కలెక్టరేట్‌లో తీవ్ర విషాదం.. ఉన్నతాధికారి వేధింపులకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి బలి!
తెలంగాణ వార్తలు

కలెక్టరేట్‌లో తీవ్ర విషాదం.. ఉన్నతాధికారి వేధింపులకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి బలి!

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని గిరిజన సంక్షేమ శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పై అధికారి మానసిక వేధింపులు తట్టుకోలేక వాడ్త్య శ్రీధర్ బాబు (39) అనే అవుట్‌సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో ఈ దారుణం జరిగింది. ఇందుకు…

నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ వార్తలు

నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 222 ఏఈఈ (సివిల్) ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది.. తెలంగాణ…

ఎండ తీవ్రత వేళ వాతావరణశాఖ కూల్ న్యూస్.. తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. ఎన్ని రోజులంటే..?
తెలంగాణ వార్తలు

ఎండ తీవ్రత వేళ వాతావరణశాఖ కూల్ న్యూస్.. తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. ఎన్ని రోజులంటే..?

ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే వార్తను అందించింది వాతావరణశాఖ. ఈ మేరకు తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేస్తూ హైదరాబాద్ వాతావరణశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. రాబోయే మూడ్రోజులపాటు వానలు కురుస్తాయని స్పష్టం చేసింది. వాతావరణశాఖ ఏమన్నదో ఒకసారి చూద్దాం. తెలంగాణకు వాతావరణశాఖ వర్షసూచన జారీ…

జోసా కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

జోసా కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన IIT, NIT, IIITలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి.. దేశంలోని 23 ఐఐటీలతోపాటు NIT,…

పసిడి ప్రియులకు ఊరట.. మీ ఊరిలో తులం ధర ఎంతుందో ఇక్కడ తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు ఊరట.. మీ ఊరిలో తులం ధర ఎంతుందో ఇక్కడ తెలుసుకోండి

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు కొనసాగుతున్నాయి. మే 28న హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం తులం రూ.1.58 లక్షల వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు స్వల్పంగా తగ్గి కిలో రూ.2.89 లక్షల మధ్య నమోదయ్యాయి.. అంతర్జాతీయ ఉద్రిక్తతల…

ఎండలు, అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అల్లకల్లోలం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఎండలు, అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అల్లకల్లోలం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే

ఉత్తర తమిళనాడు ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముండటంతో…

ఈ కోడి పుంజుని కూర వండి తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష ఖాయం! ఎందుకో తెల్సా..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఈ కోడి పుంజుని కూర వండి తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష ఖాయం! ఎందుకో తెల్సా..

తెలుగు వారికి కోడి కూరకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సందర్భం ఏదైనా సరే చికెన్‌ కర్రీతో సెబల్రేట్‌ చేసుకుంటారు. అయితే పై ఫొటోలో కనిపిస్తున్న కోడిని మాత్రం పొరబాటున గుటుక్కుమనిపించారో జైలు శిక్ష ఖాయం. అదేంటి ప్రతిరోజూ వందల క్వింటాళ్ల కోడి మాంసం విక్రయాలు జరుగుతుంటే ఈ కోడికి…

1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?
తెలంగాణ వార్తలు

1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?

ఒకప్పుడు హైదరాబాద్‌లో మధ్యతరగతి కుటుంబాలు సులభంగా స్థలం కొనగలిగేవి. కానీ ఇప్పుడు నగరంలో చిన్న ప్లాట్ కొనాలన్నా కోట్లు అవసరమయ్యే పరిస్థితి. గత 25–30 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఊహించని స్థాయిలో మారిపోయింది. ఒకప్పుడు గజం రూ.1800 మాత్రమే ఉన్న హైటెక్ సిటీ ప్రాంతం.. ఇప్పుడు…

డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..
తెలంగాణ వార్తలు

డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..

డీజిల్ ధరలు పెరగడంతో టీజీఎస్‌ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీపై అదనపు భారం పడుతుంది. దీని వల్ల బస్సు టికెట్ ధరలును పెంచనున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఎట్టకేలకు ఆర్టీసీ వర్గాలు స్పందించాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.…

చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ
తెలంగాణ వార్తలు

చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

రాష్ట్రంలో ఎండ ప్రచండంగా ఉంది. భానుడు నిప్పులకుంపటిని తలపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయి. తెలంగాణలో ఆదివారం 21 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కుమ్రం భీం…