శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సీఎం కాలేదని మహిళల ఆవేదన..కన్నీరు పెట్టుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం
జాతీయం తెలంగాణ వార్తలు

శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సీఎం కాలేదని మహిళల ఆవేదన..కన్నీరు పెట్టుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం

శివరాజ్‌సింగ్‌ అభిమానులు, మద్దతుదారులు సీఎం కాకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రధానంగా ఆయన అమలు చేసిన లాడ్లీ లక్ష్మీ యోజన పథకం మహిళా లబ్ధిదారులు శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు! తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో(assembly elections) మధ్యప్రదేశ్ లో బీజేపీ ఘనవిజయం సాధించింది. మరోసారి…

మరో మూడు రోజులు జాగ్రత్త..తెలంగాణ ప్రజలకు వాతావరణకేంద్రం వార్నింగ్..
తెలంగాణ వార్తలు

మరో మూడు రోజులు జాగ్రత్త..తెలంగాణ ప్రజలకు వాతావరణకేంద్రం వార్నింగ్..

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు చలితీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.మూడు రోజుల తర్వాత చలి తీవ్రత సాధారణ స్థితికి రావొచ్చుని పేర్కొంది. తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. శీతాకాలంలో సాధారణ స్థాయి నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నమోకార్తీకమాసంలో కొద్దిగా ఉండే…

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు

మేడ్చల్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు దూషణలకు దిగారు. సీఎం నియోజకవర్గం మనోహరాబాద్ ఎంపీపీని అంటూ ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారో వ్యక్తి… మద్యం తాగి వాహనం నడిపారు. పోలీసులను చూసి వాహనాన్ని పక్కకు తిప్పుకోవడంతో పోలీసులు అక్కడికి…

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తం
తెలంగాణ వార్తలు

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తం

కొవిడ్ కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌లో ఇకనుంచి ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనుంది. కొత్తగా రాష్ట్రంలో 6 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 34కు చేరింది. కొత్త వేరియంట్ గుర్తింపు కోసం స్వాబ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్స్‌కి పంపించారు అధికారులు.…

హైదరాబాద్‏లో అటు వైపు వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‏లో అటు వైపు వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..

హైదరాబాద్ లోని సైబరాబాద్ పరిధిలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ (రాయదుర్గం మెట్రో స్టేషన్) నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు సైబరాబాద్…

అభివృద్ధి అంతా మీర్ఖాన్‌పేట చుట్టే
తెలంగాణ వార్తలు

అభివృద్ధి అంతా మీర్ఖాన్‌పేట చుట్టే

విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి : భవిష్యత్తులో అభివృద్ధి మీర్ఖాన్‌పేటలోనే ఉంటుందని… ఫార్మా పరిశ్రమలకు భూములు కోల్పోతున్న 14వేల ఎకరాల రైతుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్కాన్‌పేటలో అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌ డేటా సెంటర్‌ డెలివరీ ఆధ్వర్యంలో రూ.కోటితో చేపట్టిన…

రాచకొండలో నూతన పోలీస్ స్టేషన్లు… డిసిపిలు…
తెలంగాణ వార్తలు

రాచకొండలో నూతన పోలీస్ స్టేషన్లు… డిసిపిలు…

రాచకొండ కమిషనరేట్ పరిధి ఉప్పల్, నాచారం, చర్లపల్లి, మల్లాపూర్ ప్రాంతాల్లోని ఫార్మాసిటి, ఇతర ఇండస్ట్రీలు 14వేల ఎకరాల విస్తీర్ణంలో కమిషనరేట్ పరిధిలో ఉన్నట్లుగా సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి చర్లపల్లిలో 3 అదనపు పోలీస్ స్టేషన్లు, ఉప్పల్లో ఒక మహిళా…

కాసేపట్లో పాలమూరుకు కేసీఆర్..
తెలంగాణ వార్తలు

కాసేపట్లో పాలమూరుకు కేసీఆర్..

సీఎం కేసీఆర్​ నేడు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు సీఎం ప్రగతిభవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా 12: 45 కి అక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 నిమిషాలకు ఫారెస్ట్ కాంప్లెక్స్ ఎదురుగా సింధు హోటల్…

కాంగ్రెస్ నేతల కీలక భేటీ.. బడుగు బలహీన వర్గాలు లక్ష్యంగా పలు తీర్మానాలు
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్ నేతల కీలక భేటీ.. బడుగు బలహీన వర్గాలు లక్ష్యంగా పలు తీర్మానాలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నేతలు ఇవాళ హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో సమావేశమయ్యారు. ఆయా వర్గాల ప్రజల సామాజిక ప్రయోజనాలను పరిరక్షించడం, పార్టీలో వారికి తగిన ప్రాధాన్యం దక్కేలా చేయడానికి సంబంధించి ఈ భేటీలో పలు తీర్మానాలు చేశారు. బడుగు,…

9,168 కొలువులకు నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం ఇదే!
తెలంగాణ వార్తలు

9,168 కొలువులకు నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం ఇదే!

ఈ నెల 23 నుంచి గ్రూప్‌–4కు దరఖాస్తులు25 ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ.. జనవరి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ2023 ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్షఈనెల 23న టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తంగా…