ఒకే పార్టీలో ఉన్నా.. వేరువేరుగా ప్రయాణం.. మహిపాల్ రాకతో మరీ ఇంట్రస్టింగ్!
తెలంగాణ వార్తలు

ఒకే పార్టీలో ఉన్నా.. వేరువేరుగా ప్రయాణం.. మహిపాల్ రాకతో మరీ ఇంట్రస్టింగ్!

గూడెం మహిపాల్‌ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో.. పటాన్‌చెరులో పొలిటికల్ సీన్‌ ఆసక్తికరంగా మారింది. నీలం మధు – కాటా శ్రీనివాస్‌.. వీళ్లిద్దరూ ఒకే ఒరలో ఉన్న రెండు కత్తులు. అలాంటి కత్తుల మధ్య గూడెం చేరిక మరింత అగ్గిరాజేసినట్టయింది. ఈ త్రయం కలిసికట్టుగా ఉంటారా? కలహాల పేరుతో…

ఊరి దేవతలు.. ఊరూరా చుట్టాలు
తెలంగాణ వార్తలు

ఊరి దేవతలు.. ఊరూరా చుట్టాలు

ఎల్లలు దాటి వచ్చి గ్రామదేవతలకు ప్రణమిల్లి.. దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి..అనామకుల నుంచి అపర కుబేరుల వరకు..సర్పంచ్‌ నుంచి ప్రధాని వరకు..భాగ్యనగరంలో గ్రామ దేవతల సేవలో భక్తజనం పునీతం.. గ్రామ దేవత.. గ్రామానికి రక్ష.. పాడి పంటలు, సుఖ సంతోషాలు, సకల సౌభాగ్యాలు కలిగించే కల్పవల్లి. ఆ…

ఐఎండీ అలర్ట్‌: తెలంగాణలో వారంపాటు భారీ వర్షాలు !
తెలంగాణ వార్తలు

ఐఎండీ అలర్ట్‌: తెలంగాణలో వారంపాటు భారీ వర్షాలు !

తెలంగాణలో వచ్చే వారం నుంచి పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆవర్తనం బలపడిన కారణంగా సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌…

కవిత లిక్కర్ కేసుపై విచారణ వాయిదా.. బెయిల్ మంజూరులో జాప్యం అందుకేనా..
తెలంగాణ వార్తలు

కవిత లిక్కర్ కేసుపై విచారణ వాయిదా.. బెయిల్ మంజూరులో జాప్యం అందుకేనా..

లిక్కర్‌ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కష్టాలు తీరట్లేదు. దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌పై విచారణ 22కి వాయిదా వేసింది కోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు డిఫాల్ట్…

‘రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు’.. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ వార్తలు

‘రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు’.. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఫిరాయింపులపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉండలేరని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. చాలామంది బీఆర్‌ఎస్‌…

అమ్మో.. అక్కడ స్వీట్లు తింటే అంతే.. తనిఖీల్లో బయటపడ్డ నిజాలు..
తెలంగాణ వార్తలు

అమ్మో.. అక్కడ స్వీట్లు తింటే అంతే.. తనిఖీల్లో బయటపడ్డ నిజాలు..

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పలు మిఠాయి షాపులు, హోటల్స్‌లో రైడ్స్ చేసిన అధికారులు.. కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మహానగరం హైదరాబాద్‌లో నాన్‌ స్టాప్‌గా కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ సిటీలో…

తెలంగాణ డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే!
తెలంగాణ వార్తలు

తెలంగాణ డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే!

తెలంగాణ డీఎస్సీ 2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి తెలంగాణ విద్యాశాఖ హాల్‌ టికెట్లను వైబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ పూర్తి షెడ్యూల్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.…

ఆ విషయంలో పోటీ పడుతున్న ఇద్దరు నేతలు.. మంత్రుల వద్ద అర్జీలు..
తెలంగాణ వార్తలు

ఆ విషయంలో పోటీ పడుతున్న ఇద్దరు నేతలు.. మంత్రుల వద్ద అర్జీలు..

ప్రత్యర్థి పార్టీల్లో కొనసాగిన ఆ ఇద్దరు నేతలు ఒకే గూటికి చేరారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన జగిత్యాల ముఖ్య నేతల తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆధిపత్య పోరులో ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారోనన్న…

యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తరహాలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభువు దర్శనం..
తెలంగాణ వార్తలు

యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తరహాలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభువు దర్శనం..

ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రధానాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయం ముఖ ద్వారం నుంచి స్వయంభువులను దర్శించుకునేవారు. నేటి నుంచి ప్రయోగాత్మకంగా ప్రధాన ఆలయంలోకి వచ్చిన భక్తులు మహాముఖ మండపంలో దూరం నుంచే మూలవరులను చూస్తూ..…

అక్షరం వర్సెస్ బీజాక్షరం.. బాసరలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..
తెలంగాణ వార్తలు

అక్షరం వర్సెస్ బీజాక్షరం.. బాసరలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..

బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో అక్షరం వర్సెస్ బీజాక్షరం వివాదం తారస్థాయికి చేరింది. బీజాక్షర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న వేద పాఠశాల నిర్వాహకుడితో తాడోపేడో తేల్చుకునేందుకు బాసర ఆలయ కమిటీ రెడీ అయింది. ఆలయ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా, అక్షరాభ్యాసాలకు పోటీగా వేద పాఠశాల నిర్వాకుడు విద్యానందగిరి కొనసాగిస్తున్న బీజాక్షరాల…