అమరావతి రైతులకు పండగ లాంటి వార్త.. కూటమి సర్కార్ సూపర్ న్యూస్
అమరావతి రైతులకు సీఆర్డీఏ భారీ శుభవార్త అందించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు స్థలాలను కేటాయించనుంది. వాళ్లు కోరుకున్న చోట ప్లాట్లు ఇవ్వనుంది. ఈ-లాటరీ విధానంలో ఈ స్థలాలను సీఆర్డీఏ కేటాయిస్తోంది. ఈ నెల 29వ తేదీన ప్లాట్లను ఇవ్వనున్నట్లు సీఆర్డీఏ వర్గాలు స్పష్టం చేశాయి. ఏపీలోని రాజధాని…










