జైలు నుంచి విడుదల కానున్న 213 మంది ఖైదీలు.. ఆపై ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవే..
తెలంగాణ వార్తలు

జైలు నుంచి విడుదల కానున్న 213 మంది ఖైదీలు.. ఆపై ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవే..

శిక్ష సమయంలో జైల్లో సత్ప్రవర్తన కలిగిన నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని విడుదల చేయనున్నారు చర్లపల్లి జైలు అధికారులు. మొత్తం 213 మంది ఖైదీలు నేడు విడుదల కానున్నారు. దీనికి సంబంధించి హోం శాఖ కార్యదర్శి జీవో నెంబర్ 37 జారీ చేశారు. విడుదలయ్యే వారిలో జీవిత ఖైదీలతో…

తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. జూలై 6న భేటీ కానున్నట్లు లేఖలో ప్రతిపాదించారు.
తెలంగాణ వార్తలు

తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. జూలై 6న భేటీ కానున్నట్లు లేఖలో ప్రతిపాదించారు.

కడెం ప్రాజెక్టు మరోసారి అధికారుల నిర్లక్ష్యానికి గురైంది. మరమ్మత్తుల పనులు ఆలస్యం కావడంతో మూడు గేట్ల నుంచి వరద నీరు వృధాగా పోతుంది. కడెం ప్రాజెక్ట్‌ను వర్షాకాలం టెన్షన్ వెంటాడుతోంది. జోరు వానలు.. వరదొచ్చింటే.. వరద ఉప్పెనలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది కడెం. 2022 నుంచి వరుసగా రెండేళ్లు వరద…

సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..
తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..

తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. జూలై 6న భేటీ కానున్నట్లు లేఖలో ప్రతిపాదించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేపట్టిన విశేషమైన పనికి నా హృదయపూర్వక అభినందనలు. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి గణనీయంగా తోడ్పడ్డాయి. తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా,…

క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
తెలంగాణ వార్తలు

క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..

బీసీసీఐ స‌హ‌కారంతో రాష్ట్రంలో క్రికెట్ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) కొన్ని విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంది. ఆదివారం జ‌రిగిన అపెక్స్‌ కౌన్సిల్ స‌మావేశంలో హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు, కార్య‌ద‌ర్శి దేవ్‌రాజ్‌, కోశాధికారి సీజే శ్రీనివాస్‌, కౌన్సిల‌ర్ సునిల్ అగ‌ర్వాల్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు…

గుడ్ న్యూస్.. తెలంగాణలో స్మార్ట్‌సిటీ మిషన్​ గడువు పొడిగింపు..
తెలంగాణ వార్తలు

గుడ్ న్యూస్.. తెలంగాణలో స్మార్ట్‌సిటీ మిషన్​ గడువు పొడిగింపు..

స్మార్ట్ సిటీ మిష‌న్‌ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను…

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన డీఎస్
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన డీఎస్

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో…

వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి స్పెషల్ ఫోకస్.. సీఎం టూర్ అప్డేట్స్ ఏంటో తెలుసా..?
తెలంగాణ వార్తలు

వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి స్పెషల్ ఫోకస్.. సీఎం టూర్ అప్డేట్స్ ఏంటో తెలుసా..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. అందులో భాగంగా మొదటిసారి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వరంగల్ కు రానున్న సీఎం రేవంత్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధితోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్నత స్థాయి…

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే..
తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే..

పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి హారీష్ రావు. మెదక్‎లో బిజెపిని బిఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో…

తెలంగాణలో సింగరేణి చిచ్చు .. బొగ్గుగనుల వేలాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. ఆ రోజు నుంచి..
తెలంగాణ వార్తలు

తెలంగాణలో సింగరేణి చిచ్చు .. బొగ్గుగనుల వేలాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. ఆ రోజు నుంచి..

సింగరేణిపై తెలంగాణలో సిగపట్లు పట్టుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. గనుల వేలం మీద.. పొలిటికల్‌ వార్ ముదిరి పాకాన పడుతోంది. ఈ అంశంలో దశలవారీగా ఆందోళనలకు బీఆర్‌ఎస్ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేయగా… అంతా మీవల్లే అంటూ బీజేపీ, కాంగ్రెస్‌ ఎదురుదాడి చేస్తున్నాయి. తెలంగాణలో సింగరేణి చిచ్చు .. పొలిటికల్‌గా…

రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..! వారికి లేనట్టేనట..
తెలంగాణ వార్తలు

రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..! వారికి లేనట్టేనట..

తెలంగాణలో కీలకమైన పథకం అమలు విషయంలో డబ్బు వృధా కాకుండా కాంగ్రెస్‌ సర్కార్‌ ప్లాన్‌ చేస్తోంది. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా మార్గదర్శకాలు రెడీ చేసింది. ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ…