మార్కెట్లోకి కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. అధునాతన ఫీచర్లతో
బిజినెస్ వార్తలు

మార్కెట్లోకి కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. అధునాతన ఫీచర్లతో

ప్రుఖ ఆటోమొబైల్‌ సంస్థ మారుతి సుజుకీ కొత్త కారును లాంచ్‌ చేసేందుకు సిద్దమవుతోంది. మారుతిలో విజయవంతమైన స్విఫ్ట్‌ డిజైర్‌ నుంచి కొత్త వేరియంట్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ఎలాంటి ప్రత్యేకతలతో ఈ కారు లాంచ్‌ కానుంది లాంటి…

మరోసారి కొండా సురేఖ వివాదంపై స్పందించిన సమంత.. వారి సపోర్ట్ లేకుండా ఉంటే..
వార్తలు సినిమా

మరోసారి కొండా సురేఖ వివాదంపై స్పందించిన సమంత.. వారి సపోర్ట్ లేకుండా ఉంటే..

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల సమంత, నాగచైతన్య విడాకుల గురించి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె మాటలను తప్పుబడుతూ మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరమ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళి వంటి స్టార్స్ సీరియస్ అయ్యారు. మరోవైపు…

కేసీఆర్ సంకల్పానికి పదేళ్లు.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి
తెలంగాణ వార్తలు

కేసీఆర్ సంకల్పానికి పదేళ్లు.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి

గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వందల కోట్లతో యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి.. యాదాద్రిగా మార్చేసింది. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధికెక్కిన ఈ పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి కూడా పెరిగింది. అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకున్న ఆలయాన్ని వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చివెళ్తున్నారు. పాంచ నారసింహుడు వెలసిన యాదగిరిగుట్ట స్వయంభూ…

సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు
తెలంగాణ వార్తలు

సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు

సాధారణంగా కుంకుమ పువ్వు అనగానే కేవలం కశ్మీర్ వంటి అత్యంత శీతల వాతావరణం ఉండే ప్రదేశాల్లో పండే పంట అని మనందరికీ తెలిసిందే. అయితే ఈ పంటను తెలంగాణలోని సిద్ధిపేటలో పండిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి అద్భుతం సృష్టించారు. ఇంతకీ తెలంగాణలో కుంకుమ పువ్వు…

కలల రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కలల రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

A అంటే అమరావతి.. P అంటే పోలవరం అంటున్న ఏపీ ప్రభుత్వం.. ఐదేళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమరావతి పనులపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. కలల రాజధానికి ఇంకెంత దూరం అని ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడిప్పుడే క్లారిటీ…

డయేరియా విలయ తాండవం.. ఐదుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డయేరియా విలయ తాండవం.. ఐదుగురు మృతి

విజయనగరంలో జిల్లాలో డయేరియా భయబ్రాంతులకు గురి చేస్తోంది. నాలుగు రోజుల వ్యవధిలో డయేరియా కారణంగా 5గురు మృతి చెందారు. వంద మందికి పైగా డయేరియా వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డయేరియాను అదుపు చేసేందుకు అధికారులు శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారుతులు తెలిపారు..…