బంగారంలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? ఒక్క మాటలో తేల్చేసిన వారెన్ బఫెట్..
బిజినెస్ వార్తలు

బంగారంలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? ఒక్క మాటలో తేల్చేసిన వారెన్ బఫెట్..

కొన్ని రోజుల క్రితమే గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ధరలు ఇలా పెరగడం, తగ్గడం కారణంగా చాలామంది పెట్టుబడి దారుల్లో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే నెంబర్.1 కుబేరుడు అయిన వారెన్ బఫెట్.. బంగారాన్ని ఎప్పటికీ నమ్మలేమని అందులో…

ఇది మీకు తెలుసా..? రోజూ రాగి పాత్రలో నీరు తాగితే.. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఇది మీకు తెలుసా..? రోజూ రాగి పాత్రలో నీరు తాగితే.. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..!

రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు త్రాగడం వల్ల తెల్లబడిన జుట్టును నల్లగా మారుతుందని మీకు తెలుసా..? అవును, ప్రఖ్యాత పోషకాహార నిపుణురాలు లిమా మహాజన్ ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో రాగి నీరు జుట్టుకు మాత్రమే కాకుండా మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే…

9 ఏళ్లతర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మ.. మెగాస్టార్ సినిమాతో కమ్ బ్యాక్
వార్తలు సినిమా సినిమా వార్తలు

9 ఏళ్లతర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మ.. మెగాస్టార్ సినిమాతో కమ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి తన విలక్షణమైన కథల ఎంపిక మరియు మేకోవర్‌లతో యువ తరంతో పోటీ పడేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక సినిమా నుండి మరొక సినిమాకు భిన్నమైన జానర్‌లను ఎంచుకోవడంతో పాటు, తన లుక్స్‌ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో…

ఇద్దరు బంగారు తల్లులతో నీ కడుపు పండితే.. ఎందుకమ్మా ఈ కఠిన నిర్ణయం
తెలంగాణ వార్తలు

ఇద్దరు బంగారు తల్లులతో నీ కడుపు పండితే.. ఎందుకమ్మా ఈ కఠిన నిర్ణయం

మంచిర్యాల జిల్లాలో తల్లీ కూతుళ్ల మృతి కలచివేసింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో మానసిక వేదనకు గురైన వివాహిత స్పందన, 11 నెలల చిన్నారితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పుత్రోత్సాహం లేని జీవితం వ్యర్థం అని తను పదే, పదే చెప్పి బాద పడేదని కుటుంబ…

మరో బాంబ్ పేల్చిన వాతావరణశాఖ.. వచ్చే 4 రోజులు కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో బాంబ్ పేల్చిన వాతావరణశాఖ.. వచ్చే 4 రోజులు కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

మొంతా తుఫాను ముప్పు ముంచుకొస్తోంది.. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఏపీకి ఎక్కువగా ముప్పు ఉందని పేర్కొంది.. మొంతా తుఫాను…

సంస్కారంలోనూ కుబేరుడే.. కొడుకు ఆకాశ్‌తో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
బిజినెస్ వార్తలు

సంస్కారంలోనూ కుబేరుడే.. కొడుకు ఆకాశ్‌తో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?

ముఖేష్ అంబానీ-నీతా అంబానీలకు బిలియన్ల కొద్దీ సంపద ఉండవచ్చు. కానీ వారు వారి సాధారణ స్వభావానికి, అందరితో మర్యాదగా వ్యవహరించడానికి ప్రసిద్ధి చెందారు. వారు తమ పిల్లలలో ఈ విలువలను నాటారని, ఇది ఎప్పటికప్పుడు రుజువు అవుతుందని చెప్పవచ్చు. ముఖేష్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యజమాని ముఖేష్‌ అంబానీ.…

గుడ్లు ఫ్రిడ్జ్‎లో పెట్టవచ్చా.? ఆరోగ్యమా.? అనారోగ్యమా.?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గుడ్లు ఫ్రిడ్జ్‎లో పెట్టవచ్చా.? ఆరోగ్యమా.? అనారోగ్యమా.?

మనం నిత్యం ఉపయోగించే నిత్యవసర వస్తువుల్లో కోడి గుడ్లు కూడా ఒకటి. గుడ్లు తినడం వల్ల బలంగా ఉంటారు. ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. అయితే చాలా మంది గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ…

ఒరేయ్.. మరీ ఇలా ఉన్నారేంట్రా..! ప్రాణాలు తీసేలా ఉన్నారుగా.. హౌస్‌లో మరో వికెట్ అవుట్
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఒరేయ్.. మరీ ఇలా ఉన్నారేంట్రా..! ప్రాణాలు తీసేలా ఉన్నారుగా.. హౌస్‌లో మరో వికెట్ అవుట్

బిగ్‏బాస్ సీజన్ 9.. మొదటి రెండు వారాల తర్వాత ఆట తీరు పూర్తిగా మారిపోయింది. గత సీజన్స్ మాదిరిగానే హౌస్మేట్స్ చెత్త పంచాయితీలు, అరుపులు, గొడవలు తప్ప అంత ఇంట్రెస్టింగ్ గా సాగడం లేదు. ఇక గత చివరి రెండు ఎలిమినేషన్స్ తర్వాత ఇటు నామినేషన్స్, ఓటింగ్ పై…

అర్ధరాత్రి అదేపనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని టార్చ్ వేసి చూడగా
తెలంగాణ వార్తలు

అర్ధరాత్రి అదేపనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని టార్చ్ వేసి చూడగా

రాత్రిపూట బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఎలుగుబంటి రోడ్డుపై సంచరిస్తుంది. గత కొన్నిరోజులుగా ఇదే ప్రాంతంలో ఎలుగుబంటి తిరుగుతుంది. స్థానికులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల…

అడవిలో వెళ్తూ దారి తప్పిన మహిళ.. ముప్పై గంటలైనా జాడలేదు.. డ్రోన్లు ఎగరవేసి చూడగా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అడవిలో వెళ్తూ దారి తప్పిన మహిళ.. ముప్పై గంటలైనా జాడలేదు.. డ్రోన్లు ఎగరవేసి చూడగా

రెండు రోజుల క్రితం ఉదయాన్నే బయలుదేరి పోలేపల్లి నుండి రాయవరం చేరుకొంది. అక్కడ నుండి బస్సులో గండిగనుమల వచ్చింది. ఆ తర్వాత అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ మేకలదిన్నె తండాకు వెళ్లాలని అనుకుంది. తెలిసిన మార్గం కావడంతో అడవిలో బయలుదేరింది. అయితే సాయంత్రం అయినా.. పల్నాడు జిల్లా దుర్గి…