రేషన్‌ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్‌ కట్‌!
బిజినెస్ వార్తలు

రేషన్‌ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్‌ కట్‌!

రేషన్ కార్డు వినియోగదారులు రేషన్ కార్డును పక్కదారి పట్టకుండా ఉండడం కోసం ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు మరణించినా రేషన్ పొందుతున్న వాళ్ళు, పెళ్లి చేసుకుని వెళ్లిన.. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతి…

మన వంటగదే ఫార్మసీ.. దీన్ని నమిలి తిన్నారంటే ఈ వ్యాధులకు ఛూమంత్రం వేసినట్లే..
లైఫ్ స్టైల్ వార్తలు

మన వంటగదే ఫార్మసీ.. దీన్ని నమిలి తిన్నారంటే ఈ వ్యాధులకు ఛూమంత్రం వేసినట్లే..

మన వంటగది ముఖ్యంగా ఒక చిన్న ఫార్మసీ.. మనకు కావలసిందల్లా ఆయుర్వేదం గురించి కొంచెం జ్ఞానం.. అంతే.. దాని చుట్టూ మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన అనేక మూలికలు కనిపిస్తాయి. వీటిలో ఒకటి అల్లం.. దీనిని ఆయుర్వేదంలో శుంఠి అని పిలుస్తారు. మన వంటగది ముఖ్యంగా ఒక చిన్న…

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
వార్తలు సినిమా సినిమా వార్తలు

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో…

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..
తెలంగాణ వార్తలు

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో తాండూరుకి చెందిన దంపతులు ముగ్గురు కుమార్తెలను కోల్పోయారు. తాజాగా ఆ ముగ్గరు అక్కాచెల్లెళ్ల అంతిమ ప్రయాణం ముగిసింది. కలిసి మొదలు పెట్టిన వారి ప్రయాణం.. కలిసే…

అమ్మా, నాన్న ఇక కనిపించరా.. మమ్మల్ని చూసేదెవరు.. ఇద్దరు కూతుళ్ల రోదన చూస్తే కన్నీరే..
తెలంగాణ వార్తలు

అమ్మా, నాన్న ఇక కనిపించరా.. మమ్మల్ని చూసేదెవరు.. ఇద్దరు కూతుళ్ల రోదన చూస్తే కన్నీరే..

చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మరణించారు. ఈ బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు.. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ దుర్ఘటనపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తాండూరు మండలం…

ముసురు ఇంకా వీడలేదు.. ఏపీలో ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ముసురు ఇంకా వీడలేదు.. ఏపీలో ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో…

పెద్ద ప్లానే..! భారీగా బంగారం నిల్వలు పెంచుతున్న భారత్! ఎలాగంటే..
బిజినెస్ వార్తలు

పెద్ద ప్లానే..! భారీగా బంగారం నిల్వలు పెంచుతున్న భారత్! ఎలాగంటే..

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అస్థిరత నెలకొనడంతో బంగారం విలువ పెరుగుతూ పోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో చాలా దేశాలు తమ బంగారు నిల్వలను పెంచుకునే పనిలో పడ్డాయి. భారత్ కూడా విదేశాల్లో ఉన్న బంగారు నిల్వల్ని ఇండియాకు తరలిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..…

ఈ 4 లక్షణాలను లైట్ తీసుకుంటే మీ చిట్టి గుండెకు గట్టి ప్రమాదమే.. జాగ్రత్త..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ 4 లక్షణాలను లైట్ తీసుకుంటే మీ చిట్టి గుండెకు గట్టి ప్రమాదమే.. జాగ్రత్త..

ఇటీవల కాలంలో యువతలో కూడా పెరుగుతున్న గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జీవనశైలి మార్పులే దీనికి ప్రధాన కారణమని వైద్యులు అంటున్నారు. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి, దాని ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం అత్యవసరం. వీటిని లైట్ తీసుకుంటే మీ చిట్టి గుండెకు గట్టి ప్రమాదం రావడం ఖాయం.ఈ…

హీరో విక్రమ్ భార్య ఎవరో తెలుసా.. ? వీళ్లిద్దరి లవ్ స్టోరీలో సినిమాకు మించి ట్విస్టులు..
వార్తలు సినిమా సినిమా వార్తలు

హీరో విక్రమ్ భార్య ఎవరో తెలుసా.. ? వీళ్లిద్దరి లవ్ స్టోరీలో సినిమాకు మించి ట్విస్టులు..

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టిన విక్రమ్.. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రీల్ లైఫ్ కంటే ఎక్కువగా రియల్ లైఫ్ లో కష్టాలు ఎదుర్కొన్నాడు. కొన్నేళ్లపాటు ఇంటికే పరిమితమయ్యాడు. ఇంతకీ విక్రమ్ భార్య గురించి…

సీబీఎస్ఈ 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫైనల్‌ టైం టేబుల్ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సీబీఎస్ఈ 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫైనల్‌ టైం టేబుల్ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో 20205-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫైనల్ టైం టేబుల్‌ను తాజాగా బోర్డు విడుదల చేసింది.. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో 20205-26…