తెగ అమ్ముడుపోతున్న మహీంద్ర కొత్త కారు.. ఫీచర్స్‌ అలా ఉన్నాయి మరీ
బిజినెస్ వార్తలు

తెగ అమ్ముడుపోతున్న మహీంద్ర కొత్త కారు.. ఫీచర్స్‌ అలా ఉన్నాయి మరీ

మహీంద్ర కంపెనీకి చెందిన XUV 3XO కారు అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ కారుకు కస్టమర్లు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. XUV 300కి అప్ గ్రేడ్ వెర్షన్ గా తీసుకొచ్చిన ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు…

‘లక్ష్మీదేవి కంటే ఆరోగ్యమే ముఖ్యం.. నన్ను క్షమించండి’.. ఎలిమినేట్ అయ్యాక నాగ మణికంఠ
వార్తలు సినిమా

‘లక్ష్మీదేవి కంటే ఆరోగ్యమే ముఖ్యం.. నన్ను క్షమించండి’.. ఎలిమినేట్ అయ్యాక నాగ మణికంఠ

కాగా తన భార్య పిల్లల కోసమే బిగ్ బాస్ షోకి వచ్చినట్లు నాగ మణికంఠ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. వారు తనకు దక్కాలన్న, అత్తారింటిలో గౌరవం పొందాలన్న బిగ్ బాస్ టైటిల్ గెలవాలి అనేవాడు. అలాంటిది ప్రేక్షకుల అభిప్రాయానికి వ్యతిరేకంగా, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేశాడు నాగ…

గోదారి అలలపై అద్భుత ప్రయాణం.. తెలంగాణ టూరిజం పాపికొండల ప్యాకేజీ..
తెలంగాణ వార్తలు

గోదారి అలలపై అద్భుత ప్రయాణం.. తెలంగాణ టూరిజం పాపికొండల ప్యాకేజీ..

తెలంగాణ, ఏపీ బార్డర్ లో ఉండే పాపికొండలను చూడ్డానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మొన్నటి వరకు వర్షాల నేపథ్యంలో ఆగిపోయిన పాపికొండల సందర్శన ఆగిపోయింది. అయితే తాజాగా మళ్లీ టూర్ ను ఆపరేట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రారంభించేందుకు సిద్దమవుతోంది.. ఇరువైపుల…

అప్పు తీసుకున్నోడు మంచిగానే ఉన్నాడు..అప్పుడు ఇచ్చిన్నోడు మంచిగానే ఉన్నాడు.. కానీ మధ్యలో..
తెలంగాణ వార్తలు

అప్పు తీసుకున్నోడు మంచిగానే ఉన్నాడు..అప్పుడు ఇచ్చిన్నోడు మంచిగానే ఉన్నాడు.. కానీ మధ్యలో..

ప్రభుత్వ ఉపాధ్యాయుడి వడ్డీ కక్కుర్తి చిరు వ్యాపారి ప్రాణాలు బలి తీసుకొంది. అప్పు తీసుకున్నోడు పారిపోయాడు.. మద్యవర్తి బలయ్యాడు..ఈ ఘటన హనుమకొండలోని గోకుల్ నగర్ ప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవాల్సిందే..హనుమకొండలో వడ్డీ వ్యాపారి అవతారమెత్తిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాక్షసంగా ప్రవర్తించాడు.. అధిక…

కళ్లు తిప్పుకోనివ్వని అందం.. ఎటు చూసినా ప్రకృతి రమణీయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కళ్లు తిప్పుకోనివ్వని అందం.. ఎటు చూసినా ప్రకృతి రమణీయం

ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, కులుమనాలి, కాశ్మీర్…. ఈ పేర్లు చెబితేనే మనసు ఆహ్లాదంతో పరవశించిపోతుంది. చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు… ఇలా అక్కడి ప్రకృతి అందాలు చూస్తే కవి కాని వాడికికూడా కవిత్వం తన్నుకొస్తుంది. అయితే ఇప్పుడు అలాంటి ప్రకృతి సోయగమే మన…

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..!

ఇక, మరికొద్ది రోజుల్లో ఆశ్వయుజ మాసం ముగిసి కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది దీపావళి పండుగ అయిపోయిన తర్వాత నవంబర్ 2 నుంచి కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసంలో శ్రీశైలంలో భక్తుల రద్దీ నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల…