హోంశాఖపై ఆశలు పెట్టుకున్న ఆ మంత్రి.. సీఎం చంద్రబాబు చూపు ఎవరివైపు..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

హోంశాఖపై ఆశలు పెట్టుకున్న ఆ మంత్రి.. సీఎం చంద్రబాబు చూపు ఎవరివైపు..?

రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఏ శాఖ కేటాయిస్తారు? అతను ముందు నుంచి చెబుతున్నట్లుగా హోమ్ శాఖ కేటాయిస్తారా.? తన బాబాయికి హోమ్ శాఖ ఇవ్వాలంటూ గతంలో నారా లోకేష్‎కి బహిరంగ వేదికపై రెకమెండ్ చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు సిఫార్సు ఇపుడు…

గోల్డ్ లవర్స్‌కి ఇది షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతకు చేరాయంటే
బిజినెస్ వార్తలు

గోల్డ్ లవర్స్‌కి ఇది షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతకు చేరాయంటే

బంగారం ధరలు కాస్త శాంతిస్తున్నాయని అనుకుంటున్న తరుణంలో మళ్లీ పెరుగుతున్నాయి. తులం బంగారం ధర మళ్లీ రూ. 75 వేల మార్క్‌కు చేరువయ్యేందుకు సన్నద్దమైంది. ఇదిలా ఉంటే.. గురువారం మరోసారి బంగారం ధరల్లో మార్పులు కనిపించాయి. బుధవారంతో పోలిస్తే.. బంగారం ధరలు కాస్త శాంతిస్తున్నాయని అనుకుంటున్న తరుణంలో మళ్లీ…

ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం..
తెలంగాణ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం..

తెలంగాణలో వివాదాస్పద 317 జీవోపై రేవంత్‌ సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రాబ్లమ్‌ క్లియర్‌ చేయడంలో స్పీడ్‌ పెంచింది. తాజాగా.. భేటీ అయిన కేబినెట్‌ సబ్ కమిటీ.. 317జీవోపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంతకీ.. 317పై కేబినెట్‌ సబ్‌ కమిటీ…

కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తులో వేగం.. అధికారులకు జస్టిస్ కీలక సూచనలు..
తెలంగాణ వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తులో వేగం.. అధికారులకు జస్టిస్ కీలక సూచనలు..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజమెంత? నిర్మాణ సంస్థలపై ఉన్న ఒత్తిడి ఏంటి? దీనిపై అఫిడవిట్ రూపంలో వివరాలు ఇవ్వాలని అంటోంది జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్. తప్పుడు వివరాలు ఇస్తే తెలిసిపోతుందంటున్న కమిషన్.. నిజంగా తప్పుడు సమచారం ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. కాళేశ్వరం…

వేంకటేశ్వరుడే నన్ను బతికించాడు.. 4.0 ఇప్పుడు ఎలా ఉండబోతుందో మీరే చూస్తారు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వేంకటేశ్వరుడే నన్ను బతికించాడు.. 4.0 ఇప్పుడు ఎలా ఉండబోతుందో మీరే చూస్తారు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక తీర్పును ప్రజలు తమకు ఇచ్చారన్నారు. నిన్న ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‎కు దేశంలోని ప్రముఖులు హాజరవ్వడం చాల సంతోషంగా ఉందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం తరువాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తరువాత చేపట్టిన తొలి…

తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్‌.. చార్జీలు పెంచిన ఆర్టీసీ..
తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్‌.. చార్జీలు పెంచిన ఆర్టీసీ..

తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయిటోల్ ప్లాజా రూట్లలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో రూ.3మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంపురుషులు మాత్రమే చార్జీలు భారం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు మరోసారి పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో…

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. సింగరేణి ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. సింగరేణి ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయంసింగరేణి ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు40 ఏళ్లకు పెంచుతూ యాజమాన్యం నిర్ణయం సింగరేణి డిపెండెంట్ల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా దాదాపు 300 మందికి…

కెనడాపై విజయం.. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ బోణీ!
క్రీడలు వార్తలు

కెనడాపై విజయం.. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ బోణీ!

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ బోణీఅరోన్‌ జాన్సన్‌ ఒంటరి పోరాటంమహ్మద్‌ రిజ్వాన్‌ అర్ధ సెంచరీ టీ20 ప్రపంచకప్‌ 2024లో పాకిస్థాన్‌ బోణీ కొట్టింది. మంగళవారం గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పనికూన కెనడాపై గెలిచింది. కెనడా నిర్ధేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి…

భారత్ vs మినీ భారత్.. అమెరికా జట్టులో 8 మంది భారత సంతతి ఆటగాళ్లు!
క్రీడలు వార్తలు

భారత్ vs మినీ భారత్.. అమెరికా జట్టులో 8 మంది భారత సంతతి ఆటగాళ్లు!

భారత్ vs మినీ భారత్న్యూజీలాండ్ హిట్టర్ కోరే ఆండర్సన్అండర్ 19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా నేడు అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్‌-ఏలో ఇరు…

కల్కి చిత్రంలో ‘పెరుమాళ్లపాడు’ నాగేశ్వరస్వామి ఆలయం!
వార్తలు సినిమా

కల్కి చిత్రంలో ‘పెరుమాళ్లపాడు’ నాగేశ్వరస్వామి ఆలయం!

జూన్‌ 27న కల్కి 2898 ఏడీకల్కిలో పెరుమాళ్లపాడు ఆలయం200 ఏళ్ల క్రితం ఇసుకలో కూరుకుపోయిన ఆలయం రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో అశ్వినీదత్‌…