జనాల కంటపడిన వింత పక్షి.. చూడ్డానికి అందంగా కనిపించే ఈ జీవి గురించి తెలిస్తే..
అల్లూరి ఏజెన్సీలో అరుదైన అతిధి గిరిజనుల కంటపడింది. పెరిగిన ఉష్ణోగ్రతలకు వడదెబ్బ తగిలిందో ఏమో కానీ.. స్పృహకోల్పోయి స్థితిలో పొలంలో కనిపించింది. చలించిన ఆ గిరిజన యువకులు.. ఆ పక్షిని పట్టుకొని సపర్యలు చేసి.. ప్రాణాలను కాపాడారు. అనంతరం అటవీశాఖ అధికారులకు అప్పగించారు. చూడ్డానికి గద్దలా ఉన్నా.. వాటికి…










