ముఖేష్‌ అంబానీలో పెరిగిన టెన్షన్‌.. ఎందుకో తెలుసా..?
బిజినెస్ వార్తలు

ముఖేష్‌ అంబానీలో పెరిగిన టెన్షన్‌.. ఎందుకో తెలుసా..?

మొత్తం గణాంకాలను పరిశీలిస్తే, జియో 5G వినియోగదారుల జాబితా సుమారు 17 మిలియన్లు పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జియో 5G కస్టమర్ల సంఖ్య ఇంతకుముందు 130 మిలియన్లు ఉండగా, ఇప్పుడు అది 147 మిలియన్లకు పెరిగింది.. రిలయన్స్ జియో కొంతకాలం క్రితం రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. ఇప్పుడు…

బిగ్ బాస్ నయా మెగా చీఫ్‌గా డాక్టర్ బాబు.. టాస్క్‌లో అదరగొట్టిన గౌతమ్
వార్తలు సినిమా

బిగ్ బాస్ నయా మెగా చీఫ్‌గా డాక్టర్ బాబు.. టాస్క్‌లో అదరగొట్టిన గౌతమ్

రెండు టీమ్ లనుంచి కొంతమందిని సెలక్ట్ చేసి ఈ టాస్క్ ఆడించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఓజీ క్లాన్ రెండు రౌండ్స్ గెలిచింది. కానీ ఆ తర్వాత మిగిలిన అన్నీ రౌండ్స్‌ను రాయల్స్ క్లాన్ గెలిచింది. రాయల్ క్లాన్ గెలవడంతో ఆ టీమ్ కు ఓ…

తెలంగాణ స్కిల్‌ వర్సిటీకి అదానీ ఫౌండేషన్‌ భారీ విరాళం.. ఎంతో తెలుసా..?
తెలంగాణ వార్తలు

తెలంగాణ స్కిల్‌ వర్సిటీకి అదానీ ఫౌండేషన్‌ భారీ విరాళం.. ఎంతో తెలుసా..?

నవంబర్‌ 4వ తేదీ నుంచి స్కిల్ యూనివర్శిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రాధాన్యం ఉన్న ఆరు కోర్సులతో మొదలు పెట్టి.. క్రమంగా మరిన్ని కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠా్త్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్శిటీకి…

సైడ్‌ ఇన్‌కమ్‌ అనుకున్నారేమో.! సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
తెలంగాణ వార్తలు

సైడ్‌ ఇన్‌కమ్‌ అనుకున్నారేమో.! సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు మాత్రం రెచ్చిపోతున్నారు. తమదైన మార్గాల్లో గంజాయిను తరలిస్తున్నారు. అయితే ఇప్పుడీ దందాలో ఏకంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే యువకులు కూడా చేరడం షాక్ కి గురి చేస్తోంది. తాజాగా హైదరాబాద్ లో గంజాయి విక్రయిస్తూ నలుగురు సాఫ్ట్…

ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన ఉచిత ఇసుక పథకంలో మరికొన్ని మార్పులు చేసింది. మొన్నటి వరకు కేవలం ఎడ్ల బండ్లలో మాత్రమే ఇసుకను తరలించే అవకాశం ఉండగా తాజాగా.. ఈ అవకాశాన్ని ట్రాక్టర్లకు కూడా కల్పిస్తూ…

2029 ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రయత్నాలు.. పొత్తుపై చంద్రబాబు క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

2029 ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రయత్నాలు.. పొత్తుపై చంద్రబాబు క్లారిటీ!

అంతర్గతంగా ఎలాంటి వివాదాల్లేకుండా 125 రోజుల కూటమి పాలన సాగింది. పాలనలో పార్టీ పరమైన జోక్యం కనిపించలేదు. మూడు పార్టీల సమన్వయంతో పాలన సాగించారు. కలిసుంటే కలదు సుఖం… కూటమిగా ఉంటేనే బలం… ఐకమత్యంతో వెళ్తేనే విజయం అంటున్నారు సీఎం చంద్రబాబు. ఇటు జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌…