Recent Posts

సినిమా

కేరళలోని ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్‌కు ఊరట..
వార్తలు సినిమా సినిమా వార్తలు

కేరళలోని ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్‌కు ఊరట..

కేరళలో సంచలనం సృష్టించిన 2017 నాటి నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోశిగా ప్రకటించింది. ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కాగా తన…

తెలంగాణ

చైనా, జపాన్ లాంటి పెద్ద దేశాలతోనే మాకు పోటీ.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వార్తలు

చైనా, జపాన్ లాంటి పెద్ద దేశాలతోనే మాకు పోటీ.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్లోబల్ సమ్మిట్ నేడు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న…

ఆంధ్రప్రదేశ్

వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు

ఏపీని స్క్రబ్‌ టైఫస్‌ వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో స్క్రబ్‌ టైఫస్‌ కలకలం రేపగా.. ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఏకంగా ఇద్దరు మరణించడం మరింత…

Read More
ఏపీకి మరో పిడుగులాంటి వార్త.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి మరో పిడుగులాంటి వార్త.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. తాజా వెదర్ రిపోర్ట్

దిత్వా తుపాను ప్రభావంతో ఇప్పటికే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, చెరువులు…

Read More
డబ్బు డిపాజిట్ చేసేందుకు బ్యాంకు‌కు వచ్చిన మహిళ.. ఆమె రాసిన స్లిప్ చూడగా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డబ్బు డిపాజిట్ చేసేందుకు బ్యాంకు‌కు వచ్చిన మహిళ.. ఆమె రాసిన స్లిప్ చూడగా

కళ్ళముందే కనికట్టు చేసినట్లు రమణమ్మ అనే మహిళను మాటలతో ఏమార్చి 50 వేల రూపాయల కట్టలో 18 వేల రూపాయలు కొట్టేశారు. డబ్బులు తీసుకున్న దుండగులిద్దరూ హడావుడిగా బ్యాంకు నుంచి బయటకు నడుచుకుంటూ పారిపోయారు.…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

అలాంటి వారిని వదిలిపెట్టొద్దు.. కఠినంగా శిక్షించాలి.. ఆవేదన వ్యక్తం చేసిన రష్మిక మందన్న
వార్తలు సినిమా సినిమా వార్తలు

అలాంటి వారిని వదిలిపెట్టొద్దు.. కఠినంగా శిక్షించాలి.. ఆవేదన వ్యక్తం చేసిన రష్మిక మందన్న

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 మూవీస్ లో నటించింది రశ్మిక. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు…

ప్రయాణికులకు అలర్ట్‌.. రైల్వే టికెట్‌ బుకింగ్‌లో కొత్త రూల్స్‌.. ఇప్పుడు అది తప్పనిసరి!
బిజినెస్ వార్తలు

ప్రయాణికులకు అలర్ట్‌.. రైల్వే టికెట్‌ బుకింగ్‌లో కొత్త రూల్స్‌.. ఇప్పుడు అది తప్పనిసరి!

రాబోయే కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైళ్లలో ఈ వ్యవస్థను అమలు చేయాలని రైల్వేలు యోచిస్తున్నాయి. సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టడమే కాకుండా టిక్కెట్ల పంపిణీని మరింత సమానంగా, పారదర్శకంగా చేయడం దీని ఉద్దేశ్యం. ఇది టిక్కెట్ల లోపాలు, అవకతవకలను.. భారతీయ రైల్వేలు టికెటింగ్ వ్యవస్థను మరింత సురక్షితంగా,…

రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు.. స్పాట్‌లో కుక్క మృతి.. తప్పిన భారీ ప్రమాదం!
తెలంగాణ వార్తలు

రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు.. స్పాట్‌లో కుక్క మృతి.. తప్పిన భారీ ప్రమాదం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం సృష్టించింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారంపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో బాంబు అమర్చారు. దుండగులు అమర్చిన బాంబుకు కుక్క బలైంది. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును చూసి తినే పదార్థం అనుకుని కుక్క కొరికేసింది.…

నర్సాపూర్‌లో దారుణం.. 6 ఏళ్ల బాలుడిపై మూడు వీధి కుక్కల దాడి
తెలంగాణ వార్తలు

నర్సాపూర్‌లో దారుణం.. 6 ఏళ్ల బాలుడిపై మూడు వీధి కుక్కల దాడి

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆరు సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తల్లి సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల బెడద పెరిగిందని, చిన్నపిల్లలపై దాడులు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని…

డబ్బు డిపాజిట్ చేసేందుకు బ్యాంకు‌కు వచ్చిన మహిళ.. ఆమె రాసిన స్లిప్ చూడగా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డబ్బు డిపాజిట్ చేసేందుకు బ్యాంకు‌కు వచ్చిన మహిళ.. ఆమె రాసిన స్లిప్ చూడగా

కళ్ళముందే కనికట్టు చేసినట్లు రమణమ్మ అనే మహిళను మాటలతో ఏమార్చి 50 వేల రూపాయల కట్టలో 18 వేల రూపాయలు కొట్టేశారు. డబ్బులు తీసుకున్న దుండగులిద్దరూ హడావుడిగా బ్యాంకు నుంచి బయటకు నడుచుకుంటూ పారిపోయారు. అటు బాధితురాలు రమణమ్మ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లగా.. బ్యాంకులు, ఏటీఎం సెంటర్లలో…

యాక్సిడెంట్ ఏమోగానీ.. గుడ్లు మాత్రం ఫ్రీ.. ఇంకెందుకు వదిలిపెడతారు చెప్పండి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

యాక్సిడెంట్ ఏమోగానీ.. గుడ్లు మాత్రం ఫ్రీ.. ఇంకెందుకు వదిలిపెడతారు చెప్పండి..

జనగామ జిల్లాలో కోడిగుడ్ల వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న గుడ్లన్ని చెల్లచెదురుగా రోడ్డు పై పడ్డాయి.. కొన్ని కిందపడి పగిలిపోగా.. మరికొన్ని ట్రైలలో అలానే ఉన్నాయి.. అసలే కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. రోడ్డుపై పడిపోయిన కోడిగుడ్ల కోసం జనం పరుగులు…

ప్రపంచ కుబేరుల జాబితాలో ఊహించని మార్పు..! రెండో ప్లేస్‌కి దూసుకొచ్చిన లారీ పేజ్‌
బిజినెస్ వార్తలు

ప్రపంచ కుబేరుల జాబితాలో ఊహించని మార్పు..! రెండో ప్లేస్‌కి దూసుకొచ్చిన లారీ పేజ్‌

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లలో అకస్మాత్తుగా పెరుగుదల ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నాటకీయ మార్పులకు దారితీసింది. లారీ పేజ్ ఒరాకిల్ సీఈఓ ఎల్లిసన్‌ను అధిగమించి రెండవ స్థానానికి చేరుకోగా, సెర్గీ బ్రిన్ జెఫ్ బెజోస్‌ను దాటి మూడవ స్థానంలో నిలిచారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్…

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..

తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పాటలతో అలరించారు సింగర్ హేమచంద్ర. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన తోటి సింగర్ శ్రావణ భార్గవిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలంగా వీరిద్దరి పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ విడాకులు తీసుకున్నారంటూ…

వాలు జడలా వయ్యారంగా ఉన్న ఈ మొక్కను చూశారా?.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వాలు జడలా వయ్యారంగా ఉన్న ఈ మొక్కను చూశారా?.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

మొక్కలను పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతారు. అందుకే మార్కెట్‌లోంచి మొక్కలను తెచ్చి ఇంట్లో పెంచుకుంటారు. కొందరైలే వాటిని కొన్ని తీగల సపోర్ట్‌తో రకరకాల ఆరాకాలో పెంచి.. ఇంటిని ఎంతో చక్కగా అలంకరిస్తారు. ఇళ్లలోనే కాదు.. నర్సరీలులో కూడా మొక్కలను వివిధ ఆకారాలలో పెంచుతుంటారు. అవి నెటిజన్లను ఎంతో ఆకర్షిస్తాయి.…

పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (SSC) ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంబంధించిన కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించవల్సిన నియామక పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ కింద మొత్తం 737 ఢిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్ డ్రైవర్‌ (పురుష) పోస్టులను భర్తీ చేయనుంది.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌…