చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకానున్న సినీరాజకీయ ప్రముఖులు వీరే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకానున్న సినీరాజకీయ ప్రముఖులు వీరే..

చంద్రబాబు కోసం అతిరథ మహారథులంతా ఏపీకి తరలివస్తున్నారు. తెలుగు స్టేట్స్‌ నుంచే కాదు దేశ నలుమూలల నుంచి వీవీఐపీలు కేసరపల్లికి క్యూకట్టారు. ఇప్పటికే అమిత్‌షా, నడ్డా చేరుకోగా.. ఇవాళ గన్నవరంలో ల్యాండ్‌ కాబోతున్నారు ప్రధాని మోదీ. ఇక, సినీరంగం నుంచి సూపర్‌స్టార్స్‌ అంతా తరలివస్తున్నారు. దీంతో అందరి చూపు…

రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తుది దశకు ఏర్పాట్లు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు సినిమా వార్తలు

రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తుది దశకు ఏర్పాట్లు..!

టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.…

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా ప్రారంభమైన వరద నీరు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా ప్రారంభమైన వరద నీరు

ఇటీవల కురిసిన వర్షాల వల్ల జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా ప్రారంభమైంది. ఎగువ పరివాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి 4,052 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి సుంకేసుల…

తిరుమలలో వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలలో వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తన ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్లారు. రేణిగుంట ఎయిర్​పోర్ట్‌‌కు చేరుకున్న వివేక్ వెంకటస్వామి, ఆయన కొడుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాకా అభిమానులు, దళిత నాయకులు మల్లారపు మధు, నాగరాజు గౌడ్  ఘన స్వాగతం పలికారు. ఇద్దరిని గజమాలతో ఘనంగా…

“అమరావతి” పేరు వెనుక రామోజీరావు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

“అమరావతి” పేరు వెనుక రామోజీరావు

పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో…

పిన్నెల్లికి హైకోర్టులో ఊరట..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పిన్నెల్లికి హైకోర్టులో ఊరట..

ఏపీలో ఎన్నికల అనంతరం చెలరేగిన ఘర్షణలు రేపిన కలకలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ఘర్షణల్లో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో కేసు నమోదయ్యింది. ప్రస్తుతం ఈ కేసులో హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ గడువు ముగియటంతో గురువారం హైకోర్టులో…

ఏపీకి కొత్త సీఎస్ గా నీరభ్ కుమార్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి కొత్త సీఎస్ గా నీరభ్ కుమార్..

ఏపీలో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.జూన్ 12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు తన టీంను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు.ఈ క్రమంలో ఏపీకి కొత్త చీఫ్ సెక్రటరీగా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది…

మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా.. జేసీ సంచలన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా.. జేసీ సంచలన ప్రకటన

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్ రెడ్డి నెల రోజుల లోపు రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 74 మున్సిపాలిటీలలో వైసీపీ అధికారంలోకి రాగా.. తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం…

ఆ విషయంలో ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని నిలదీయాలి.. పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ విషయంలో ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని నిలదీయాలి.. పవన్ కళ్యాణ్

కొన్ని సార్లు రావడం లేటవచ్చా.. కానీ రావడం పక్కా.. ఎవడైతే వందకు వందశాతం విజయం సాధిస్తుందో అదే జనసేన. వావ్..లాస్ట్ పంచ్ మనదే అయితే ఆకిక్కే వేరు కదా..ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి కిక్కునే అనుభవిస్తున్నారు. అలాగని ఇదేమీ లాస్ట్ పంచ్ కాదు..ఇది జస్ట్ ట్రయిలే అన్నది జనసేన…

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ సెంటిమెంట్‌ రిపీట్‌..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ సెంటిమెంట్‌ రిపీట్‌..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సత్తా చాటింది.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని మట్టికరిపిస్తూ.. తిరుగులేని విజయాన్ని అందుకుంది.. కూటమి సునామీలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యింది.. ఇక, ఇదే సందర్భంలో రాష్ట్రంలోని వివిధ స్థానాల్లో సెంటిమెంట్‌ను కూడా గుర్తుచేసుకుంటున్నారు నేతలు.. ఉమ్మడి కృష్ణా…