రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగగా అమ్మవారి ఆలయం సందడిగా మారింది. అయితే ఈ రోజు బోనాల జాతరలో రంగం కార్యక్రమం మొదలైంది. స్వర్ణలత నోటివెంట మొదలైన భవిష్యవాణి. ఈ రోజు మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు మొదలుకానుంది. ఈ రోజు సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు జరగనుంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు