గుండెల్ని పిండేసే ఘటన.. భార్య మీద కోపంతో పసిప్రాణాన్ని క్రూరంగా..
భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు 18 రోజుల పసికందు పాలిట మరణశాసనంగా మారింది. భార్య మీద కోపంతో ఊగిపోయిన ఓ తండ్రి, కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి.. అత్యంత క్రూరంగా నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ అమానుష ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను ఈ…










