క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. పోలీసు అదుపులో మాజీ కార్పొరేటర్..!
తెలంగాణ వార్తలు

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. పోలీసు అదుపులో మాజీ కార్పొరేటర్..!

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ముఠా పై పోలీసులు నిఘా పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ దందా కొనసాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇప్పుడు.. ఇప్పుడే బాధితులు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో కేసు…

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఉపాధి కూలీలు ఈకేవైసీ ద్వారా ఆధార్‌తో అనుసంధానం చేయబడతారు. ఒకరి బదులు మరొకరు పనిచేయడం నిరోధించబడుతుంది. అక్టోబర్ 1 నుండి ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అమలు చేయనున్నారు. పల్లెల్లో చాలా…

6072 గంటల్లో రూ.34,050 పెరిగిన బంగారం ధర.. దీపావళికి ఎంత ఉంటుందో తెలుసా..?
బిజినెస్ వార్తలు

6072 గంటల్లో రూ.34,050 పెరిగిన బంగారం ధర.. దీపావళికి ఎంత ఉంటుందో తెలుసా..?

దేశంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో బంగారం ధరలు రూ.34 వేలకు పైగా పెరిగాయి. ఈ దీపావళి నాటికి బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏంటీ..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. బంగారం…

ఇక మలేరియా మటాష్.. హైదరాబాద్‌లో తొలి స్వదేశీ వ్యాక్సిన్ తయారీ..
Lifestyle తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు

ఇక మలేరియా మటాష్.. హైదరాబాద్‌లో తొలి స్వదేశీ వ్యాక్సిన్ తయారీ..

యాడ్‌ఫాల్సీ వ్యాక్స్ అని పిలువబడే ఈ వ్యాక్సిన్ భారత దేశపు మొట్టమొదటి స్వదేశీ, రీకాంబినెంట్ మలేరియా వ్యాక్సిన్. సాంప్రదాయ వ్యాక్సిన్‌ల మాదిరిగా కాకుండా మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం ఫాల్సిపరంను గట్టిగా అడ్డుకుంటుంది. ఇది సంక్రమణ వ్యాప్తిని ఆపడంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మలేరియాపై పోరాటంలో కీలక అడుగు పడింది.…

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. గ్రీన్‌టెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు నర్రెడ్డి సునీల్‌ రెడ్డికి చెందిన…

అత్యంత ఖరీదైన కార్లు ఎవరి వద్ద ఉన్నాయి? ముఖేష్ అంబానీనా లేదా ప్రధాని మోడీనా?
బిజినెస్ వార్తలు

అత్యంత ఖరీదైన కార్లు ఎవరి వద్ద ఉన్నాయి? ముఖేష్ అంబానీనా లేదా ప్రధాని మోడీనా?

ముఖేష్ అంబానీకి మాత్రమే లగ్జరీ కార్లు ఉంటాయని అందరూ అనుకుంటారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఖరీదైన కార్లు ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో వారిద్దరి కార్ల కలెక్షన్లు ఏమిటి? వాటి ధరలు ఏమిటో తెలుసుకుందాం.. భారతదేశంలో లగ్జరీ కార్ల పట్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.…

మీ ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతున్నట్లే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మీ ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతున్నట్లే..

చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుందని సూచించే కొన్ని లక్షణాలు శరీరంపై కనిపిస్తాయి. ఈ లక్షణాలను సరైన సమయంలో అర్థం చేసుకుంటే, జీవనశైలి, ఆహారంలో మార్పుల ద్వారా వాటిని నియంత్రించవచ్చు. మీరు ముఖంపై అలాంటి గుర్తులు కనిపిస్తే, ఖచ్చితంగా మీ కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం…

దొరికేసింది మావ..! ఈ సీనియర్ హీరోయిన్ కూతురి అందం ముందు ఎవరైనా తక్కువే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

దొరికేసింది మావ..! ఈ సీనియర్ హీరోయిన్ కూతురి అందం ముందు ఎవరైనా తక్కువే..

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది గౌతమి. సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషలలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 90వ దశకంలో టాప్ హీరోలందరి సరసన నటించి అగ్రకథానాయికగా దూసుకుపోయిన గౌతమి.. ఆ తర్వాత జోరు తగ్గించింది. అప్పట్లో ఆమె పేరు చెప్తినే…

బస్సు ఎక్కుతుండగా ఫోన్ పోయింది.. కొత్త ఫోన్ కొని సిమ్ కార్డు వేశాడు.. ఆ వెంటనే…
తెలంగాణ వార్తలు

బస్సు ఎక్కుతుండగా ఫోన్ పోయింది.. కొత్త ఫోన్ కొని సిమ్ కార్డు వేశాడు.. ఆ వెంటనే…

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దొంగతనం, మోసం కలిపిన పెద్ద ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి మొబైల్‌ను గుర్తు తెలియని దుండగుడు దొంగిలించి, ఆ ఫోన్‌ ద్వారా రెండు బ్యాంక్ ఖాతాల నుంచి రూ.6 లక్షలకు పైగా డబ్బు కాజేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి…

లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఏ30 పైలా దిలీప్, ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప, బెయిల్‌పై విడుదలయ్యారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్.. లిక్కర్ స్కాం…