ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ మార్గాల్లో MMTS రైళ్లు పాక్షికంగా రద్దు.. కారణం ఏంటంటే..!
తెలంగాణ వార్తలు

ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ మార్గాల్లో MMTS రైళ్లు పాక్షికంగా రద్దు.. కారణం ఏంటంటే..!

వివిధ కారణాల వల్ల హైదరాబాద్‌లోని పలు ఎంఎంటీసీ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఏయే తేదీల్లో ఈ రైళ్లు రద్దు కానున్నాయో తెలుసుకుందాం.. అయితే ఎంఎంటీఎస్ లో ప్రయాణించే ప్రయాణికులు… రైల్వే నిర్వహణ కారణాల (Operational reasons) వల్ల హైదరాబాద్…

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదానికి అసలు కారణం? మృతుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదానికి అసలు కారణం? మృతుల పూర్తి వివరాలు ఇవే

విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS‑1 CCD విభాగంలో లాడిల్ పేలి ద్రవ ఉక్కు ఎగసిపడడంతో ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలకు నేడు KGH మార్చురిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. ఘటనపై నిపుణుల కమిటీ విచారణ ప్రారంభిస్తోంది. వైజాగ్…

ప్రభాస్ ఎవరు అని అడిగినందుకు.. ఆ తర్వాత…
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రభాస్ ఎవరు అని అడిగినందుకు.. ఆ తర్వాత…

నిత్యా మీనన్ ప్రభాస్ ఎవరు? వివాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన నిజాయితీని మీడియా తప్పుగా చూపించిందని, ఆ ఘటన తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. అప్పటి నుండి మీడియా ముందు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని, నటీనటులను కేవలం వస్తువులుగా చూడకుండా మానవతా దృక్పథంతో చూడాలని కోరారు.…

గర్భిణీలకు డేంజర్ బెల్స్.. పుట్టబోయే పిల్లలపై కాలుష్యం ఎఫెక్ట్! సైంటిస్టుల హెచ్చరిక
లైఫ్ స్టైల్ వార్తలు

గర్భిణీలకు డేంజర్ బెల్స్.. పుట్టబోయే పిల్లలపై కాలుష్యం ఎఫెక్ట్! సైంటిస్టుల హెచ్చరిక

నగరాల్లో పెరిగిపోతున్న వాయు కాలుష్యం కేవలం ఊపిరితిత్తులపైనే కాదు.. గర్భంలో పెరుగుతున్న పసికందులపై కూడా అత్యంత ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.. పట్టణ…

గ్యాస్ సిలిండర్ల కొత్త రూల్స్.. డెలివరీ రాకపోతే ఎన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయవచ్చంటే..?
బిజినెస్ వార్తలు

గ్యాస్ సిలిండర్ల కొత్త రూల్స్.. డెలివరీ రాకపోతే ఎన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయవచ్చంటే..?

గ్యాస్ డెలివరీ చేయడంలో ప్రస్తుతం ఆలస్యం జరుగుతోంది. గతంలో బుక్ చేసుకున్న తర్వాత డెలివరీకి రెండు లేదా మూడు రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు వారంపైనే సమయం అనేది పడుతుంది. అయితే డెలివరీ కాకపోతే ఎన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయవచ్చంటే..? గ్యాస్ సరఫరాలో అంతరాయాలు, కొరత…

పెద్ది బడ్జెట్ ఎంతో తెలుసా.. ? రామ్ చరణ్ పారితోషికం అంతే.. ఎవరికి ఎక్కువంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

పెద్ది బడ్జెట్ ఎంతో తెలుసా.. ? రామ్ చరణ్ పారితోషికం అంతే.. ఎవరికి ఎక్కువంటే..

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతేకాదు.. విడుదలైన గంటలోనే దాదాపు 40వేలకు పైగా…

కలెక్టరేట్‌లో తీవ్ర విషాదం.. ఉన్నతాధికారి వేధింపులకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి బలి!
తెలంగాణ వార్తలు

కలెక్టరేట్‌లో తీవ్ర విషాదం.. ఉన్నతాధికారి వేధింపులకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి బలి!

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని గిరిజన సంక్షేమ శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పై అధికారి మానసిక వేధింపులు తట్టుకోలేక వాడ్త్య శ్రీధర్ బాబు (39) అనే అవుట్‌సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో ఈ దారుణం జరిగింది. ఇందుకు…

సముద్ర గర్భంలో సైక్లింగ్.. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసుండర్.. నెటిజన్లు ఫిదా!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సముద్ర గర్భంలో సైక్లింగ్.. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసుండర్.. నెటిజన్లు ఫిదా!

సైకిలను సాధారణంగా ఎక్కడ తొక్కుతాం..? రోడ్ల పైనో, గట్ల పైన, లేదా కొండల్లో లోయల్లోనో కదా..? మరి సముద్రం అడుగు భాగంలో సైకిల్ తొక్కడం ఎప్పుడైనా చూశారా? పోనీ ఎక్కడైనా విన్నారా లేదు కదా.. కానీ విశాఖకు చెందిన స్కూబా డ్రైవర్లు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. సముధ్రం…

డయాబెటిస్‌ పేషెంట్లకు గుడ్‌న్యూస్‌..! ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేకుండానే కంట్రోల్‌లో షుగర్‌‌
లైఫ్ స్టైల్ వార్తలు

డయాబెటిస్‌ పేషెంట్లకు గుడ్‌న్యూస్‌..! ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేకుండానే కంట్రోల్‌లో షుగర్‌‌

ఆధునిక సాంకేతికత వైద్యరంగంలో నిత్యం అద్భుతాలను సృష్టిస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 'బయో ఇంజనీర్డ్ మినీ-ప్యాంక్రియాస్' డయాబెటిస్ చికిత్సలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తోంది. డయాబెటిస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (DRI)-మయామి, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ…

చివరి నిమిషంలో ట్రైన్‌లో టికెట్ కావాలా..? ఈ ఒక్క ఆప్షన్‌ తెలిస్తే టికెట్ మీ సొంతం కావాల్సిందే..
బిజినెస్ వార్తలు

చివరి నిమిషంలో ట్రైన్‌లో టికెట్ కావాలా..? ఈ ఒక్క ఆప్షన్‌ తెలిస్తే టికెట్ మీ సొంతం కావాల్సిందే..

తత్కాల్ టికెట్లతో చాలామంది ప్రయాణం చేసి ఉంటారు. అత్యవసర ప్రయాణాల కోసం ఈ టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ప్రీమియం తత్కాల్ టికెట్లను కూడా రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. చాలామందికి దీని గురించి తెలియదు. ఎందుకంటే ఎంపిక చేసిన కొన్ని రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైళ్లల్లో…