భారత్‌లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ కేసులు.. ప్రారంభ లక్షణాలు ఎలాఉంటాయంటే
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

భారత్‌లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ కేసులు.. ప్రారంభ లక్షణాలు ఎలాఉంటాయంటే

దేశంలో అధిక మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ వల్ల ప్రతీయేట మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించకపోవడమే. చాలా కేసులో చివరి దశలో దీనిని గుర్తించడం వల్ల అధిక మంది మరణిస్తున్నారు. దీని లక్షణాలు, నివారణ చర్యలు ఇక్కడ తెలుసుకుందా.. మన దేశంలో…

75 ఏళ్ల కిందట 10 గ్రాముల బంగారం ధర తెలిస్తే.. మీరు అర్జంట్‌గా టైమ్ మెషీన్ కావాలంటారు
బిజినెస్ వార్తలు

75 ఏళ్ల కిందట 10 గ్రాముల బంగారం ధర తెలిస్తే.. మీరు అర్జంట్‌గా టైమ్ మెషీన్ కావాలంటారు

బంగారం..ఇప్పుడు ఎవరెస్టెక్కి కూర్చుంది. అదును చూసి మరి పదునెక్కింది. దిగమంటే దిగనంటుంది. మద్యతరగతి జీవికి చుక్కలు చూపిస్తోంది. పూరెగుడిసెలో బీదబీక్కికయినా….కోటలో ఉండే మహారాజుకయినా..బంగారం అవసరం. కొన్ని సందర్భాల్లో అయితే అత్యవసరం. అందుకే ఇప్పుడది ప్రతి ఒక్కవరికీ నిత్యావసరమైంది. బులియన్ మార్కెట్‌లో దాని దూకుడు చూస్తే మైండ్ బ్లోయింగ్. త్వరలోనే…

అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..
వార్తలు సినిమా

అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

టాలీవుడ్ సినీరంగంలో చాలా మంది తారలు ఒక్క సినిమాతోనే ఫేమస్ అవుతుంటారు. స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించి స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటారు. అందులో ఈ బ్యూటీ ఒకరు. రామ్ చరణ్ పక్కన కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారాదా.. ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. మెగా పవర్…

శాంతిభద్రతలే ముఖ్యం.. దాదాగిరి ఇక నడవదు.. హైదరాబాద్ కొత్వాల్ స్ట్రాంగ్ వార్నింగ్..!
తెలంగాణ వార్తలు

శాంతిభద్రతలే ముఖ్యం.. దాదాగిరి ఇక నడవదు.. హైదరాబాద్ కొత్వాల్ స్ట్రాంగ్ వార్నింగ్..!

హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో సీపీ సీవీ ఆనంద్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో కార్యనిర్వాహక న్యాయస్థానాన్ని నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో కార్యనిర్వాహక…

కోకాపేట్‌లో విషాదం.. హాస్టల్ గదికి వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
తెలంగాణ వార్తలు

కోకాపేట్‌లో విషాదం.. హాస్టల్ గదికి వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతస్తుల భవనం పై నుండి కిందికి దూకి బలవన్మరణం పాల్పడ్డాడు. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట్లో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్…

ఆంధ్ర టైమ్‌ ఆగయా.. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డబ్బుల వరద
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్ర టైమ్‌ ఆగయా.. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డబ్బుల వరద

ఆంధ్ర టైమ్‌ ఆగయా. అడిగితే చాలు.. కాదనకుండా ఇచ్చేస్తున్నారు కేంద్రం పెద్దలు. రిక్వెస్ట్‌ వెళ్తే చాలు.. నిధుల వరద పారిస్తున్నారు. వరుస గుడ్‌ న్యూస్‌లతో ఏపీ దిల్‌ ఖుష్‌ చేస్తున్నారు. కేంద్రం బూస్టప్‌తో ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కుతున్నాయి. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతికి మహర్దశ పడుతోంది. ఏపీ ప్రజల ఆశలు…

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి రూ.2,58,56,737 కోట్ల నగదు ఆదాయంగా లభించిందని ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న…