Pushpa 2: ‘ఫస్ట్ హాఫ్ చూశాను.. ప్రతి సీన్‏కు దిమ్మ తిరిగిపోతుంది’.. అంచనాలు పెంచేసిన దేవి శ్రీ..
వార్తలు సినిమా

Pushpa 2: ‘ఫస్ట్ హాఫ్ చూశాను.. ప్రతి సీన్‏కు దిమ్మ తిరిగిపోతుంది’.. అంచనాలు పెంచేసిన దేవి శ్రీ..

పుష్ప 2 గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ పుష్ప 2 పై మరింత హైప్ క్రియేట్…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో దామగుండం.. అగ్ని గుండంలా మారబోతుందా..?
తెలంగాణ వార్తలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో దామగుండం.. అగ్ని గుండంలా మారబోతుందా..?

భారత నావికాదళం 14 ఏళ్ల ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. ఇవాళ (అక్టోబర్ 15) వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్‌కు ముఖ్యమంత్రి రేవంత్​ సమక్షంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేయనున్నారు. అయితే, నావీ రంగంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుకి అనువైన ప్రాంతం…

పంజాబీ డ్రెస్ వేసుకోవద్దని గొడవ.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!
తెలంగాణ వార్తలు

పంజాబీ డ్రెస్ వేసుకోవద్దని గొడవ.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

చీర కట్టుకోలేదని నిండు జీవితాన్ని చిదమేశాడు ఓ వ్యక్తి. కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పంజాబీ డ్రెస్‌ వేసుకున్నందుకు భార్యను చంపేశాడు. ఇంట్లో జరిగిన గొడవతో తనపై దాడి చేసి కత్తితో పొడుచుకుని చనిపోయిందంటూ మొసలికన్నీళ్లు కార్చాడు. కానీ కత్తిపోటు అసలు నిజాన్ని బయటపెట్టింది. హైదరాబాద్‌ మహానగరంలోని కొత్తపేట ప్రాంతానికి…

సిండికేట్ల రూపంలో కోట్లు కొల్లగొడుతున్నారు: వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సిండికేట్ల రూపంలో కోట్లు కొల్లగొడుతున్నారు: వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు.

ఏపీలో లిక్కర్‌ షాపుల టెండర్లపై మాజీ సీఎం జగన్ ఘాటు ఆరోపణలు చేశారు. లిక్కర్‌ మాఫియాకు ఏపీ అడ్డాగా మారిందన్నారు. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి సీఎం చంద్రబాబే అంటూ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైన్‌ షాపుల టెండర్ల ప్రక్రియపై విపక్షాలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. అత్యంత పారదర్శకంగా…

రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలోని పలుజిల్లాల్లో ఇప్పటికే భారీవర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల వల్ల ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఆగ్నేయ…