వెండి ధరలపై మరో బిగ్ బాంబ్.. బడ్జెట్‌లో షాకింగ్ న్యూస్..! ధరలు ఆగేదేలే..
బిజినెస్ వార్తలు

వెండి ధరలపై మరో బిగ్ బాంబ్.. బడ్జెట్‌లో షాకింగ్ న్యూస్..! ధరలు ఆగేదేలే..

వెండి ధరలపై మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఇప్పటికే వెండి ధరలు చరిత్రలో గరిష్ట స్థాయి రికార్డును నమోదు చేశాయి. బుధవారం రూ.13 వేలు పెరిగి కేజీ వెండి 4 లక్షలకు చేరుకుంది. రానున్న రోజుల్లో మరింతగా పెరగనుంది. దీనికి కారణం సుంకాలే.. అంతర్జాతీయ స్ధాయిలో ఆర్ధిక, భౌగోళిక…

ఏం తాగి తీశావ్ భయ్యా.. సినిమా అంటే ఇది.. రూ. 6 కోట్లతో తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్… థియేటర్లలో రచ్చ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఏం తాగి తీశావ్ భయ్యా.. సినిమా అంటే ఇది.. రూ. 6 కోట్లతో తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్… థియేటర్లలో రచ్చ..

ఇటీవల బాక్సాఫీస్ వద్ద మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అలాగే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ధురంధర్, బోర్డర్ 2 చిత్రాలు దూసుకుపోతున్నాయి. తాజాగా ఓ మూవీ థియేటర్లలో రచ్చ…

మేడారం జాతర.. బెల్లం ‘బంగారం’ ఎలా అయ్యిందో తెలుసా..?
తెలంగాణ వార్తలు

మేడారం జాతర.. బెల్లం ‘బంగారం’ ఎలా అయ్యిందో తెలుసా..?

జనవరి 28, బుధవారం రోజున మేడారం జాతర ప్రారంభమై జనవరి 31 వరకు జరగనుంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ జాతరలో ఒక ప్రత్యేకమైన విశ్వాసం అందరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడ బెల్లాన్ని “బంగారం”గా గిరిజన దేవతలకు భక్తులు సమర్పించుకుంటారు.…

అనుమానం.. ఆవేశం.. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.. భార్యను చంపి భర్త చేశాడంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అనుమానం.. ఆవేశం.. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.. భార్యను చంపి భర్త చేశాడంటే?

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిబాబా క్యాటరింగ్ పనులకు వెళ్తుంటాడు. సాయిబాబాకు నల్గొండకు చెందిన శిరీషతో 2015లో వివాహం అయింది. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. పెళ్లైనా తర్వాత హైదరాబాద్‌లో కొంతకాలం పాటు కాపురం పెట్టారు. సంసారం సాఫీగా సాగుతుండటంతో దంపతులు ఆరు నెలల క్రితమే తెనాలి వచ్చారు. గుంటూరు…

అనసూయ ఒప్పుకుంటే గుడి కడతా..! పర్మిషన్ ఇవ్వమంటున్న వీరాభిమాని
వార్తలు సినిమా సినిమా వార్తలు

అనసూయ ఒప్పుకుంటే గుడి కడతా..! పర్మిషన్ ఇవ్వమంటున్న వీరాభిమాని

న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంరంభించి ఆ తర్వాత యాంకర్‌గా మారింది ఈ ముద్దుగుమ్మ. యాంకర్‌గా ఎన్నో టీవీషోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఇక అనసూయ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…

నల్ల బియ్యం ఎప్పుడైనా తిన్నారా.. ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు!
లైఫ్ స్టైల్ వార్తలు

నల్ల బియ్యం ఎప్పుడైనా తిన్నారా.. ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు!

ఏం తిన్నా, ఎంత తిన్నా.. అన్నం తింటేనే భోజనం చేసిన ఫీలింగ్ వస్తుంది. అందుకే మన దేశంలో చాలా మంది రోటీస్, ఇతర ఆహారాల కంటే అన్నానికే ఎక్కువ ప్రధాన్యత ఇస్తారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కవగా చాలా మంది తెల్ల బియ్యంతో వండి అన్నమే ఎక్కువగా…

రికార్డ్‌ తిరగరాస్తున్న వెండి.. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ఎంత ఉందో తెలిస్తే షాకవుతారు!
బిజినెస్ వార్తలు

రికార్డ్‌ తిరగరాస్తున్న వెండి.. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ఎంత ఉందో తెలిస్తే షాకవుతారు!

వెండి ఆకాశాన్ని తాకుతోంది. రోజుజుకు సునామీలా దూసుకుపోతోంది. అందనంత ఎత్తుకు పరుగులు పెడుతోంది. ఎప్పుడు తక్కువ ధర ఉండే సిల్వర్‌.. ఇప్పుడు ధర చూస్తేనే భయపడిపోతున్నారు వినియోగదారులు. రోజు వేల సంఖ్యలో పెరుగుతూ నాలుగు లక్షల రూపాయల చేరువలో ఉంది. ఇంకా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా? బంగారం,…

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్లు పొందటం మరింత ఈజీ.. ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్.. మీ సేవా ద్వారా ఇలా..
తెలంగాణ వార్తలు

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్లు పొందటం మరింత ఈజీ.. ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్.. మీ సేవా ద్వారా ఇలా..

తెలంగాణ ప్రభుత్వం డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల జారీకి కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి వాటి జారీ ప్రక్రియ వేగవంతం కానుంది. దీంతో ప్రజలు సులువుగా ఆ సర్టిఫికేట్లు పొందే అవకాశం లభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇది లాంచ్ అయింది. ఆధార్ కార్డు…

ఏపీ సీఎం చంద్రబాబు దినచర్య ఇదే.. ఆయన డైలీ తినేది ఇదే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు దినచర్య ఇదే.. ఆయన డైలీ తినేది ఇదే..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి గతంలో తన భర్త దినచర్యను ప్రజలతో పంచుకున్నారు. ఆయన ఉదయం 4-4:30 గంటలకు నిద్రలేచి ప్రాణాయామం, వ్యాయామం చేస్తారట. మరి ఆయన ఎక్కువగా ఏం తింటారు..? డైట్‌కి ఆయన ఇచ్చే ప్రాధాన్యత ఎంతో ఈ కథనంలో తెలుసుకుందాం… ఆంధ్రా ముఖ్యమంత్రి నారా…

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు మోగిన నగారా.. పోలింగ్ ఎప్పుడంటే?
తెలంగాణ వార్తలు

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు మోగిన నగారా.. పోలింగ్ ఎప్పుడంటే?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు సీఈవో…