సింగరేణి అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకం : జీఎం ఎ.మనోహర్
సింగరేణి సంస్థ అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకంగా మారుతున్నారని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్అన్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన కార్మికుల డిపెండెంట్లకు సోమవారం మందమర్రి జీఎం ఆఫీస్లోని కాన్ఫరెన్స్హాల్లో జీఎం జాయినింగ్ఆర్డర్స్ అందజే శారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. మందమర్రి ఏరియా…