తెరపైకి ప్రమాణాల పర్వం.. ఎన్నికలు ముగిసినా అక్కడ ఆరని జ్వాలలు..
ఏపీలో ఎన్నికలు ముగిసినా..రాజమండ్రిలో పాలిటిక్స్ హీట్ ఇంకా తగ్గలేదు. మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం దగ్ధం ఇష్యూ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది. మార్గాని ఎస్టేట్లో భరత్ ప్రచార రథం తగులబడిపోవడంతో ఇరు పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. సింపతి కోసమే వైసీపీ నేతలు రథాన్ని తగులబెట్టుకున్నారని…