బండి భగీరథ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయిభగీరథ్పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. 8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని రాష్ట్ర డీజీపీని సీవీ ఆనంద్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తక్షణపై ఘటనపై విచారణ…






























