుడ్‌న్యూస్‌.. మరో సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే ఎగిరి గంతులేస్తారు!
బిజినెస్ వార్తలు

ప్రజలకు తెలంగాణ సర్కార్‌ భారీ గుడ్‌న్యూస్‌.. మరో సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే ఎగిరి గంతులేస్తారు!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉద్యోగులకు 15% నుంచి 20% వరకు డిస్కౌంట్ ఇవ్వాలని కంపెనీలకు సూచనలు సూచనలు చేశామని, ప్రభుత్వం నుంచి ఆయా కంపెనీలతో ఒప్పందం.. కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోల్ -డీజిల్‌పై ఆధారాన్ని తగ్గించడం…

ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. ‘ధురంధర్ 2’ పై రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. ‘ధురంధర్ 2’ పై రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో స్టార్ ఆర్టిస్ట్ రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ప్రేక్షకులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళుతున్నారు. అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2…

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై బిగ్‌ అలర్ట్.. అర్హులు వీరే!
తెలంగాణ వార్తలు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై బిగ్‌ అలర్ట్.. అర్హులు వీరే!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనే అంశంపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే జూన్ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం అర్హులను గుర్తించేందుకు ఓ సర్వే చేపట్టింది. అసర్వే…

వీళ్లిద్దరూ మామూళ్లో కాదు.. ఈ మైనర్ల నేర్పరితనం చూసి పోలీసులే షాక్..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వీళ్లిద్దరూ మామూళ్లో కాదు.. ఈ మైనర్ల నేర్పరితనం చూసి పోలీసులే షాక్..!

చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. సోదరీమణుల వద్ద పెరుగుతున్నాడు. గంజాయికి అలవాటు పడ్డాడు. మైనార్టీ కూడా తీరలేదు. ఇప్పటికే పలు చోరీలకు పాల్పడి 9 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. అయినా ఆ మైనర్ మాయగాడి బుద్ధి మారలేదు. తన స్నేహితుడితో కలిసి చేసిన దొంగతనం…

చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఎండలు దంచికొడుతున్న వేళ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో.. వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇటు ఏపీలో.. అటు తెలంగాణలో…

వేసవిలో పెరుగు తినాలా? లేదంటే మజ్జిగ తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిది..
లైఫ్ స్టైల్ వార్తలు

వేసవిలో పెరుగు తినాలా? లేదంటే మజ్జిగ తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిది..

ప్రతి ఇంటి వంట గదిలో పెరుగు, మజ్జిగ రెండూ తప్పనిసరిగా ఉంటాయి. చాలా ఇళ్లలో ఆహారంతో పాటు పెరుగు అన్నం తింటారు. మజ్జిగ కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ రెండూ పాలతో తయారయ్యేవే. సహజ ప్రోబయోటిక్ ఆహారాలు అయిన ఇవి పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ…

గ్యాస్ కొరత క్రమంలో బిగ్ డెసిషన్.. ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్.. ! తక్కువ ధరకే..
బిజినెస్ వార్తలు

గ్యాస్ కొరత క్రమంలో బిగ్ డెసిషన్.. ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్.. ! తక్కువ ధరకే..

గ్యాస్ కొరత నేపథ్యంలో కంపెనీలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ఉండగా.. ఇందులో ఇక నుంచి 10 కిలోల ఎల్పీజీా మాత్రమే నింపుతారని తెలుస్తోంది. దేశంలో గ్యాస్ కొరత లేదని…

ఆ నటుడి పక్కన ఛాన్స్ కావాలా.. మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ నటుడి పక్కన ఛాన్స్ కావాలా.. మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు

నటి మిర్చి మాధవి ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, చిత్ర పరిశ్రమలోని ఒడిదుడుకులను, ముఖ్యంగా నటీమణులు ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషణాత్మకంగా పంచుకున్నారు. ఒంటరి మూవీలో హీరో వదిన పాత్రతో తన కెరీర్‌ను ప్రారంభించారని, ఆ తర్వాత మదర్ క్యారెక్టర్లు చేసినట్లు తెలిపారు. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన…

సంచలన నిర్ణయం.. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు
తెలంగాణ వార్తలు

సంచలన నిర్ణయం.. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు

తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గత శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 3,24,234 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో.. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం…

ఆ అమ్మకు అదే చివరి మురిపెం.. చంటి పిల్లాడిని ఆడిస్తూనే కుప్పకూలిన తల్లి..!
తెలంగాణ వార్తలు

ఆ అమ్మకు అదే చివరి మురిపెం.. చంటి పిల్లాడిని ఆడిస్తూనే కుప్పకూలిన తల్లి..!

ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులోనే చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు. ఒకప్పుడు ఈ సైలెంట్ కిల్లర్ ప్రమాదం వృద్ధులలోనే కనిపించేది.. ఇటీవలి కాలంలో, యువత, పిల్లలు కూడా గుండెపోటుతో రెప్పపాటులో ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత కాలంలో చిన్న…