రెండో రాజధానిగా వరంగల్.. ఫుల్ ఫోకస్ చేసిన సీఎం రేవంత్.. ఈ 28న సమీక్ష
తెలంగాణ వార్తలు

రెండో రాజధానిగా వరంగల్.. ఫుల్ ఫోకస్ చేసిన సీఎం రేవంత్.. ఈ 28న సమీక్ష

వరంగల్‌లో జూన్ 28వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నగర అభివృద్ధి పనులపై హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై సమీక్ష చేస్తారు. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలపై…

నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణం.. ఈ ప్రాంతాల వారికి మహర్థశ..
తెలంగాణ వార్తలు

నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణం.. ఈ ప్రాంతాల వారికి మహర్థశ..

రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే వారధి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి. NH65గా పిలవబడే ఈ రహదారి దేశంలోని అత్యంత వాహనాల రద్దీ కలిగి ఉంది. ఈ హైవేపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) నడుం బిగించింది. తరుచూ ప్రమాదాలు…

వరంగల్ జిల్లాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు.. అమ్మవారికి జలాభిషేకం..
తెలంగాణ వార్తలు

వరంగల్ జిల్లాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు.. అమ్మవారికి జలాభిషేకం..

అన్నదాత ఆశగా ఎదురుచూసిన రుతుపవనాలు అడుగు పెట్టాయని సంతోషం నిలవలేదు. వర్షాలు కురవకపోవడంతో .. పలు జిల్లాలో రైతులు, మహిళలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల నిర్వహించిన పూజలు ఆకట్టుకుంటున్నాయి. అన్నదాత ఆశగా ఎదురుచూసిన రుతుపవనాలు అడుగు పెట్టాయని సంతోషం నిలవలేదు. వర్షాలు కురవకపోవడంతో…

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. విగతజీవిగా మారాడు.. పోలీసుల ఆరాతో అసలు నిజం..!
తెలంగాణ వార్తలు

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. విగతజీవిగా మారాడు.. పోలీసుల ఆరాతో అసలు నిజం..!

హైదరాబాద్ పాతబస్తీలో అర్థరాత్రి మరో హత్య కలకలం రేపింది. పాతబస్తీ దాని పరిసర ప్రాంతాల్లో వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాతబస్తీలో వరుస హత్యలు దాడులు జరిగి 24 గంటలు గడవక ముందే మరొక హత్య వెలుగులోకి రావటం వణుకు పుట్టిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో అర్థరాత్రి మరో హత్య…

బొగ్గు గనుల వేలంపై పేలుతున్న మాటల తూటాలు.. రేవంత్‌ వర్సెస్‌ కేటీఆర్‌
తెలంగాణ వార్తలు

బొగ్గు గనుల వేలంపై పేలుతున్న మాటల తూటాలు.. రేవంత్‌ వర్సెస్‌ కేటీఆర్‌

సింగరేణి బొగ్గు గనుల వేలంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావుల మధ్య ట్వీట్‌ వార్‌ పీక్స్‌కి చేరింది. రేవంత్‌ రెడ్డి గారూ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ ద్వారా ప్రశ్నిస్తే, కేటీఆర్‌ గారూ అంటూ రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్‌. సింగరేణి బొగ్గు…

బుర్ఖాతో ఒకరు.. హెల్మెట్ ధరించి మరొకరు గోల్డ్ షాపులోకి వచ్చారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
తెలంగాణ వార్తలు

బుర్ఖాతో ఒకరు.. హెల్మెట్ ధరించి మరొకరు గోల్డ్ షాపులోకి వచ్చారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

అసలే.. గోల్డ్ షాప్.. రోజూ పదుల సంఖ్యలో కస్టమర్లు వచ్చిపోతుంటారు.. నగలు కొనే వారితో.. వచ్చి పోయే వాహనాలతో ఆ ప్రాంతం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది.. ఈ క్రమంలోనే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.. కస్టమర్లు లాగా ఒకరు బుర్ఖా ధరించి రాగా.. మరొకరు హెల్మెట్ పెట్టుకోని షాపులోకి ప్రవేశించారు..…

తెలంగాణ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య సూసైడ్‌.. ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య సూసైడ్‌.. ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గత 12 సంవత్సరాల క్రితం రూపదేవిని ప్రేమించి వివాహం చేసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు…

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..
తెలంగాణ వార్తలు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..

పటాన్ చెరువు ఎమ్మెల్యే ఆయన సోదరుల ఇళ్లపై ఈడీ దాడులు.. పటాన్‌ చెరువు ఎమ్మెల్యే ఆయన సోదరుడు కాంట్రాక్టర్లలో సోదాలు.. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన రెడ్డి ఇళ్లలో తనిఖీలు.. ఎమ్మెల్యే తో పాటు సోదరుడికి పెద్ద ఎత్తున మైనింగ్ బిజినెస్.. ఈడీ సోదాల వ్యవహారం తెలంగాణలో మరోసారి…

నేటి నుంచి TGPSC గ్రూప్‌ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. ఈ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి
తెలంగాణ వార్తలు

నేటి నుంచి TGPSC గ్రూప్‌ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. ఈ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి

తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్‌ 4 సర్వీసుల పోస్టుల కోసం 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసిని సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులందరికీ జూన్‌ 20 అంటే ఈ రోజు నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ దాదాపు రెండు నెలల…

తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. అమ్మాయిలదే హవా!
తెలంగాణ వార్తలు

తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. అమ్మాయిలదే హవా!

ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలు కల్పించడానికి నిర్వహించిన తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) 2024 పరీక్ష ఫలితాలు మంగళవారం (జూన్‌ 18) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో 18,829 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు..…