Recent Posts

సినిమా

ఎన్నికల్లో విజయ్ భారీ విజయం.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఎన్నికల్లో విజయ్ భారీ విజయం.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ముఖ్యంగా సంచలన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ కు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి…

తెలంగాణ

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌-యూజీ 2026) ఆదివారం (మే 3) ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా…

ఆంధ్రప్రదేశ్

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌-యూజీ 2026) ఆదివారం (మే 3) ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా…

Read More
తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని వార్త.. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని వార్త.. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రానున్న మూడ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. ఎండ ప్రభావంతో…

Read More
మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీవ్రమైన ఎండల మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయని పేర్కొంది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..

రాష్ట్ర పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. రేపు గురువారం (ఏప్రిల్ 30) టెన్త్‌ ఫలితాలు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ వెల్లడించింది. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రాసెస్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి…

అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వార్తలు

అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. సింగపూర్, టోక్యో తరహాలో ప్రపంచస్థాయి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ఆయన తెలిపారు. రైతులు భాగస్వామ్యులై భూములివ్వాలని కోరారు. వారికి మంచి ఉద్యోగాలు, స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇస్తామన్నారు. ఈ…

మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి
తెలంగాణ వార్తలు

మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి

నెల రోజులుగా పదో తరగతి విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఆ సమయం రానేవచ్చింది. ఈ రోజే పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది..…

42 ఏళ్ల వయసులో నటుడిగా మారా.. వయసు సహకరించ ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది
వార్తలు సినిమా సినిమా వార్తలు

42 ఏళ్ల వయసులో నటుడిగా మారా.. వయసు సహకరించ ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది

టాలీవుడ్ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తన విలక్షణ నటన, విలన్ పాత్రల వెనుక ఉన్న ఆసక్తికర రహస్యాలను గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రధానంగా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రం ద్వారా ఆయన నటుడిగా ఎలా స్థిరపడ్డారో వివరించారు ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి…

సిమ్ మార్చండి.. లీటర్ పెట్రోల్ కొట్టేయండి! ఇది కదా అసలైన బిజినెస్ మైండ్!
తెలంగాణ వార్తలు

సిమ్ మార్చండి.. లీటర్ పెట్రోల్ కొట్టేయండి! ఇది కదా అసలైన బిజినెస్ మైండ్!

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ కష్టాలు వర్ణనాతీతం. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా ఏ బంకు చూసినా 'నో స్టాక్' బోర్డులే దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, తోపులాటలతో యుద్ధ వాతావరణం నెలకొంది. లీటర్ ఆయిల్ దొరికితే చాలు మహాప్రభో అని జనం…

తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు.. తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే..
తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు

తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు.. తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే..

వేసవిలో కోళ్ల మరణాలు అధికంగా ఉండటం, సరఫరా తగ్గడంతో.. గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.. ఇటీవల భారీగా తగ్గిన గుడ్ల ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.. అయితే.. గత రెండు వారాలుగా హైదరాబాద్‌లో గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు, చిల్లర గిరాకీ తగ్గినా కోడి మాంసం ధరలు మాత్రం…

ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు

విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇప్పుడు ప్రపంచానికి 'ఏఐ గేట్‌వే'గా అవతరించబోతోంది. ఈ మహాద్భుత ఘట్టానికి ఏప్రిల్ 28, 2026న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం వేదికగా…

కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీ నుంచి వెళ్లనున్న బుల్లెట్ ట్రైన్లపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఏపీ మీదుగా బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించామని, దీని వల్ల అమరావతి నుంచి హైదరాబాద్‌కు 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చని తెలిపారు. ఏపీకి రైల్వేశాఖ…

స్వీట్ తిన్న 30 నిమిషాల్లో మీ శరీరంలో జరిగేది ఇదే.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. యమడేంజర్..
లైఫ్ స్టైల్ వార్తలు

స్వీట్ తిన్న 30 నిమిషాల్లో మీ శరీరంలో జరిగేది ఇదే.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. యమడేంజర్..

తీపి పదార్థాలు తిన్న కొద్ది నిమిషాల్లోనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, ఇన్సులిన్ స్రావం అధికమవడం వంటి మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా మొదటి 30 నిమిషాలు మీకు మధుమేహం ఉందో లేదో నిర్ధారించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తాయని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది చాక్లెట్ లేదా స్వీట్లు…

గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. మే 1 నుంచి కొత్త రూల్స్.. బుకింగ్‌పై కొత్త ఆంక్షలు!
బిజినెస్ వార్తలు

గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. మే 1 నుంచి కొత్త రూల్స్.. బుకింగ్‌పై కొత్త ఆంక్షలు!

ప్రతి నెలా మొదటి తేదీన చమురు కంపెనీలు వంట గ్యాస్ ధరలను సవరిస్తుంటాయి. ఈ క్రమంలో మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియగానే ప్రభుత్వ చమురు కంపెనీలు ధరల…