ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్న పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్న పవన్ కల్యాణ్..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను ఇవాళ విరమించనున్నారు. ఇప్పటికే తిరుమల చేరుకున్న.. వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆయన ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించనున్నారు డిప్యూటీ సీఎం…

ఈ హీరో స్పోర్ట్స్‌లోనూ తోపే.. అండర్ -19 లో అదరగొట్టాడు ఈ యంగ్ హీరో
వార్తలు సినిమా

ఈ హీరో స్పోర్ట్స్‌లోనూ తోపే.. అండర్ -19 లో అదరగొట్టాడు ఈ యంగ్ హీరో

కొంతమంది కుర్ర హీరోలు క్రికెట్ ఇరగదీస్తున్నారు. ఇప్పటికే సీసీఎల్ లో అదరగొడుతున్నారు. ఇక కొంతమంది నేషనల్ లెవల్ ల్లో స్పోర్ట్స్ లో తమ టాలెంట్ నిరూపించుకున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరో కూడా అంతే.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆ హీరో…

ఈ ఐదు ఆహారాలతో షుగర్‌ లెవల్స్‌ అదుపులో.. అద్భుతమైన ఫుడ్స్
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ ఐదు ఆహారాలతో షుగర్‌ లెవల్స్‌ అదుపులో.. అద్భుతమైన ఫుడ్స్

చిరాకు:నిపుణుల అభిప్రాయం ప్రకారం.. న్యూరోట్రాన్స్మిటర్ సెరోటోనిన్ మన మానసిక స్థితిని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. ఇది మన అల్పాహారం ద్వారా ప్రభావితమవుతుంది. మనం ఒక నెలపాటు బ్రేక్‌ఫాస్ట్‌ని నిరంతరం తీసుకోకపోతే, సెరోటోనిన్ స్థాయిలు దెబ్బతింటాయి. దీని కారణంగా చిరాకు, ఆందోళన, నిరాశ లక్షణాలు కూడా పెరుగుతాయి. బరువు…

48 గంటల్లోనే రూ.80 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ
బిజినెస్ వార్తలు

48 గంటల్లోనే రూ.80 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారత స్టాక్ మార్కెట్ బాగా తిరోగమనాన్ని ఎదుర్కొన్నందున గణనీయమైన క్షీణతను చవిచూసింది. సెప్టెంబర్ 30న, సెన్సెక్స్ 1,100 పాయింట్లు పడిపోయింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సహా ప్రధాన కంపెనీలను ప్రభావితం చేసింది. కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి. దీని ఫలితంగా…

రాజన్న సిరిసిల్లలో విషాదం.. చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు.. ఏం జరిగిదంటే..
తెలంగాణ వార్తలు

రాజన్న సిరిసిల్లలో విషాదం.. చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు.. ఏం జరిగిదంటే..

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇలాంటి స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని వారు డిమాండ్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా విద్యాధికారి రమేష్ వెంటనే స్పందించి స్కూల్ సీజ్ చేసినట్లు తెలిపారు. బతుకమ్మ పండగ…

ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఎన్ని రోజులంటే.? ఈసారి భారీగానే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఎన్ని రోజులంటే.? ఈసారి భారీగానే

దసరా పండుగ వచ్చేసింది.. విద్యార్ధులకు ఎంజాయ్‌మెంట్ తెచ్చేసింది. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు వచ్చేశాయ్. అనుకున్నట్టుగానే ఈసారి విద్యార్ధులకు భారీగా సెలవులు ఇస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తియ్యని కబురు అందించాయి. ఏపీలో సెలవులు ఇలా..అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ప్రకటించింది కూటమి సర్కార్. వాస్తవానికి…

‘వారిది ఓవర్ యాక్షన్.. క్షమాపణలు చెప్పాల్సిందే’.. తిరుపతి లడ్డూ పై వేణుస్వామి భార్య కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘వారిది ఓవర్ యాక్షన్.. క్షమాపణలు చెప్పాల్సిందే’.. తిరుపతి లడ్డూ పై వేణుస్వామి భార్య కామెంట్స్

తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని, కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీనిపై పలువురు ప్రముఖులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. తిరుమల లడ్డూపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ…