పార్టీ ఫిరాయింపులపై మాటల ఫిరంగులు.. బీజేపీలో చేరాలంటే అలా చేయాల్సిందే..
తెలంగాణ వార్తలు

పార్టీ ఫిరాయింపులపై మాటల ఫిరంగులు.. బీజేపీలో చేరాలంటే అలా చేయాల్సిందే..

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఫిరంగులు పేలుతున్నాయి. ఫిరాయింపుల ఎపిసోడ్‌పై బీఆర్ఎస్‌- కాంగ్రెస్‌ మధ్య మాటలయుద్ధం జరిగింది. తమ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత నిరంజన్‌రెడ్డి ప్రశ్నించగా.. గతంలో మీ పార్టీ చేసిందేంటి అని కౌంటర్‌ ఎటాక్‌ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాజకీయాల్లో…

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి ఉచితంగా ఇసుక! ఆన్‌లైన్‌లో బుకింగ్‌ వివరాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి ఉచితంగా ఇసుక! ఆన్‌లైన్‌లో బుకింగ్‌ వివరాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ఈ రోజు (సోమవారం) నుంచి అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను గనుల శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చినట్లు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపిన సంగతి విధితమే.…

వైయస్ఆర్‎కు నివాళులు అర్పించనున్న జగన్, షర్మిల.. 75వ జయంతి వేడుకలకు సీఎం రేవంత్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వైయస్ఆర్‎కు నివాళులు అర్పించనున్న జగన్, షర్మిల.. 75వ జయంతి వేడుకలకు సీఎం రేవంత్..

ఏపీలో వైయస్సార్‌ 75వ జయంతి వేడుకలు ఇంట్రస్టింగ్‌గా మారుతున్నాయి. ఇడుపులపాలయలో వైయస్సార్‌ ఘాట్‌ దగ్గర నివాళులు అర్పించనున్నారు వైఎస్ జగన్‌, షర్మిల. ఉదయం పులివెందుల నుంచి 7.30 బయలుదేరి 8.00 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు చేరుకుంటారు వైఎస్ జగన్. అక్కడ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75…

కృష్ణంరాజు చేయలేకపోయారు.. కానీ ప్రభాస్‌ ఆ పాత్ర చేయాలి.. శ్యామలాదేవి స్పెషల్ రిక్వెస్ట్
వార్తలు సినిమా

కృష్ణంరాజు చేయలేకపోయారు.. కానీ ప్రభాస్‌ ఆ పాత్ర చేయాలి.. శ్యామలాదేవి స్పెషల్ రిక్వెస్ట్

బాహుబలి1, బాహుబలి 2 సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. దాంతో దేశవ్యాప్తంగా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆతర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్ని పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యాయి. ఇక చాలా కాలం తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్.…

జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..
తెలంగాణ వార్తలు

జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..

ఆషాడం ప్రారంభమైన తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు.. జులై 07 ఆదివారం నాడు గోల్కొండలో బోనాలు ప్రారంభం.. ఆగస్టు 04 ఆదివారంతో బోనాలు ముగింపు.. జ్యేష్ఠ మాసంలో అమావాస్య నాడు వచ్చే పాడ్యమి నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాడం ప్రారంభమైన తర్వాత వచ్చే గురువారం…

నేడు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రి కీలక భేటీ.. ఎవరి డిమాండ్లు ఏంటంటే..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రి కీలక భేటీ.. ఎవరి డిమాండ్లు ఏంటంటే..?

నేడు ఏపీ- తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం.. హైదరాబాద్ వేదికగా రాష్ట్ర విభజన అంశాలపై భేటీ.. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు.. ప్రధాన కార్యదర్శలు హాజరు.. ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌ లో ఈ రోజు…

ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కన్నెర్ర
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కన్నెర్ర

ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై కన్నెర్ర చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. చిన్న చేపలను వేటాడడం కాదు…పెద్ద పెద్ద తిమింగలాలను లోపల వేసెయ్యాలన్నారు. దుంగల దొంగలను పట్టుకోవడంతో సరిపెట్టొద్దు. రెడ్‌ శాండల్‌ దందా వెనుక పెద్ద తలకాయలను పట్టుకోవాలంటూ అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. శేషాచలం…

బంపర్ ఆఫర్.. హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా బ్యూటీ‌..
క్రీడలు వార్తలు

బంపర్ ఆఫర్.. హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా బ్యూటీ‌..

కొంతమంది మాత్రం తమ యాక్టింగ్ స్కిల్స్, డాన్స్ లతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఫెమస్ అవుతున్నారు. ఇక ఇదే క్రేజ్ తో ఇండస్ట్రీకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. పలు టీవీ షోల్లో అవకాశాలు అందుకున్నారు కొందరు. మరికొందరు ఏకంగా సినిమాల్లోనే కనిపించారు. ముఖ్యంగా అమ్మాయిలు చాలా…

బీఆర్ఎస్‎లో మరో కుదుపు.. పెద్ద ఎత్తున కాంగ్రెస్‎లో చేరిన ఎమ్మెల్సీలు..
తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్‎లో మరో కుదుపు.. పెద్ద ఎత్తున కాంగ్రెస్‎లో చేరిన ఎమ్మెల్సీలు..

తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద కుదుపు ఏర్పడింది. బీఆర్‌ఎస్‌కి ఆరుగురు ఎమ్మెల్సీలు బిగ్‌ షాకిచ్చారు. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్‌లోకి జంప్‌ అయ్యారు. సీఎం రేవంత్‌ సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిని కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్‌ మున్షీ.…

ఆ పుణ్య క్షేత్రానికి వెళ్లాలంటే నరకమే.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు..
తెలంగాణ వార్తలు

ఆ పుణ్య క్షేత్రానికి వెళ్లాలంటే నరకమే.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు..

ఇసుక లారీ డ్రైవర్ల బరితెగింపుతో అక్కడ సామాన్యులు నరకం అనుభవిస్తున్నారు. దీంతో ఆ జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‎గా మారింది. కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లే దారి లేదు. ప్రశ్నిస్తే ఆ లారీ డ్రైవర్లు సామాన్యులపైన ప్రతాపం చూస్తున్నారు. కాళేశ్వరం శైవ క్షేత్రానికి వచ్చే భక్తులకు…