పన్నీర్ కొంటున్నారా..? ఒక్కసారి ఆలోచించండి.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
తెలంగాణ వార్తలు

పన్నీర్ కొంటున్నారా..? ఒక్కసారి ఆలోచించండి.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!

హైదరాబాద్‌ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో పనీర్ వ్యాపారంలో జరుగుతున్న భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు కల్తీ నూనెలు, పాలు, మసాలా దినుసులు, స్వీట్లపై దృష్టి సారించిన అధికారులు తాజాగా పనీర్ పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్న ముఠాలపై ప్రత్యేకంగా దాడులు నిర్వహించారు.…

డిజిటల్ గవర్నెన్స్‌కు తెలంగాణ సర్కార్ శ్రీకారం.. ట్యాబ్‌లతోనే మంత్రివర్గ సమావేశాలు!
తెలంగాణ వార్తలు

డిజిటల్ గవర్నెన్స్‌కు తెలంగాణ సర్కార్ శ్రీకారం.. ట్యాబ్‌లతోనే మంత్రివర్గ సమావేశాలు!

తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలన వైపు మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాలను పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ కేబినెట్ అమలుకు అధికారికంగా ఆమోదం లభించింది.…

AI ఉద్యోగాల బూమ్.. కోడింగ్ రాకపోయినా రూ.33 లక్షల ప్యాకేజీలు సాధ్యమే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

AI ఉద్యోగాల బూమ్.. కోడింగ్ రాకపోయినా రూ.33 లక్షల ప్యాకేజీలు సాధ్యమే!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం ఇప్పుడు కేవలం కోడింగ్ తెలిసిన ఇంజనీర్లకే పరిమితం కాదు. స్కేలర్ తాజా నివేదిక ప్రకారం, AI ఉద్యోగాల్లో 50 శాతానికి పైగా నాన్-టెక్ రంగాలకు చెందినవే. AI నైపుణ్యాలు కలిగిన ఫ్రెషర్లు 147% వరకు, అనుభవజ్ఞులు 155% వరకు జీతాల పెరుగుదల పొందుతున్నారని…

సన్న వడ్ల రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. వ్యవసాయ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
తెలంగాణ వార్తలు

సన్న వడ్ల రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. వ్యవసాయ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సాంకేతికత వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుబడులపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని పేర్కొన్నారు.…

డియర్ జన్ జీ.. మీకు తెలియదు మా నైన్టీస్ కిడ్స్ లగ్జరీ..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

డియర్ జన్ జీ.. మీకు తెలియదు మా నైన్టీస్ కిడ్స్ లగ్జరీ..

పాత మట్టి ఇళ్లు, వర్షం కురిసే వేళ కాగితపు పడవ ఆటలు… 90ల నాటి పల్లె జీవితం, మన చిన్ననాటి జ్ఞాపకాలు. ఎండలో మట్టి ఇంటి సహజసిద్ధమైన చల్లదనం, వానలో మట్టి వాసన, అరుగులపై కబుర్లు, నేరేడు పండ్ల రుచి - ఇవన్నీ ఇప్పుడు ఎంత కోరుకున్నా దొరకని…

మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష చూపుతోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!
తెలంగాణ వార్తలు

మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష చూపుతోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జంట నగరాల ప్రజలు, మెట్రో కారిడార్ పరిధిలోని ప్రజలకు కీలక విషయాలను వెల్లడించారు. విశ్వ నగరంగా…

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో మరో 3 రోజులు వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో మరో 3 రోజులు వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని.. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉష్ణోగ్రతల్లో…

మీనాక్షి వివాదంలో కొత్త కోణం.. కేసు లీక్ చేసింది ఎవరు? అసలు డ్యామేజ్ చేసింది ఎవరు?
తెలంగాణ వార్తలు

మీనాక్షి వివాదంలో కొత్త కోణం.. కేసు లీక్ చేసింది ఎవరు? అసలు డ్యామేజ్ చేసింది ఎవరు?

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న దానికంటే, ప్రారంభ దశలోనే సరైన న్యాయపరమైన వాదనలు వినిపించకపోవడమే మీనాక్షికి ఎక్కువ నష్టం కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాంపల్లి కోర్టు తాజాగా ఇచ్చిన…

డీజీపీ హెచ్చరించిన గంటల్లోనే ఘోరం..! ఎన్‌హెచ్-44పై లారీ ఢీకొని డ్రైవర్ సజీవ దహనం..!
తెలంగాణ వార్తలు

డీజీపీ హెచ్చరించిన గంటల్లోనే ఘోరం..! ఎన్‌హెచ్-44పై లారీ ఢీకొని డ్రైవర్ సజీవ దహనం..!

జాతీయ‌ రహదారులపై నిబందనలకు విరుద్దంగా ఎక్కడపడితే అక్కడ లారీలు నిలపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా డీజీపీ సి.వి.ఆనంద్ తెలిపిన కొన్ని గంటల్లోనే జాతీయ రహదారి 44 పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగపూర్ నుండి హైదరాబాద్‌కు ఆలుగడ్డల లోడ్ తో వెళుతున్న లారీ…

ఆ ప్రభుత్వ బడిలో సీటు కోసం వందలాది మంది పోటీ.. అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ టెస్ట్!
తెలంగాణ వార్తలు

ఆ ప్రభుత్వ బడిలో సీటు కోసం వందలాది మంది పోటీ.. అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ టెస్ట్!

మీరెప్పుడైనా ఊహించారా.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా దొరుకుతుందని? ప్రభుత్వ బడిలో సీట్ల కోసం విద్యార్ధులు బారులు తీరుతారని..? ఇప్పుడు సిద్దిపేటలో అది నెరవేరింది. పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 6, 8వ తరగతుల్లో 210 సీట్లు ఉండటం.. వందలాదిగా విద్యార్థులు సీట్ల కోసం ఎగబడటంతో ఎంట్రన్స్‌ టెస్ట్…