కొత్త పెన్షన్‌ స్కీమ్‌ NPS స్వస్థ్య గురించి తెలుసా? ఇది ఎవరికోసమంటే?
బిజినెస్ వార్తలు

కొత్త పెన్షన్‌ స్కీమ్‌ NPS స్వస్థ్య గురించి తెలుసా? ఇది ఎవరికోసమంటే?

పీఎఫ్ఆర్డీఏ 'NPS స్వస్థ్య' పథకాన్ని ప్రవేశపెట్టింది. పదవీ విరమణ తర్వాత పెరుగుతున్న ఆరోగ్య ఖర్చుల నుండి రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ పథకం రూపొందించబడింది. ఇది NPSలో భాగంగా, పొదుపులను ఆరోగ్య సంరక్షణతో అనుసంధానిస్తుంది. ఈ స్కీమ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. దేశంలో పెరుగుతున్న ఆరోగ్య…

ఆ డైరెక్టర్‌తో సినిమా చేయడమంటే బాలకృష్ణకు చాలా ఇష్టం.. కానీ.! ఎందుకు చేయలేదంటే
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ డైరెక్టర్‌తో సినిమా చేయడమంటే బాలకృష్ణకు చాలా ఇష్టం.. కానీ.! ఎందుకు చేయలేదంటే

దర్శకుడు రవిబాబు.. వెర్సాటాలిటీకి పెట్టింది పేరు. ఆయన సినిమాలన్నీ కూడా కొంచెం కొత్తగా.. ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక టాలీవుడ్ నటుడు కాశీ విశ్వనాథ్.. దర్శకుడు రవిబాబుతో తన ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. టాలీవుడ్ నటుడు కాశీ విశ్వనాథ్ ఇటీవల…

పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. ఇక మే నెల్లోనే ఫలితాలు?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. ఇక మే నెల్లోనే ఫలితాలు?

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 జవాబు పత్రాల స్పాట్‌ వాల్యుయేషన్‌ (మూల్యాంకనం) ప్రక్రియలో బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభమవగా.. రెండో రోజైన మంగళవారమే పలు కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో అర్ధరాత్రి 11 గంటల వరకు టీచర్లు ఇబ్బందులు…

పదో తరగతి అర్హతతో బొగ్గు గనుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.50 వేల జీతం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పదో తరగతి అర్హతతో బొగ్గు గనుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.50 వేల జీతం

కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1055 మైనింగ్‌ సర్దార్‌, డిప్యూటీ సర్వేయర్‌, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ పోస్టులను.. కేంద్ర…

చికెన్ ఎక్కువగా తింటున్నారా? అయితే, ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే.. మీ బాడీ షెడ్డుకే..!
లైఫ్ స్టైల్ వార్తలు

చికెన్ ఎక్కువగా తింటున్నారా? అయితే, ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే.. మీ బాడీ షెడ్డుకే..!

చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుందని చాలామంది డైట్‌లో చికెన్‌ను భాగం చేసుకుంటారు. అయితే, చికెన్ వండేటప్పుడు లేదా తినేటప్పుడు కొన్ని భాగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భాగాలను తినడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని…

సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. ప్రాఫిట్స్ మొత్తం వరద బాధితులకే ఇచ్చేశాం.. నటుడు జీవీ నారాయణ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. ప్రాఫిట్స్ మొత్తం వరద బాధితులకే ఇచ్చేశాం.. నటుడు జీవీ నారాయణ..

నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు తమ కెరీర్ ప్రస్థానం, సినీ పరిశ్రమకు చేసిన సేవలు, సామాజిక కార్యక్రమాల గురించి వివరించారు. తన కుటుంబ సభ్యులు సినీరంగంలోకి రాలేదని, పిల్లలు ఇతర రంగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. చిరంజీవితో కలిసి "యముడికి మొగుడు" సినిమా 100 రోజుల వేడుకలో రైతులకు…

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ- తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్.. జర్నీ మరింత సులభం
తెలంగాణ బిజినెస్ వార్తలు

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ- తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్.. జర్నీ మరింత సులభం

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైల్వే ప్రయాణికులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే ఏపీ, తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. కాజీపేట-విజయవాడ మధ్య చేపట్టిన మూడో రైల్వే లైన్, విద్యుదీకరణ ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో దీన్ని…

మరో వారంలో సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల..! మేలో రెండో విడత పరీక్షలు షురూ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో వారంలో సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల..! మేలో రెండో విడత పరీక్షలు షురూ

సీబీఎస్సీ పదో తరగతి ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 14 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. మే నెలdreamgatesofficial@gmail.com సీబీఎస్‌ఈ (CBSE)…

శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది..!
బిజినెస్ వార్తలు

శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది..!

యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు బంగారం కంటే డాలర్‌ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల డాలర్ విలువ నిరంతరం పెరుగుతోంది. యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. క్రూడ్ ఆయిల్.. గత ఒకటిన్నర నెల రోజుల్లో బంగారం, వెండి ధరల్లో…

ఇండస్ట్రీలో మరో విషాదం.. యంగ్ హీరోయిన్ సూసైడ్! ఏం జరిగిందో?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఇండస్ట్రీలో మరో విషాదం.. యంగ్ హీరోయిన్ సూసైడ్! ఏం జరిగిందో?

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (36) సోమవారం (ఏప్రిల్ 6) ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో చెన్నైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీడియో కాల్‌ చేసిన భర్తతో వాగ్వాదం తర్వాత ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు…