విశాఖ తీరంలో పొలిటికల్ ఫైట్‌.. వైసీపీ నుంచి బరిలోకి బొత్స.. నేటు కూటమి అభ్యర్థిపై క్లారిటీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖ తీరంలో పొలిటికల్ ఫైట్‌.. వైసీపీ నుంచి బరిలోకి బొత్స.. నేటు కూటమి అభ్యర్థిపై క్లారిటీ..

విశాఖ తీరంలో మరో పొలిటికల్ ఫైట్‌కు తెరలేస్తుందా ? ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తున్న వైసీపీకి విజయం దక్కుతుందా ? జనసేన ఎమ్మెల్యే చెప్పినట్టు వైసీపీకి బిగ్ షాక్ తప్పదా ?.. ఏపీ రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ…

తుంగభద్ర డ్యామ్‌ 69 ఏళ్ల చరిత్రలో.. ఫస్ట్‌ టైమ్‌ ప్రమాదం.. ఆందోళనలో రాయలసీమ రైతులు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తుంగభద్ర డ్యామ్‌ 69 ఏళ్ల చరిత్రలో.. ఫస్ట్‌ టైమ్‌ ప్రమాదం.. ఆందోళనలో రాయలసీమ రైతులు..

సుమారు 7 దశాబ్దాల క్రితం నిర్మాణమైన తుంగభద్ర డ్యామ్…తొలిసారి ప్రమాదానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా 19వ గేటు కొట్టుకుపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గేట్‌ చైన్‌లింగ్‌ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అలాగే.. నీటి వృధాను…

ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. పది గంటల్లోనే ఆచూకీ లభ్యం.. అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. పది గంటల్లోనే ఆచూకీ లభ్యం.. అసలేం జరిగిందంటే..

తూర్పుగోదావరి జిల్లాలో ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. కానీ.. ఇప్పుడు తల్లి ఫిర్యాదుతో పది గంటల్లోనే ఆచూకీ లభ్యమైంది. ఇంతకీ.. చిన్నారి మిస్సింగ్‌ వెనకున్న మిస్టరీ ఏంటి?… పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకోండి.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలో చిన్నారి మిస్సింగ్‌ మిస్టరీ ఆలస్యంగా వెలుగులోకి…

తిరుచానూరు ఆలయంలో ఈ నెల 16న వరలక్ష్మీవ్రతం.. అమ్మవారి ఆర్జిత సేవలు రద్దు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుచానూరు ఆలయంలో ఈ నెల 16న వరలక్ష్మీవ్రతం.. అమ్మవారి ఆర్జిత సేవలు రద్దు..

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఆర్జితసేవలైన అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు…

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గదిలోకెళ్లిన అరగంటకే ఊహించని సీన్.. ఒక్కసారిగా అరుపులతో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గదిలోకెళ్లిన అరగంటకే ఊహించని సీన్.. ఒక్కసారిగా అరుపులతో..

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. కానీ నేటి సమాజంలో పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది.. కొన్ని జంటలు పెళ్లైన కొంతకాలానికే విడిపోతున్నారు.. అయితే.. ఈ జంట మాత్రం పెళ్లైన రోజే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.. ప్రేమించుకున్నారు.. కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది.. ఉదయం పెళ్లి చేసుకున్న…

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే అందుబాటులోకి అన్న క్యాంటీన్లు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే అందుబాటులోకి అన్న క్యాంటీన్లు..

స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఏపీలో అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. మరో వారమే గడువుండటంతో.. వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్న క్యాంటీన్లు అదే పేరుతో కొనసాగిస్తారా?.. డొక్కా సీతమ్మ పేరు పెడతారా?. డిప్యూటీ సీఎం పవన్ ప్రతిపాదనలేంటి?. చివరకు ఏం నిర్ణయించారు.. ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో…

ఇకపై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు.. సర్కార్‌ స్పష్టం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇకపై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు.. సర్కార్‌ స్పష్టం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం…

అమరావతికి పూర్వవైభవం.. పెండింగ్‌ పనులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతికి పూర్వవైభవం.. పెండింగ్‌ పనులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్‌

అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాజధాని డెవలెప్‌మెంట్‌పై ఏపీ ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. అమరావతి పరిధిలో జంగిల్ క్లియరెన్స్‌‌కు రంగం సిద్ధం చేసింది. వెలగపూడిలోని సచివాలయం వెనుక వైపు ఎన్‌-9 రోడ్డు దగ్గర నుంచి జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపడుతోంది.. అమరావతికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఏపీ…

నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..

ఎగువన కురుస్తున్న వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో సాగర్ నిండుతోంది. 24 గంటల్లో 30 టీఎంసీల వరద సాగర్‌లోకి వచ్చి చేరింది. వరద ఇలాగే కొనసాగితే…

శ్రీకాళహస్తి దేవాలయం రాహుకేతు పూజలో ఆది అమావాస్య రోజున సరికొత్త రికార్డు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీకాళహస్తి దేవాలయం రాహుకేతు పూజలో ఆది అమావాస్య రోజున సరికొత్త రికార్డు

కాళ హస్తీశ్వర స్వామి ఆలయానికి హిందూ పురాణాలలో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. శివుడు, జ్ఞాన ప్రసూనాంబికలు రాహు కేతులుగా వెలిసినట్లు నమ్మకం. దీంతో రాహు, కేతు దోష నివారణ పూజకు ప్రసిద్ది చెందింది. దీంతో జాతకాంలో రాహు కేతు దోష నివారణ కోసం భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడ…