ఒకే పార్టీలో ఉన్నా.. వేరువేరుగా ప్రయాణం.. మహిపాల్ రాకతో మరీ ఇంట్రస్టింగ్!
గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో.. పటాన్చెరులో పొలిటికల్ సీన్ ఆసక్తికరంగా మారింది. నీలం మధు – కాటా శ్రీనివాస్.. వీళ్లిద్దరూ ఒకే ఒరలో ఉన్న రెండు కత్తులు. అలాంటి కత్తుల మధ్య గూడెం చేరిక మరింత అగ్గిరాజేసినట్టయింది. ఈ త్రయం కలిసికట్టుగా ఉంటారా? కలహాల పేరుతో…