బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!

ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు మరో శుభవార్త అందింది. మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మొహర్రం సెలవు తేదీపై నెలకొన్న సందిగ్ధతకు కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇవ్వడంతో సెలవుపై క్లారిటీ వచ్చింది. దీంతో…

తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, కేంద్ర మంత్రి సమక్షంలో ఆవిష్కృతం!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, కేంద్ర మంత్రి సమక్షంలో ఆవిష్కృతం!

కర్ణాటకలోని విజయనగర జిల్లా పరిధిలోని తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో గురువారం ( జూన్ 25, 2026) ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రూ.51 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన 33 కొత్త స్పిల్ వే (క్రస్ట్) గేట్లను ఏపీ సీఎం నారా…

పొరపాటున చేప ముల్లు మింగితే ప్రమాదమా..? మింగాక ఏం జరుగుతుంది..?
తెలంగాణ వార్తలు

పొరపాటున చేప ముల్లు మింగితే ప్రమాదమా..? మింగాక ఏం జరుగుతుంది..?

చేపముల్లు మింగి ప్రాణాపాయం అంచున నిలిచిన రెండు నిజజీవిత సంఘటనలు, వాటికి వైద్యులు అందించిన చికిత్సను ఈ కథనం వివరిస్తుంది. చేపముల్లు గొంతులో చిక్కుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయత్నించదగిన ఇంటి చిట్కాలు, ఎప్పుడు వైద్యులను సంప్రదించాలో వైద్యులు అందించిన విలువైన సూచనలను ఇక్కడ తెలుసుకోవచ్చు. చేపల కూర అనేకమందికి…

తీర్థయాత్రలకు పోటెత్తుతున్న జెన్‌జీ.. తాజా సర్వేలో ఆసక్తికర వెల్లడి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తీర్థయాత్రలకు పోటెత్తుతున్న జెన్‌జీ.. తాజా సర్వేలో ఆసక్తికర వెల్లడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీర్థయాత్రలు, వారాంతపు ప్రయాణాల కారణంగా బస్సు బుకింగ్‌లు 22% మేర పెరిగాయని రెడ్‌బస్ వెల్లడించింది. 18-30 ఏళ్ల వయస్సు గల ప్రయాణికులు అత్యధికంగా ప్రయాణిస్తుండగా, మహిళా బుకింగ్‌లలో 48% వాటాతో జెన్-జీ యువతులు ముందంజలో ఉన్నారు. తిరుపతి యాత్రల డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన…

ఓర్నాయనో.. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..
తెలంగాణ వార్తలు

ఓర్నాయనో.. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై ఒక్కసారిగా భారీ వృక్షం విరిగి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చెట్టు బరువుకు కారు దెబ్బతిన్నప్పటికీ, అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడటం ఊరటనిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని…

ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్.. 15,982 పోస్ట్‌లకు నోటిఫికేషన్!
తెలంగాణ వార్తలు

ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్.. 15,982 పోస్ట్‌లకు నోటిఫికేషన్!

రాష్ట్రంలో అంగన్‌వాడీ పోస్ట్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాల్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా మొత్తం 15,982 ఖాళీలను గుర్తించిన శిశుసంక్షేమ శాఖ.. త్వరలోను ఈ ఖాళీల భర్తీని నోటీఫికేషన్…

హెవీ రెయిన్ అలర్ట్.. త్వరగా ఇంటికి వెళ్లండి.. పోలీసుల కీలక సూచనలు..!
తెలంగాణ వార్తలు

హెవీ రెయిన్ అలర్ట్.. త్వరగా ఇంటికి వెళ్లండి.. పోలీసుల కీలక సూచనలు..!

హైదరాబాద్ మహానగరంలో ఈరోజు సోమవారం (జూన్ 22) సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలు,…

భూమి కొలతలు: అంగుళం నుండి హెక్టార్ వరకు పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

భూమి కొలతలు: అంగుళం నుండి హెక్టార్ వరకు పూర్తి వివరాలు

భూమి కొలతలను అర్థం చేసుకోవడం ఆస్తి కొనుగోలుకు చాలా అవసరం. ఈ గైడ్ అంగుళం, అడుగు, గజం, గుంట, సెంట్, ఎకరం, హెక్టార్ వంటి ప్రాథమిక యూనిట్లను.. వాటి మధ్య మార్పిడులను వివరిస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఈ సమాచారంతో మీ భూమి వైశాల్యాన్ని సరిగ్గా లెక్కించండి.…

పన్నీర్ కొంటున్నారా..? ఒక్కసారి ఆలోచించండి.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
తెలంగాణ వార్తలు

పన్నీర్ కొంటున్నారా..? ఒక్కసారి ఆలోచించండి.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!

హైదరాబాద్‌ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో పనీర్ వ్యాపారంలో జరుగుతున్న భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు కల్తీ నూనెలు, పాలు, మసాలా దినుసులు, స్వీట్లపై దృష్టి సారించిన అధికారులు తాజాగా పనీర్ పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్న ముఠాలపై ప్రత్యేకంగా దాడులు నిర్వహించారు.…

డిజిటల్ గవర్నెన్స్‌కు తెలంగాణ సర్కార్ శ్రీకారం.. ట్యాబ్‌లతోనే మంత్రివర్గ సమావేశాలు!
తెలంగాణ వార్తలు

డిజిటల్ గవర్నెన్స్‌కు తెలంగాణ సర్కార్ శ్రీకారం.. ట్యాబ్‌లతోనే మంత్రివర్గ సమావేశాలు!

తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలన వైపు మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాలను పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ కేబినెట్ అమలుకు అధికారికంగా ఆమోదం లభించింది.…