TSPSC నిర్లక్ష్యంతో నిలిచిన నోటిఫికేషన్.. PET అభ్యర్థుల్లో ఆందోళన..!
తెలంగాణ వార్తలు

TSPSC నిర్లక్ష్యంతో నిలిచిన నోటిఫికేషన్.. PET అభ్యర్థుల్లో ఆందోళన..!

తెలంగాణ గురుకులాల్లో 616 పోస్టుల ఉద్యోగాల భర్తీ కోసం 2017లో టీఎస్పీఎస్‌సీ నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అదే ఏడాది సెప్టెంబర్‌లో పరీక్షను నిర్వహించారు. ఫలితాలను 18 మే 2018లో విడుదల చేశారు. ఇందులో మొత్తం 1200 మందిని సెలెక్ట్ చేసి వెరిఫికేషన్ చేసే క్రమంలో…

ఆ పథకాలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా..? కాంగ్రెస్‌పై రాజా సింగ్ సెటైర్
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు

ఆ పథకాలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా..? కాంగ్రెస్‌పై రాజా సింగ్ సెటైర్

ఆరు గ్యారెంటీలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా సమాధానం చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ మీడియా సెంటర్‌లో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని, ఇచ్చిన గ్యారెంటీలను కాంగ్రెస్…

‘పండిట్ వ్యవస్థను రద్దు చేయండి’.. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ డిమాండ్
తెలంగాణ వార్తలు

‘పండిట్ వ్యవస్థను రద్దు చేయండి’.. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం భాషా పండితుల అప్ గ్రేడేషన్‌పై ఆర్డినెన్స్ తీసుకువచ్చి, పండిట్ వ్యవస్థను రద్దుచేసి అందరికీ స్కూల్ అసిస్టెంట్‌గా అప్ గ్రేడ్ చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంఘం నాయకులు కలిసి వారి సమస్యలపై ఏకరువు…

హైదరాబాద్లో భారీగా గంజాయి సప్లై.. నలుగురు అరెస్ట్
తెలంగాణ వార్తలు

హైదరాబాద్లో భారీగా గంజాయి సప్లై.. నలుగురు అరెస్ట్

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలో హైదరాబాద్ సిటీలో డ్రగ్స్,గంజాయి సరఫరాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. లేటెస్ట్ గా రాచకొండ పరిధిలో అక్రమంగా గంజాయి సప్లై చేస్తున్న అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల తనిఖీల్లో భాగంగా రాజమండ్రి నుండి హైదరాబాద్…

కేంద్రానికి డిప్యుటేషన్ ప్రచారంపై స్మితా సభర్వాల్ క్లారిటీ-వరుస ట్వీట్లు..
జాతీయం వార్తలు

కేంద్రానికి డిప్యుటేషన్ ప్రచారంపై స్మితా సభర్వాల్ క్లారిటీ-వరుస ట్వీట్లు..

తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటివరకూ ఆమె కలవలేదు. ఇతర ఐఏఎస్ లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించినా స్మిత మాత్రం…

IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై?
క్రీడలు

IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై?

జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా ఆఖరి టీ20లో భారత్‌ను ఓడించి 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ కీలక…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, మంత్రుల బాధ్యతల స్వీకరణ అప్‌డేట్స్‌
తెలంగాణ పాలిటిక్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, మంత్రుల బాధ్యతల స్వీకరణ అప్‌డేట్స్‌

తెలంగాణలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు నేడు కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక, సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌గా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌.. స్పీకర్‌ ఎన్నిక విషయాన్ని అనౌన్స్‌ చేస్తారు. కాగా, అసెంబ్లీలో స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన…

పరగడుపున వెల్లుల్లి రెబ్బలు తేనెలో ముంచి తింటే ఈ సమస్యలన్నీ దూరం..!
లైఫ్ స్టైల్ వార్తలు

పరగడుపున వెల్లుల్లి రెబ్బలు తేనెలో ముంచి తింటే ఈ సమస్యలన్నీ దూరం..!

ప్రతి ఇంట్లో ఉండే కిచెన్‌లో ఎన్నో రోగాలను నయం చేసే ఔషధ గుణాలు కలిగిన మసాలాలు ఉంటాయి. కానీ వీటిని ఉపయోగించడానికి చాలామంది బద్దకంగా ఫీలవుతారు. మార్కెట్‌లో లభించే ట్యాబ్లెట్ల కన్నా ఇవి ఆరోగ్యానిక చాలా మేలు. పైగా ఎటువంటి సైడ్‌ ఎఫెక్స్ ఉండవు. వంటగదిలో లభించే వాటిలో…

పార్లమెంటుపై దాడి.. నలుగురు అరెస్టు
జాతీయం వార్తలు

పార్లమెంటుపై దాడి.. నలుగురు అరెస్టు

పార్లమెంట్‌‌లో జరిగిన ఘటన విషయంలో మొత్తం నలుగురిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. నలుగురు వివిధ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. హరియాణలోని హిస్సార్ ప్రాంతానికి చెందిన నీలం.. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన అమోల్ షిండే.. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన సాగర్ శర్మ, దేవరాజ్‌లుగా పోలీసులు…

మేము చేసిన ప్రతి అప్పుకు ఆడిట్‌ రికార్డు ఉంది
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు

మేము చేసిన ప్రతి అప్పుకు ఆడిట్‌ రికార్డు ఉంది

చిట్‌చాట్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని ఆయన విమర్శించారు. రేవంత్‌ చెప్పిన ప్రతీ మాటకు రికార్డు ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ చెప్పారు. అధికారంలోకి రాగానే 4వేల రూపాయలు పెన్షన్‌…