Recent Posts

సినిమా

ఏంటీ.. శివ సినిమా బడ్జెట్ అంత తక్కువా..? నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ ఎంతంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఏంటీ.. శివ సినిమా బడ్జెట్ అంత తక్కువా..? నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ ఎంతంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ శివ. నాగార్జున హీరోగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ యూత్ ఫేవరేట్…

తెలంగాణ

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!
తెలంగాణ వార్తలు

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!

వరంగల్ మహానగరం నడిబొడ్డున చెరువు ప్రత్యక్షమైంది. వేలాది వాహనాలు, ప్రయాణికులతో నిత్యం రద్దీగా రైల్వేస్టేషన్ ఎదురుగా చెరువును తలపిస్తున్న ఆ బస్టాండ్ ప్రాంగణంలో బీజేపీ శ్రేణులు వెరైటీ నిరసన తెలిపారు. అసంపూర్తిగా వదిలేసిన బస్టాండ్…

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ, రాత్రి మరియు తెల్లవారుజామున మాత్రం తీవ్రంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల…

Read More
ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..

ఇస్రో స్వదేశీ అవసరాలు తీరుస్తూనే, ప్రపంచ దేశాలకు ఉపగ్రహ ప్రయోగాలలో కీలక భాగస్వామిగా మారింది. డిసెంబర్ 2025లో ఇస్రో అమెరికా బ్లూబార్డ్, ఓషన్ సాట్ 3A ఉపగ్రహాలను ప్రయోగించనుంది. అంతేకాకుండా మానవ సహిత గగన్‌యాన్…

Read More
క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!

దేశంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2025) ఒకటి. ఈ పరీక్షను ఈ ఏడాదికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్ నిర్వహించనుంది. క్యాట్ పరీక్షను నవంబర్‌ 30వ…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

మన వంటగదే ఫార్మసీ.. దీన్ని నమిలి తిన్నారంటే ఈ వ్యాధులకు ఛూమంత్రం వేసినట్లే..
లైఫ్ స్టైల్ వార్తలు

మన వంటగదే ఫార్మసీ.. దీన్ని నమిలి తిన్నారంటే ఈ వ్యాధులకు ఛూమంత్రం వేసినట్లే..

మన వంటగది ముఖ్యంగా ఒక చిన్న ఫార్మసీ.. మనకు కావలసిందల్లా ఆయుర్వేదం గురించి కొంచెం జ్ఞానం.. అంతే.. దాని చుట్టూ మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన అనేక మూలికలు కనిపిస్తాయి. వీటిలో ఒకటి అల్లం.. దీనిని ఆయుర్వేదంలో శుంఠి అని పిలుస్తారు. మన వంటగది ముఖ్యంగా ఒక చిన్న…

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
వార్తలు సినిమా సినిమా వార్తలు

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో…

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..
తెలంగాణ వార్తలు

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో తాండూరుకి చెందిన దంపతులు ముగ్గురు కుమార్తెలను కోల్పోయారు. తాజాగా ఆ ముగ్గరు అక్కాచెల్లెళ్ల అంతిమ ప్రయాణం ముగిసింది. కలిసి మొదలు పెట్టిన వారి ప్రయాణం.. కలిసే…

అమ్మా, నాన్న ఇక కనిపించరా.. మమ్మల్ని చూసేదెవరు.. ఇద్దరు కూతుళ్ల రోదన చూస్తే కన్నీరే..
తెలంగాణ వార్తలు

అమ్మా, నాన్న ఇక కనిపించరా.. మమ్మల్ని చూసేదెవరు.. ఇద్దరు కూతుళ్ల రోదన చూస్తే కన్నీరే..

చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మరణించారు. ఈ బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు.. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ దుర్ఘటనపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తాండూరు మండలం…

ముసురు ఇంకా వీడలేదు.. ఏపీలో ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ముసురు ఇంకా వీడలేదు.. ఏపీలో ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో…

పెద్ద ప్లానే..! భారీగా బంగారం నిల్వలు పెంచుతున్న భారత్! ఎలాగంటే..
బిజినెస్ వార్తలు

పెద్ద ప్లానే..! భారీగా బంగారం నిల్వలు పెంచుతున్న భారత్! ఎలాగంటే..

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అస్థిరత నెలకొనడంతో బంగారం విలువ పెరుగుతూ పోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో చాలా దేశాలు తమ బంగారు నిల్వలను పెంచుకునే పనిలో పడ్డాయి. భారత్ కూడా విదేశాల్లో ఉన్న బంగారు నిల్వల్ని ఇండియాకు తరలిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..…

ఈ 4 లక్షణాలను లైట్ తీసుకుంటే మీ చిట్టి గుండెకు గట్టి ప్రమాదమే.. జాగ్రత్త..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ 4 లక్షణాలను లైట్ తీసుకుంటే మీ చిట్టి గుండెకు గట్టి ప్రమాదమే.. జాగ్రత్త..

ఇటీవల కాలంలో యువతలో కూడా పెరుగుతున్న గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జీవనశైలి మార్పులే దీనికి ప్రధాన కారణమని వైద్యులు అంటున్నారు. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి, దాని ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం అత్యవసరం. వీటిని లైట్ తీసుకుంటే మీ చిట్టి గుండెకు గట్టి ప్రమాదం రావడం ఖాయం.ఈ…

హీరో విక్రమ్ భార్య ఎవరో తెలుసా.. ? వీళ్లిద్దరి లవ్ స్టోరీలో సినిమాకు మించి ట్విస్టులు..
వార్తలు సినిమా సినిమా వార్తలు

హీరో విక్రమ్ భార్య ఎవరో తెలుసా.. ? వీళ్లిద్దరి లవ్ స్టోరీలో సినిమాకు మించి ట్విస్టులు..

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టిన విక్రమ్.. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రీల్ లైఫ్ కంటే ఎక్కువగా రియల్ లైఫ్ లో కష్టాలు ఎదుర్కొన్నాడు. కొన్నేళ్లపాటు ఇంటికే పరిమితమయ్యాడు. ఇంతకీ విక్రమ్ భార్య గురించి…

సీబీఎస్ఈ 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫైనల్‌ టైం టేబుల్ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సీబీఎస్ఈ 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫైనల్‌ టైం టేబుల్ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో 20205-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫైనల్ టైం టేబుల్‌ను తాజాగా బోర్డు విడుదల చేసింది.. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో 20205-26…

స్వయం జులై సెషన్‌కు మీరూ దరఖాస్తు చేశారా? రాత పరీక్ష తేదీలు చూశారా..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

స్వయం జులై సెషన్‌కు మీరూ దరఖాస్తు చేశారా? రాత పరీక్ష తేదీలు చూశారా..

స్వయం 2025 జులై సెషన్ పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా కీలక ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్‌ 31, 2025వ తేదీతో ముగిసింది. అయితే తాజాగా ఈ గడువును.. స్టడీ వెబ్స్ ఆఫ్…