డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..
తెలంగాణ వార్తలు

డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..

డీజిల్ ధరలు పెరగడంతో టీజీఎస్‌ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీపై అదనపు భారం పడుతుంది. దీని వల్ల బస్సు టికెట్ ధరలును పెంచనున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఎట్టకేలకు ఆర్టీసీ వర్గాలు స్పందించాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.…

చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ
తెలంగాణ వార్తలు

చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

రాష్ట్రంలో ఎండ ప్రచండంగా ఉంది. భానుడు నిప్పులకుంపటిని తలపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయి. తెలంగాణలో ఆదివారం 21 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కుమ్రం భీం…

తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. వారి రేషన్ కార్డు రద్దు..
తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. వారి రేషన్ కార్డు రద్దు..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల అనర్హులను గుర్తిస్తోంది. అర్హత లేకపోయినా తప్పుడు వివరాలతో పొందినవారిని గుర్తించి కార్డు రద్దు చేస్తోంది. వీరిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువమంది ఉన్నారు. అలాగే రూ.6 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిని కూడా గుర్తిస్తోంది.…

భక్తికి కొత్త రూపం.. జెన్‌జీని ఆకట్టుకుంటున్న భజన క్లబ్బింగ్ ట్రెండ్.. ఇప్పుడు హైదరబాద్‌లో..
తెలంగాణ వార్తలు

భక్తికి కొత్త రూపం.. జెన్‌జీని ఆకట్టుకుంటున్న భజన క్లబ్బింగ్ ట్రెండ్.. ఇప్పుడు హైదరబాద్‌లో..

మారుతున్న ఫాస్ట్‌లైఫ్‌ కారణంగా చెడు అలవాట్లకు బానిసలవుతున్న యువతను అత్యాథ్మికం వైపు మళ్లిస్తూ.. వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న భజన్ క్లబ్బింగ్ ట్రెండ్ ఇప్పుడు మన హైదరాబాద్‌కు కూడా వచ్చేసింది. సాంప్రదాయ భక్తి సంగీతానికి ఆధునిక బీట్స్‌ను జోడిస్తూ జెన్‌జీ యువత తెగ ఆకర్షిస్తున్న ఈ కొత్త ట్రెండ్…

రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఊరంతా పరుగులు! ఏం జరిగిందంటే
తెలంగాణ వార్తలు

రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఊరంతా పరుగులు! ఏం జరిగిందంటే

సంగారెడ్డి జిల్లా రైకోడ్ మండలం రామోజిపల్లి గ్రామంలో ఈతకు వెళ్లిన ముగ్గురు మైనర్ బాలురు చెరువులో మునిగి మృతి చెందారు. మృతులను నిరంజన్ (13), బసవరాజు (10), మరియు మణి (12) గా గుర్తించారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఈత కొట్టడానికి చెరువులోకి దిగారు. లోతు అంచనా…

ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. ఆ టికెట్స్‌ చెల్లవు.. వారికి మాత్రమే SRH మ్యాచ్‌కు అనుమతి!
తెలంగాణ వార్తలు

ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. ఆ టికెట్స్‌ చెల్లవు.. వారికి మాత్రమే SRH మ్యాచ్‌కు అనుమతి!

ఈ నెల 22న ఉప్పల్ స్టేడియంలో జరగబోయే చివరి ఐపీఎల్ మ్యాచ్‌ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీసులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఈ మ్యాచ్‌ కోసం టికెట్స్‌కు భారీ డిమాండ్ ఉండడంతో దాన్ని సైబర్ నేరగాళ్లు క్యాచ్ చేసుకుంటున్నారని.. జనాలు అందరూ కేవలం అధికారిక వెబ్‌సైట్ నుంచి…

స్కూల్‌ టీచర్స్‌ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన అర్టెంట్‌ అనే ఒక్క మెసేజ్.. క్లిక్ చేయగానే..
తెలంగాణ వార్తలు

స్కూల్‌ టీచర్స్‌ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన అర్టెంట్‌ అనే ఒక్క మెసేజ్.. క్లిక్ చేయగానే..

సమయం, సందర్భం చూసి సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను దోచుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి వాట్సాప్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. తోటి ఉపాధ్యాయులు, మిత్రుల నుండి లక్ష రూపాయలకు పైగా కాజేసిన ఘటన తీవ్ర కలకలం…

నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

పేపర్‌ లీక్ కారణంగా నీట్‌ ఎగ్జాం రద్దు చేయడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్ధుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ చర్య విద్యార్ధులతోపాటు వారి తల్లిదండ్రులకు దేశ వ్యాప్తంగా ఆగ్రహం కలిగించింది. ఈ క్రమంలో నీట్‌ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే)…

రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పదో తరగతి పాసైతే చాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పదో తరగతి పాసైతే చాలు

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,127 ఏఎల్‌పీ పోస్టులను…

తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం

తెలంగాణలో భారీగా పండిన మొక్కజొన్నను ఏపీ జగ్గయ్యపేట గోడౌన్స్‌కు తరలించడంతో నిల్వ కేంద్రాలు పూర్తిగా నిండిపోయాయి. రోజుకు కొద్ది లారీల సరుకే అన్‌లోడ్ చేస్తుండటంతో వందలాది లారీ డ్రైవర్లు 14 రోజులుగా గోడౌన్స్ వద్దే నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు గోడౌన్స్ ఫుల్ అయ్యాయని చెప్పి వెనక్కి వెళ్లాలంటుండటంతో డ్రైవర్లు తీవ్ర…