ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు.. ఎందుకంటే?
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆరో వార్డు బీజేపీ అభ్యర్థిగా ఉన్న మహదేవ్ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనగంగా మారింది. అయితే ఇతర పార్టీ నేతల బెదిరింపుల కారణంగానే మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ…










