ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ- తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్.. జర్నీ మరింత సులభం
తెలంగాణ బిజినెస్ వార్తలు

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ- తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్.. జర్నీ మరింత సులభం

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైల్వే ప్రయాణికులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే ఏపీ, తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. కాజీపేట-విజయవాడ మధ్య చేపట్టిన మూడో రైల్వే లైన్, విద్యుదీకరణ ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో దీన్ని…

మరో వారంలో సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల..! మేలో రెండో విడత పరీక్షలు షురూ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో వారంలో సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల..! మేలో రెండో విడత పరీక్షలు షురూ

సీబీఎస్సీ పదో తరగతి ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 14 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. మే నెలdreamgatesofficial@gmail.com సీబీఎస్‌ఈ (CBSE)…

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉల్లిపాయల ధరలు.. కేజీ ఎంతంటే..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉల్లిపాయల ధరలు.. కేజీ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో టమాటాతో పాటు ఉల్లిపాయల ధరలు భారీగా పడపోయాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలపై వీటి ప్రభావం పడుతోంది. సరుకు రవాణాలో ఆటంకాలు ఏర్పడటం వల్ల అనేక రంగాలపై ప్రభావం పడుతోంది. ఉల్లిపాయలు లేనేది వంటిల్లో…

ఇంటర్ విద్యార్ధులకు చివరి ఛాన్స్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న నెస్ట్‌ 2026 దరఖాస్తు గడువు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఇంటర్ విద్యార్ధులకు చివరి ఛాన్స్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న నెస్ట్‌ 2026 దరఖాస్తు గడువు!

నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్‌-2026) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లోనే ఆన్‌లైన్ దరఖాస్తులు ముగియనున్నాయి. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 11.30 గంటల లోపు దరఖాస్తు.. ఇంటర్మీడియట్‌ పూర్తయిన విద్యార్థుల…

ఆ జిల్లా వాసులకు సీఎం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే కోట్ల రూపాయలతో..
తెలంగాణ వార్తలు

ఆ జిల్లా వాసులకు సీఎం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే కోట్ల రూపాయలతో..

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో టాప్‌ ఉంటానే ఉద్దేశంలో తెలంగాణ సర్కార్ ఎప్పికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తర తెలంగాణలోని బాసర పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ…

డిగ్రీ చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. జాబ్ కొట్టేందుకు ఫ్రీ ట్రైనింగ్.. ఇదిగో పూర్తి డీటెయిల్స్
తెలంగాణ వార్తలు

డిగ్రీ చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. జాబ్ కొట్టేందుకు ఫ్రీ ట్రైనింగ్.. ఇదిగో పూర్తి డీటెయిల్స్

మీది డిగ్రీ అయిపోయిందా, లేదా ఫైనల్ ఇయర్‌లో ఉన్నారా? ఉద్యోగం ఎలా సంపాధించాలో తెలియడం లేదా.. టెన్షన్ పడొద్దు. ఇలాంటి వారి కోసంమే తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగాలు సాధించేందుకు, ఇంటర్యూలో రాణించేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం. ఇంకెందుకు లేట్‌ దీని పూర్తి వివరాలేంటో…

రెండో విడత రైతు భరోసాపై సర్కార్ గుడ్ న్యూస్.. ఒకేసారి అందరికీ డబ్బులు.. ఎవరెవరికీ ఎంత?
తెలంగాణ వార్తలు

రెండో విడత రైతు భరోసాపై సర్కార్ గుడ్ న్యూస్.. ఒకేసారి అందరికీ డబ్బులు.. ఎవరెవరికీ ఎంత?

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. రైతు భరోసాకు సంబంధించి మరో ముఖ్య నిర్ణయం వెలువడింది. రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఏప్రిల్ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో…

ఏప్రిల్ 5 నుంచి 8 తేదీల పరీక్షలకు జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ లింక్‌ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏప్రిల్ 5 నుంచి 8 తేదీల పరీక్షలకు జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ లింక్‌ ఇదిగో

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షలు గురువారం (ఏప్రిల్ 2) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 8వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే ఏప్రిల్‌ 2, 4 తేదీల్లో జరిగే…

హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్లు.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్..
తెలంగాణ బిజినెస్ వార్తలు

హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్లు.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్..

తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్యూచర్ సిటీ పరిధిలో ఈ ప్రాజెక్టు కోసం 500 ఎకరాలు కేటాయించనుంది. దీనికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అయితే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకు కేంద్రం బుల్లెట్ రైళ్లను ప్రతిపాదించింది.…

అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది.. పగటి వేళ ఎండలు మండిపోతుంటే.. సాయంత్రం వేళ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది.. పగటి…