డీఆర్‌డీఎల్‌ హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్‌లకు ఛాన్స్‌.. అర్హతలుంటే చాలు నేరుగా ఎంట్రీ!
తెలంగాణ వార్తలు

డీఆర్‌డీఎల్‌ హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్‌లకు ఛాన్స్‌.. అర్హతలుంటే చాలు నేరుగా ఎంట్రీ!

డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్ లాబోరేటరీ (DRDL) హైదరాబాద్.. వివిధ విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 165 ఇంటర్న్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 14, 2025వ తేదీలోపు…

మెగా డీఎస్సీ ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్‌షీట్లు వచ్చేశాయ్‌.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మెగా డీఎస్సీ ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్‌షీట్లు వచ్చేశాయ్‌.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!

రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు దాదాపు 3,36,307 మంది అభ్యర్ధులకు మొత్తం 23 రోజుల పాటు ఆన్ లైన్ రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీలతోపాటు, రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ తాజాగా విడుదల…

శివాలయం సమీపంలో మట్టి పనులు – ఏం బయటపడ్డాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శివాలయం సమీపంలో మట్టి పనులు – ఏం బయటపడ్డాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

శివాలయం చుట్టూ ఉన్న మట్టిని తొలగించగా.. ఆశ్చర్యకరంగా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలోని శివాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఆ విగ్రహాలు జాగ్రత్తగా భద్రపరిచి.. పురావస్తు అధికారులకు సమాచారమిచ్చారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి .. ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఓ…

మధుమేహం ఉన్నవారు పండ్లు తినొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మధుమేహం ఉన్నవారు పండ్లు తినొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

పండ్లలో ఎక్కువగా నీరు, రకరకాల సహజ చక్కెరలు, పీచు పదార్థాలు ఉంటాయి. అందుకే అవి రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపవు. అయితే పండ్లను ఎప్పుడు, ఎలా తినాలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పండ్లలో 80 శాతం…

థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..
వార్తలు సినిమా సినిమా వార్తలు

థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం ది రాజా సాబ్. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రాజా సాబ్ సినిమా…

పేదింటి విద్యార్ధులకు రూ.2 లక్షల వరకు IDFC స్కాలర్‌షిప్‌.. డైరెక్ట్ లింక్ ఇదిగో!
తెలంగాణ వార్తలు

పేదింటి విద్యార్ధులకు రూ.2 లక్షల వరకు IDFC స్కాలర్‌షిప్‌.. డైరెక్ట్ లింక్ ఇదిగో!

స్థోమతలేని కారణంగా ఉన్నత చదువులు చదవలేని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రముఖ బ్యాంకు స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. పేదింటి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ చదువుకు దూరంకాకూడదనే ఉద్దేశ్యంతో ప్రైవేట్ రంగానికి చెందిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు.. ఏకంగా రూ.2 లక్షల వరకు.. చదువుకోవాలని ఆశ ఉన్నా.. చదువు’కొన’లేని పేదింటి…

అమ్మబాబోయ్.! చింత చిగురు రేటు ఏంటి ఇంతలా పెరిగింది.. కేజీ ఎంతో తెల్సా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమ్మబాబోయ్.! చింత చిగురు రేటు ఏంటి ఇంతలా పెరిగింది.. కేజీ ఎంతో తెల్సా

చింత చిగురు ధర ఏంటి ఇంతలా పెరిగింది.? ఒకప్పుడు రూ. 20 నుంచి రూ. 30 పలికే చింత చిగురు.. ఇప్పుడు ఏకంగా వందలు పలుకుతోంది. ఇలా తీసుకొచ్చిన కొద్ది క్షణాల్లోనే అమ్ముడైపోతోంది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి. మే, జూన్ నెలలలోనే…

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?

గత ఏడాది రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా గతేడాదే ముగిసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,558 నాన్-టెక్నికల్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. తాజాగా ఇందులో…

బిర్యానీ ఆకులో ఇన్ని పోషకాలున్నాయా..? ఇలా తీసుకుంటే గుండె, షుగర్ సమస్యలు పరార్..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

బిర్యానీ ఆకులో ఇన్ని పోషకాలున్నాయా..? ఇలా తీసుకుంటే గుండె, షుగర్ సమస్యలు పరార్..!

బిర్యానీ ఆకు మంచి మసాలా మాత్రమే కాదు.. వాటిలో మంచి ఔషధ గుణాలు సైతం ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుతో వంటకు రుచి పెరగడమే కాకుండా.. ఇవి ఆరోగ్యానికి సైతం మేలు చేస్తాయని చెబుతున్నారు. బిర్యానీ ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఈ, కెరోటినాయిడ్స్ ఉంటాయి.…

రైలులో టికెట్‌ లేకుండా ప్రయాణించినందుకు రూ.1.72 లక్షల జరిమానా
బిజినెస్ వార్తలు

రైలులో టికెట్‌ లేకుండా ప్రయాణించినందుకు రూ.1.72 లక్షల జరిమానా

కొందరు రైలులో ప్రయాణించేటప్పుడు టికెట్‌ లేకుండా ఎక్కుతారు. ఇలాంటి ప్రయాణికులకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇలా టికెట్‌ లేకుండా ప్రయాణించడం నేరం. దీనికి జరిమానా, కేసులు అనుభవించాల్సి ఉంటుంది. అలాంటి ఓ రైలులో ప్రయాణికులకు షాకింగ్‌ ఘటన ఎదురైంది.. ప్రతిరోజు లక్షలాది మంది భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు.…